జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల

ప్రజాభవన్ లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు

ప్రజాభవన్ లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు

ప్రజాభవన్ లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు ని కలిసిన ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల ఉప ముఖ్యమంత్రి ని వైయస్ఆర్ జయంతి వేడుకలకు ఆహ్వానించారు

ఉప ముఖ్యమంత్రి , పంచాయతీరాజ్,

ఉప ముఖ్యమంత్రి , పంచాయతీరాజ్,

ఉప ముఖ్యమంత్రివ , పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్.డబ్ల్యు.ఎస్., పర్యావరణ, అటవీ శాఖల మంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ కాకినాడ కలెక్టరేట్లో శాఖల వారి సమీక్ష ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ షన్మోహన్ సగిలి ఆధ్వర్యంలో సంబంధిత శాఖల అధికారులు సమీక్షకు హాజరయ్యారు. శాఖల వారీగా కాకినాడ జిల్లాలో ఉన్న స్థితిగతులను పవన్ కళ్యాణ్ కి అధికారులు వివరిస్తున్నారు.కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్యేలు వనమాడి కొండబాబు, పంతం నానాజీ, నిమ్మకాయల చినరాజప్ప, జిల్లా ఎస్పీ సతీష్ కుమార్…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి కొండగట్టు కు వెళ్లుచున్న క్రమంలో తెలంగాణా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రాష్ట్ర అధ్యక్షులు. సిద్దిపేట నియోజకవర్గం జనసేన పార్టీ కో ఆర్డినేటర్ రాష్ట్ర యూత్ సెక్రటరీ దాసరి పవన్ ఆధ్వర్యంలో సిద్దిపేట వద్ద గజ మాల తో సత్కరించి ఘన స్వాగతం పలకడం జరిగినది. ఈ కార్యక్రమం లో బండిపల్లి కృష్ణ.భానుచందర్. పర్శరాములు. కానాపురం సాయి. నరేష్ పార్టీ కార్యకర్తలు అభిమానులు పెద్ద…

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

Andhra Pradesh Deputy Chief Minister Pawan Kalyan ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో భేటీ అయిన రాష్ట్ర హోమ్ శాఖ మంత్రి శ్రీమతి వంగలపూడి అనిత

మాజీ ముఖ్యమంత్రి   వైఎస్‌ జగన్‌ మూడో రోజు పులివెందుల పర్యటన వివరాలు

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మూడో రోజు పులివెందుల పర్యటన వివరాలు

Details of former Chief Minister YS Jagan’s visit to Pulivendula on the third day మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ మూడో రోజు పులివెందుల పర్యటన వివరాలు కష్టాలను ధైర్యంగా ఎదుర్కొందాం, మళ్ళీ మంచిరోజులు వస్తాయి – వైఎస్‌ జగన్‌ ఎవరూ అధైర్యపడొద్దు, రాబోవు కాలం మనదే, ప్రతి కుటుంబంలో మనం చేసిన మంచి ఉంది, మనపట్ల ప్రజలకు విశ్వాసం ఉంది, భవిష్యత్‌ మనదే : వైఎస్‌ జగన్‌ *పులివెందులలోని భాకరాపురంలో…

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

Deputy Chief Minister Pawan Kalyan రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయంలో.. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులను పరిచయం చేసుకున్నారు. రేపు సచివాలయంలో బాధ్యతల స్వీకరణపై చర్చించారు

మద్యం మీద ఉన్న ప్రేమ విద్య మీద లేదా ముఖ్యమంత్రి

మద్యం మీద ఉన్న ప్రేమ విద్య మీద లేదా ముఖ్యమంత్రి

The love of alcohol is over education or the chief minister మద్యం మీద ఉన్న ప్రేమ విద్య మీద లేదా ముఖ్యమంత్రి కి…………..కిషోర్ రెడ్డి. విద్యార్ధి నాయకుడు న్యాయవాది.………………………………………………….*సాక్షిత వనప ర్తి : మద్యం మీద ఉన్న ప్రేమ విద్య మీద లేదు రాష్ట్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి అని విద్యార్థి నాయకుడు, న్యాయవాది, జనుపల కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు ప్రభుత్వానికి ఆదాయం వచ్చే మద్యపాన శాఖకు మంత్రిని నియమించిన…

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురించి తెలుసుకుందాం

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురించి తెలుసుకుందాం

Let’s know about Pawan Kalyan, Deputy Chief Minister of the state పవన్ కళ్యాణ్ 1968 సెప్టెంబరు 2లో జన్మించారు. 1996లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే సినిమాతో తొలిసారిగా తెరపై కనిపించారు. అక్కడి నుంచి పవన్ ప్రభంజనం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ దేశం చూసింది. సినిమా కేరీర్‌ పీక్స్‌లో ఉన్నప్పుడే కోట్లు కూడగడుతున్నప్పుడే అన్నతోపాటు రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ప్రజలకు ఏదో చేయాలన్న సంకల్పం ఆయన్న రాజకీయాల్లోకి రప్పించేలా…

ఒడిషా నూతన ముఖ్యమంత్రి

ఒడిషా నూతన ముఖ్యమంత్రి

New Chief Minister of Odisha ఒడిషా నూతన ముఖ్యమంత్రిగా మాజీ CAG, J&K మాజీ LG, గిరీష్ చంద్ర ముర్ము…?? ఈనెల 12న నూతన ప్రభుత్వం కొలువుతీరే అవకాశం…??

రిక్షాలో వచ్చి ఓటు వేసిన త్రిపుర మాజీ ముఖ్యమంత్రి

రిక్షాలో వచ్చి ఓటు వేసిన త్రిపుర మాజీ ముఖ్యమంత్రి

Former Tripura Chief Minister Manik Sarkar, who came and voted in a rickshaw, is his wife. రిక్షాలో వచ్చి ఓటు వేసిన త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ ఆయన భార్య. పాలక పార్టీల్లో వార్డుమెంబర్లు, సర్పంచులే ఖరీదైన వాహనాల్లో తిరుగుతున్న మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసినా అత్యంత నిరాడంబరంగా జీవించడం ఈయనకే చెల్లింది ఇలాటి నాయకులు మాన రాష్ట్రములో ఒక్కరు లేరు. https://play.google.com/store/apps/details?id=com.tejanews.app download app

నల్లగొండ-వరంగల్-ఖమ్మం ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

నల్లగొండ-వరంగల్-ఖమ్మం ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

Chief Minister Revanth Reddy on Nalgonda-Warangal-Khammam MLC by-election నల్లగొండ-వరంగల్-ఖమ్మం ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొన్న టి.జె.ఎస్ అధ్యక్షులు ప్రొ.కోదండరాం ఈ సంధర్భంగా ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ.. బీజేపీ, బీఆరెస్ కు వ్యతిరేకంగా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతుగా నిలిచాం.ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మా మద్దతు కాంగ్రెస్ కు ఉంటుందని ఇప్పటికే స్పష్టం చేసాం అని తలిపారు.. మార్పు కోసం అందరం కలిసి కాంగ్రెస్ ను…

భార్య, పిల్లలతో కలిసి ఓటేసిన ఢిల్లీ ముఖ్యమంత్రి.

భార్య, పిల్లలతో కలిసి ఓటేసిన ఢిల్లీ ముఖ్యమంత్రి.

The Chief Minister of Delhi voted with his wife and children. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన తన ఓటు వేశారు. కేజ్రీవాల్ తన భార్య, కుమార్తె, కుమారుడు, తండ్రిలో కలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చి..తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ బయటకు వచ్చి ఓటింగ్‌ ప్రక్రియలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యం బ్రతికి ఉండాలంటే సరైన పార్టీని…

దాడులను ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి

దాడులను ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి

మీడియా సమావేశం ప్రధాన అంశాలు.. సీఎం సొంత నియోజకవర్గం అచ్చంపేటలోని బిఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ పార్టీ వర్గీయులు అచ్చంపేట పట్టణ 2వ వార్డ్ కౌన్సిలర్ నిర్మల w/0 బాలరాజు పై మరియు వారి ఇంటి కుటుంబ సభ్యులపై దాడి జరిగిన ఖండించకపోవడం సిగ్గుచేటు అని గువ్వల మండిపడ్డారు. ఓట్లు జరిగినప్పటి నుండి ఇప్పటివరకు వంగూర్, అచ్చంపేట మండలాలలోని బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడి చేస్తే ప్రతిదాడులు తప్పవని హెచ్చరించారు. పోలీసులు ప్రజల పక్షాన నిలవాలని ప్రభుత్వానికి వత్తాసు పలికినట్లు…

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసిన చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి , పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణా

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసిన చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి , పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణా

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  చేసిన సహాయానికి రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది. ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన సహాయానికి రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది. ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి

స్థానిక జమిందార్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన కాపు,బలిజ,తెలగ కులాల వారి ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు చేసిన సహాయానికి కులం తీర్చుకునే అవకాశం వచ్చింది ప్రతి ఒక్కరు అసెంబ్లీ పార్లమెంట్ స్థానాలకు ప్రాణి గుర్తుకు ఓటు వేసి రుణం తీర్చుకోండి కాపుల అభివృద్ధి కొరకు పాటుపడిన పార్టీ వైసీపీ పార్టీ మాత్రమే వెనుకబడిన కులాల వారికి సైతం తగిన న్యాయం…

9వ తేదీ రాష్ట్ర ముఖ్యమంత్రి  వై.యస్ జగన్ మోహన్ రెడ్డి కర్నూలు నియోజవర్గం

9వ తేదీ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్ జగన్ మోహన్ రెడ్డి కర్నూలు నియోజవర్గం

హెలిప్యాడ్ స్థలం : STBC మైదానం సభ స్థలం : వై.యస్.ఆర్ సర్కిల్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి మే 9వ తేదీ గురువారం ఉదయం కర్నూలు నియోజవర్గంలో YSR సర్కిల్ నందు జరగబోయే సభ లో పాల్గొంటారు.ఈ సందర్భంగా పోలీస్ సిబ్బంది తో కలిసి కర్నూలు జిల్లా అధ్యక్షురాలు సిట్రా సత్యనారాయణమ్మ ,ఎమ్మెల్యే అభ్యర్థి ఇంతియాజ్ ,సీనియర్ నాయకులు గడ్డం రామకృష్ణ ,గ్రంధాలయ చైర్మన్ సుభాష్ ,కార్పొరేటర్ యూనుస్ బాషా ,వాసు ,ధనుంజయ్…

ఆరు గ్యారెంటీ లలో 5 హామీలను అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నాయకులు

ఆరు గ్యారెంటీ లలో 5 హామీలను అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నాయకులు

ఆరు గ్యారెంటీ లలో 5 హామీలను అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నాయకులు ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం అమీర్ పేట డివిజన్ సికింద్రాబాద్ పార్లమెంట్ BRS అభ్యర్థి పద్మారావు గౌడ్ తో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ముందుగా సుప్రబాత్ నగర్ లో BRS పార్టీ కార్యాలయాన్ని MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. అనంతరం బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. అక్కడి నుండి…

రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా భద్రత ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ  సన్ ప్రీత్ సింగ్ ఐపీఎస్ *

రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా భద్రత ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఐపీఎస్ *

రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా పర్యటన సందర్భంగా బందోబస్తు ఏర్పాట్లను ఎస్పీ పరిశీలించారు. భద్రతా చర్యల్లో భాగంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి బందోబస్తు పరంగా చేయవలసిన ఏర్పాట్ల గురించి అధికారులకు పలు సూచనలు చేశారు.భద్రత చర్యల్లో ఎలాంటి లోపాలు లేకుండా నిర్వహించాలని సూచించారు. ఈ సందర్బంగా వెల్గటూర్ పోలీస్ స్టేషన్ పరిదిలోని రాజరంపల్లి లో జరుగు బహిరంగ సభాస్థలి, ముఖ్యమంత్రి ప్రయాణించే రూట్ మ్యాప్, హెలిప్యాడ్, వి ఐ పి పార్కింగ్, ట్రాఫిక్ రూట్లు సభా స్థలికి వచ్చి…

చంద్రబాబు  ని ముఖ్యమంత్రి చేసుకోవడమే మనందరి లక్ష్యంగా పని చేద్దాం – తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షులు వైవిబి.రాజేంద్రప్రసాద్

చంద్రబాబు ని ముఖ్యమంత్రి చేసుకోవడమే మనందరి లక్ష్యంగా పని చేద్దాం – తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షులు వైవిబి.రాజేంద్రప్రసాద్

సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా పెనమలూరు నియోజకవర్గంలోని కాటూరు, గొడవర్రు, ఈడుపుగల్లు గ్రామాల ప్రచార కార్యక్రమంలో పాల్గొని ఎన్డీఏ కూటమి అభ్యర్థులైన వల్లభనేని బాల సౌరి ని, బోడె ప్రసాద్ ని అఖండ మెజారిటీతో గెలిపించాలని నియోజకవర్గ ప్రజలను కోరిన రాజేంద్రప్రసాద్ . ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ గారు మాట్లాడుతూ… రాష్ట్రానికి, మన బిడ్డలకు భవిష్యత్తు ఉండాలంటే నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని, ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో అన్ని వర్గాల ప్రజలు, వ్యవస్థలు అణిచివేతకు…

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సీపీఎం నేతల భేటీ.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సీపీఎం నేతల భేటీ.

ముఖ్యమంత్రితో వారి నివాసంలో భేటీ అయిన సీపీఎం రాష్ట్రకార్యదర్శి తమ్మినేని వీరభద్రం, జూలకంటి రంగారెడ్డి, చెరుకుపల్లి సీతారాములు, ఎస్ వీరయ్య..

బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్

బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్

బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు, బీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు భారాస పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని శ్రీరాం నగర్ లో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మల్లిశెట్టి శేఖర్ ఆధ్వర్యంలో, స్థానిక నాయకులు కార్యకర్తలతో కలిసి జెండా ఆవిష్కరణ చేసి పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులకు పార్టీ తరపున ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన హైదర్ నగర్ డివిజన్…

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి & తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల కమిటీ ఇన్చార్జి Deepa Das Munshi సమక్షం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి & తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల కమిటీ ఇన్చార్జి Deepa Das Munshi సమక్షం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి & తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల కమిటీ ఇన్చార్జి Deepa Das Munshi సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన OUJAC నేత & జై గౌడ్ ఉద్యమం జాతీయ అధ్యక్షులు డాక్టర్ వట్టికూటి రామారావు గౌడ్. మతతత్వ బిజెపి పార్టీ విధానాల వల్ల భారతదేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, దాన్ని రక్షించాల్సిన బాధ్యత బడుగు బలహీనవర్గాలు, ప్రజాస్వామ్యవాదులు, కుల సంఘాలు అందరూ మద్దతుగా నిలిచి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని, పార్టీకి అండగా…

ఉమ్మడి వరంగల్,ఖమ్మం,నల్లొండ,పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రజా గొంతుక తీన్మార్ మల్లన్న,కరీంనగర్ అభ్యర్ధి వెలిచాల రాజేందర్ రావు … ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు

ఉమ్మడి వరంగల్,ఖమ్మం,నల్లొండ,పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రజా గొంతుక తీన్మార్ మల్లన్న,కరీంనగర్ అభ్యర్ధి వెలిచాల రాజేందర్ రావు … ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు

శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల నియోజకవర్గం అక్కివలస నైట్ స్టే పాయింట్ వద్ద ముఖ్యమంత్రి  వైయస్.జగన్ సమక్షంలో టీడీపీ, జనసేన

శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల నియోజకవర్గం అక్కివలస నైట్ స్టే పాయింట్ వద్ద ముఖ్యమంత్రి వైయస్.జగన్ సమక్షంలో టీడీపీ, జనసేన

భారతీయజనతాపార్టీల నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన పలువురు కీలక నేతలు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన నేతలకు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించిన ముఖ్యమంత్రి. విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం భారతీయ జనతాపార్టీ నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ మంత్రి పెద్దింటి జగన్మోహనరావు, ఆయన కుమారుడు పెద్దింటి రామస్వామినాయుడు.

రిక్షాలో వచ్చి ఓటు వేసిన త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్,

రిక్షాలో వచ్చి ఓటు వేసిన త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్,

రిక్షాలో వచ్చి ఓటు వేసిన త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్, ఆయన భార్య. పాలక పార్టీల్లో వార్డు మెంబర్లు, సర్పంచ్ అయితేనే ఖరీదైన వాహనాల్లో తిరుగుతున్న ఈరోజుల్లో మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసినా అత్యంత నిరాడంబరంగా జీవించడం వారికే చెల్లింది

రండి తరలి రండి.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంతన్న సమక్షంలో సునీతమ్మ నామినేషన్

రండి తరలి రండి.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంతన్న సమక్షంలో సునీతమ్మ నామినేషన్

పార్టీ అభ్యర్థి శ్రీమతి పట్నం సునీతా మహేందర్ రెడ్డి మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా నేడు (22-04-2024) మధ్యాహ్నం మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్ ప్రక్రియ సందర్భంగా నిర్వహిస్తున్న ర్యాలీ, బహిరంగ సభకు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారు. కావున టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి ఆధ్వర్యంలో ఎల్బీనగర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ…

శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలోని సీతారాముల కళ్యాణోత్సవంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దంపతులు, మంత్రులు మరియు ఎమ్మెల్యేలు

శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలోని సీతారాముల కళ్యాణోత్సవంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దంపతులు, మంత్రులు మరియు ఎమ్మెల్యేలు

తీసుకువచ్చిన మార్పును మాత్రం నిర్బంధించలేరని పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ పేర్కొన్నారు

తీసుకువచ్చిన మార్పును మాత్రం నిర్బంధించలేరని పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ పేర్కొన్నారు

దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal)ను జైల్లో పెట్టవచ్చేమో కానీ ఆయన ఆలోచనలు, తీసుకువచ్చిన మార్పును మాత్రం నిర్బంధించలేరని పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ (Bhagwant Mann) పేర్కొన్నారు. ఆమ్‌ఆద్మీ పార్టీ చేసే ఆలోచనలు దిల్లీ, పంజాబ్‌లలో స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. అస్సాంలోని డిబ్రూగఢ్‌లో ఏర్పాటుచేసిన ఎన్నికల ప్రచారంలో (Lok Sabha Elections) పాల్గొన్న మాన్‌.. భాజపాపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘కేజ్రీవాల్‌ను జైలుకు పంపితే, ఆమ్‌ఆద్మీ పని అయిపోతుందని భావించారు. కటకటాల వెనక్కి పంపవచ్చేమో కానీ,…

ముఖ్యమంత్రి పై దాడి చేసిన వారి వివరాలను తెలిపిన వారికి నగదు బహుమతి.

ముఖ్యమంత్రి పై దాడి చేసిన వారి వివరాలను తెలిపిన వారికి నగదు బహుమతి.

విజయవాడ అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిదిలో ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివై.ఎస్.జగన్మోహన్ రెడ్డి పై జరిగిన దాడికి సంబంధించిన నిందితులను పట్టుకొనుటకు దోహదపడే ఖచ్చితమైన సమాచారమును, దృశ్యాలను (సెల్ ఫోన్, వీడియో రికార్డింగ్స్) అందించవచ్చు. ప్రత్యక్ష సాక్షులు ఎవరైనా కూడా నేరుగా వచ్చి సమాచారమును అందించవచ్చును. ఈ విధముగా కేసుకు దోహదపడే సమాచారం అందించినవారికి 2 లక్షల రూపాయల నగదును బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది. సమాచారమును అందించిన వారి యొక్క వివరాలను పూర్తి గోప్యంగా ఉంచడం…