అమరావతి రైతులు 1,631 రోజులు ఆందోళన చేపట్టారు.

అమరావతి రైతులు 1,631 రోజులు ఆందోళన చేపట్టారు.

Farmers of Amaravati protested for 1,631 days. అమరావతి రైతులు 1,631 రోజులు ఆందోళన చేపట్టారు. అమరావతి కోసం సుదీర్ఘ పోరాటం చేసిన ఘనత రైతులది అమరావతి రైతుల పోరాటం భావి తరాలకు ఆదర్శం. అమరావతిని ప్రపంచం అంతా గుర్తించింది.…
మాజీమంత్రి అంబటి రాంబాబు ఇంటి ముందు తెలుగు యువత ఆందోళన..

మాజీమంత్రి అంబటి రాంబాబు ఇంటి ముందు తెలుగు యువత ఆందోళన..

Telugu youth agitation in front of former minister Ambati Rambabu's house.. ఏపీలో మాజీమంత్రి అంబటి రాంబాబుకు తెలుగుదేశం పార్టీ నుంచి ఆందోళన సెగ తగిలింది. గుంటూరులోని ఆయన నివాసం వద్దకు చేరుకున్న తెలుగు యువత ఆందోళన చేపట్టింది.…
కలెక్టరేట్‌లో జిల్లా వైద్యాధికారి పుప్పాల శ్రీధర్‌కు మద్దతుగా వైద్యశాఖ ఉద్యోగులు ఆందోళన

కలెక్టరేట్‌లో జిల్లా వైద్యాధికారి పుప్పాల శ్రీధర్‌కు మద్దతుగా వైద్యశాఖ ఉద్యోగులు ఆందోళన

Medical employees protest in support of District Medical Officer Puppala Sridhar at the Collectorate జగిత్యాల జిల్లా// కలెక్టరేట్‌లో జిల్లా వైద్యాధికారి పుప్పాల శ్రీధర్‌కు మద్దతుగా వైద్యశాఖ ఉద్యోగులు ఆందోళనకు దిగారు.. గత రెండు రోజుల క్రితం…
హైదరాబాద్ నగరంలో బీర్లు కొరత: ఆందోళన చెందుతున్న మందుబాబులు

హైదరాబాద్ నగరంలో బీర్లు కొరత: ఆందోళన చెందుతున్న మందుబాబులు

అసలే హైదరాబాద్ నగరం లో ఎండలు మండిపోతు న్నాయి.అందులోనూ పార్లమెంట్ ఎన్నికల ఫీవర్ ఇక మందుబాబులు ఊరు కుంటారా? పొద్దంతా ప్రచారం చేసిన మనోళ్లు సాయంత్రానికి ఒక చల్లని బీర్ తాగి బిర్యానీ తిని ఎంచక్కా సేద తీరాలని అనుకుంటారు. కానీ…
రాజమండ్రిలో “ఆంధ్ర పేపర్ మిల్” లాకౌట్.. కార్మికుల ఆందోళన

రాజమండ్రిలో “ఆంధ్ర పేపర్ మిల్” లాకౌట్.. కార్మికుల ఆందోళన

23 రోజులుగా సమ్మె బాటలో ఉన్న కార్మికులు ఊహించని విధంగా లాకౌట్ ప్రకటించిన మిల్ యాజమాన్యం మిల్ వద్ద భారీగా మోహరించిన పోలీసులు
ఖమ్మం మిర్చి మార్కెట్‌లో రైతుల ఆందోళన.. నిలిచిన కొనుగోళ్లు

ఖమ్మం మిర్చి మార్కెట్‌లో రైతుల ఆందోళన.. నిలిచిన కొనుగోళ్లు

ఖమ్మం (వ్యవసాయం ): వ్యాపారులు మిర్చి ధరలు తగ్గించారని ఖమ్మం మార్కెట్‌లో అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జెండా పాట కంటే తక్కువకు కొనుగోలు చేస్తున్నారని తెలిపారు.. మార్కెట్‌ ప్రధాన గేటు ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. వెంటనే అదనపు…
ఆందోళన కొనసాగింపునకు రైతుల నిర్ణయం

ఆందోళన కొనసాగింపునకు రైతుల నిర్ణయం

ఆందోళన కొనసాగింపునకు రైతుల నిర్ణయం ఢిల్లీ: కేంద్రంతో చర్చలు విఫలమైన నేపథ్యంలో ఈ నెల 21వ తేదీన ఉదయం 11 గంటలకు ఢిల్లీకి చేరుకుంటామని, శాంతియుతంగా ఆందోళన నిర్వహిస్తామని రైతు నేత శర్వాన్‌ సింగ్‌ పంథేర్‌ తెలిపారు. కేంద్ర ప్రతిపాదనను తిరస్కరించిన…