భారత స్వాతంత్ర సంగ్రామంలో శ్రీ అల్లూరి సీతారామరాజు

భారత స్వాతంత్ర సంగ్రామంలో శ్రీ అల్లూరి సీతారామరాజు

భారత స్వాతంత్ర సంగ్రామంలో శ్రీ అల్లూరి సీతారామరాజు ఒక మహోజ్వల శక్తి. ఆయన జరిపిన సాయుధ పోరాటం స్వతంత్ర పోరాటంలో ఒక ప్రత్యేక అధ్యాయం. సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మి ఆ పోరాటంలోనే ప్రాణాలర్పించిన మన్యం విప్లవ వీరుడు. ఆ మహనీయుడి127 వ జయంతిని పురస్కరించుకుని మియాపూర్ డివిజన్ పరిధిలోని జె. పి.ఎన్ నగర్ లో గల అల్లూరి సీతారామరాజు విగ్రహానికి కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి పూలమాల వేసి ఘన నివాళులర్పించిన…

ఘనంగా భావి భారత ప్రధాని  రాహుల్ గాంధీ  జన్మదిన వేడుకలు

ఘనంగా భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

Happy birthday to future Prime Minister of India Rahul Gandhi ఘనంగా భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు||ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాచుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇంచార్జి సభ్యులు కొలన్ హన్మంత్ రెడ్డి కేక్ కట్ చేసి రాహుల్ గాంధీ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసినారు. అనంతరం హన్మంతన్న మాట్లాడుతు అలుపెరగని సేవకుడు నీత్యం ప్రజల మధ్యలో ప్రజా సమస్యలపై పోరాడే…

తొలిసారిగా భారత ఆర్మీలో “స్కిన్‌ బ్యాంకు” ఏర్పాటు

తొలిసారిగా భారత ఆర్మీలో “స్కిన్‌ బ్యాంకు” ఏర్పాటు

For the first time “Skin Bank” was established in the Indian Army తొలిసారిగా భారత ఆర్మీలో “స్కిన్‌ బ్యాంకు” ఏర్పాటు భారత ఆర్మీ తొలిసారిగా స్కిన్‌ బ్యాంకును ప్రారంభించింది. ఆర్మీ సిబ్బంది, వారి కుటుంబసభ్యులకు తీవ్రమైన కాలిన గాయాలు, చర్మ సంబంధ చికిత్స అందించేందుకు దీనిని అందుబాటులోకి తెచ్చింది. ఈ స్కిన్‌ బ్యాంకులో ప్లాస్టిక్‌ సర్జన్లు, టిష్యూ ఇంజినీర్లు, ప్రత్యేక సాంకేతిక నిపుణులు సహా వైద్య నిపుణులు బృందం ఉంటుందని రక్షణ శాఖ…

వారం రోజుల్లో జింబాబ్వే పర్యటనకు భారత జట్టు ప్రకటన

వారం రోజుల్లో జింబాబ్వే పర్యటనకు భారత జట్టు ప్రకటన

Announcement of Indian team to tour Zimbabwe in a week వారం రోజుల్లో జింబాబ్వే పర్యటనకు భారత జట్టు ప్రకటన!జింబాబ్వే పర్యటన కోసం భారత జట్టును బీసీసీఐ వచ్చే వారంలో ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. టీ20 వరల్డ్ కప్ ఫైనల్ అనంతరం జట్టును అనౌన్స్ చేయనున్నట్లు సమాచారం. కాగా జింబాబ్వేతో భారత్ 5 టీ20ల సిరీస్ ఆడనుంది. ఈ మ్యాచ్ లన్నీ హరారేలో జరగనున్నాయి. జులై 6 నుంచి 14 వరకు ఈ సిరీస్ జరగనుంది….

భారత ఆర్మీ కొత్త అధిపతిగా లెఫ్టినెంట్‌ జనరల్‌ ఉపేంద్ర ద్వివేది

భారత ఆర్మీ కొత్త అధిపతిగా లెఫ్టినెంట్‌ జనరల్‌ ఉపేంద్ర ద్వివేది

Lieutenant General Upendra Dwivedi is the new Chief of the Indian Army న్యూ ఢిల్లీ : భారత ఆర్మీ కొత్త అధిపతిగా లెఫ్టినెంట్‌ జనరల్‌ ఉపేంద్ర ద్వివేది నియమితులయ్యారు. ప్రసుత్తం ఆర్మీ చీఫ్‌గా ఉన్న జనరల్‌ మనోజ్‌ సి.పాండే ఈనెల 30తో పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన స్థానంలో ఉపేంద్ర ద్వివేదిని నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. లెఫ్టినెంట్‌ జనరల్‌ ద్వివేది ప్రస్తుతం ఆర్మీ స్టాఫ్‌…

ఓటు వేసిన భారత క్రికెటర్ అజింక్య రహానే

ఓటు వేసిన భారత క్రికెటర్ అజింక్య రహానే

ఓటు వేసిన భారత క్రికెటర్ అజింక్య రహానేభారత క్రికెటర్ అజింక్య రహానే మరియు అతని భార్య ముంబైలో 2024 లోక్‌సభ ఎన్నికల 5వ దశ సందర్భంగా ఓటు వేశారు.రహానే తన భార్యతో కలిసి ముంబైలో ఓటు వేసిన తర్వాత వారి సిరా వేళ్లను చూపుతూ ఉన్న చిత్రాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ‘‘మేం మా డ్యూటీ నిర్వర్తించాము.. మరి మీరు?’’ అని రాసి ఆ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

భారత రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

భారత రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

గద్వాల జిల్లా కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో భారత రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావ సందర్బంగా తెలంగాణ తల్లికి నివాళులు అర్పించి బిఆర్ఎస్ పార్టీ జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షులు, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ… ఇరవై మూడేండ్ల కింద ఇదే రోజు పుట్టిన తెలంగాణ రాష్ట్ర సమితి చిన్న చిన్న అడుగులతో ప్రారంబమై ఘనమైన విజయలతో ముందుకెళ్లిన చరిత్ర మన పార్టీ కి…

విశాఖ‌లో భారత ఉప రాష్ట్రపతికి ఘన స్వాగతం పలికి ఉప ముఖ్యమంత్రి

విశాఖ‌లో భారత ఉప రాష్ట్రపతికి ఘన స్వాగతం పలికి ఉప ముఖ్యమంత్రి

విశాఖపట్నం : మిలాన్ – 2024 వేడుక‌ల్లో భాగ‌స్వామ్య‌మ‌య్యేందుకు విశాఖ వ‌చ్చిన భార‌త ఉప‌ రాష్ట్రప‌తి జ‌గ‌దీప్ ధన్క‌ర్ కు ఐ.ఎన్.ఎస్. డేగాలో ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. మిలాన్ – 2024 వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రత్యేక విమానంలో ఐఎన్ఎస్ డేగాకు చేరుకున్నారు. రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్, ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు జ్ఞాపికను, పుష్పగుచ్ఛాన్ని అందజేసి,దుస్సాలువాతో సత్కరించి ఘనంగా స్వాగతం పలికారు. అయన వెంట నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, తూర్పు…

చైనా చేతికి భారత కీలక సమాచారం?

చైనా చేతికి భారత కీలక సమాచారం?

భారత్‌కు చెందిన కీలక సమాచారం చైనా హ్యాకర్ల చేతికి చేరినట్టు సమాచారం. ఆర్థికశాఖ, విదేశాంగ శాఖ, EPF0, BSNL, అపోలో ఆస్పత్రి, రిలయన్స్, ఎయిర్ ఇండియా సమాచారం లీకైనట్లు తెలుస్తోంది. చైనా పబ్లిక్ సెక్యూరిటీ మినిస్ట్రీతో టైఅప్ అయిన ఐ-సూన్ అనే సైబర్ సెక్యూరిటీ సంస్థ నుంచి ఈ వివరాలు గిట్‌హబ్‌లో లీకయ్యాయి. 2020 నుంచి భారత్‌కు రాకపోకలు సాగించే వారికి చెందిన 95జీబీ డేటా కూడా హ్యాకర్ల చేతిలో ఉన్నట్లు సమాచారం.

మాజీ బీహార్ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్ కు భారత రత్న అవార్డు ప్రకటించిన కేంద్రం

మాజీ బీహార్ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్ కు భారత రత్న అవార్డు ప్రకటించిన కేంద్రం

మాజీ బీహార్ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్ కు భారత రత్న అవార్డు ప్రకటించిన కేంద్రం బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాగూర్ కు వెనుక బడిన కులాల కోసం చేసిన కృషిని గుర్తిస్తూ ఆయన శత జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వము భారత దేశ అత్యున్నతమైన అవార్డు భారత రత్న అవార్డును ప్రకటించింది. జననాయక్ గా పిలిపించుకునే జనతా పార్టీ తరుపున బీహార్ ముఖ్యమంత్రి గా 1970 డిసెంబర్ నుంచి 6 నెలలు, 1977 డిసెంబర్ నుంచి…