రైలు కింద పడి ఏఎస్ఐ ఆత్మహత్య?

రైలు కింద పడి ఏఎస్ఐ ఆత్మహత్య?కడప జిల్లా:వైఎస్ఆర్,కడప జిల్లా కమ లాపురం పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా పని చేస్తున్న నాగార్జున రెడ్డి,రైలు కింద పడి ఆత్మహత్య చేసుకు న్నారు. రాత్రి విధులు ముగించుకొని తెల్లవారుజామున ఇంటికి వెళ్తున్న క్రమంలో ఆయన ఆత్మహత్యకు…

కొత్త చట్టం కింద ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు

కొత్త చట్టం కింద ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసుబీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. కరీంనగర్ జిల్లా పరిషత్ సమావేశంలో విధులకు ఆటంకం కలిగించారంటూ అధికారులు పోలీసులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదును పరిగణలోకి…

శంకర్‌పల్లి లో రైలు కింద పడి గుర్తు తెలియని మహిళ మృతి

An unidentified woman died after falling under a train in Shankarpally శంకర్‌పల్లి లో రైలు కింద పడి గుర్తు తెలియని మహిళ మృతి శంకర్‌పల్లి: రైలు కిందపడి గుర్తుతెలియని మహిళ మృతి చెందిన ఘటన శంకర్‌పల్లి లో…

ఉగ్రదాడి.. పిల్ల‌ల్ని బ‌స్సు సీటు కింద దాచిపెట్టిన తండ్రి

Terror attack.. The father hid the children under the bus seat ఉగ్రదాడి.. పిల్ల‌ల్ని బ‌స్సు సీటు కింద దాచిపెట్టిన తండ్రిజ‌మ్మూక‌శ్మీర్‌లోని రియాసి జిల్లాలో ప‌ర్యాట‌కుల బ‌స్సుపై ఉగ్ర‌వాదులు కాల్పులు జ‌రిపిన విష‌యం తెలిసిందే. ఆ కాల్పుల్లో 9…

విదేశీ చదువులకు వెళ్ళడానికి డబ్బులు లేక రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య

A young man committed suicide by falling under a train without money to study abroad విదేశీ చదువులకు వెళ్ళడానికి డబ్బులు లేక రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య నల్లగొండలోని బతుకమ్మ చెరువు బాట సమీపంలో…

ప్రపంచంలోనీ ప్రమాదకర వృత్తుల్లో జర్నలిజం ఒకటి జర్నలిస్టులపై దాడులను యుద్ధ నేరాల కింద పరిగణించాల్సిందే ఐక్యరాజ్యసమితి

గత మూడు దశాబ్దాలుగా జర్నలిజం ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన వృత్తులలో ఒకటిగా మారుతుందని ఇంటర్నేషనల్ ప్రెస్ ఇన్‌స్టిట్యూట్ తెలిపింది. తమ పనిని నిర్వహించే క్రమంలో 1600 మంది జర్నలిస్టులు మరణించారని యునెస్కో నివేదిక తెలుపుతున్నది. యునెస్కో అంచనాల ప్రకారం కేవలం పదికి…

You cannot copy content of this page