ఎన్నికల ఏజెంట్లు ఉదయం 5 గంటలకే పోలింగ్ కేంద్రాలకు రావాలి.

ఎన్నికల ఏజెంట్లు ఉదయం 5 గంటలకే పోలింగ్ కేంద్రాలకు రావాలి.

167 - తిరుపతి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి అదితి సింగ్ మే 13 వ తేదీ పోలింగ్ రోజున ఉదయం 5గంటలకే అభ్యర్థులు, ఏజెంట్లు రావాలని 167 - తిరుపతి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి అదితి సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు.…
తిరుపతి నుంచి అయోధ్యకు ప్రత్యేక రైలు ఈ ఉదయం తిరుపతి రైల్వేస్టేషన్ నుంచి బయలుదేరింది.

తిరుపతి నుంచి అయోధ్యకు ప్రత్యేక రైలు ఈ ఉదయం తిరుపతి రైల్వేస్టేషన్ నుంచి బయలుదేరింది.

యోధ్య రామమందిర దర్శ నం నిమిత్తం రైల్వే శాఖ ప్రత్యేక ఆస్తా రైలును తిరుపతి నుంచి నడుపుతోంది. ఈ రైలును బిజెపి నేతలు తిరుపతి రైల్వేస్టేషన్ నుంచి ప్రారంభించారు. దీంతో ఆస్తా రైలు బోగీలు భక్తులతో నిండిపోయాయి. అయోధ్యకు వెళుతున్న భక్తుల…
ఇల్లెందు వెళ్తున్న బస్సు ఉదయం అదుపుతప్పి బోల్తా

ఇల్లెందు వెళ్తున్న బస్సు ఉదయం అదుపుతప్పి బోల్తా

ఇల్లెందు: అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు..మేడారం నుంచి ఇల్లెందు వెళ్తున్న బస్సు ఉదయం అదుపుతప్పి బోల్తా పడిన గుండాల మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు కథనం ప్రకారం.. మేడారం నుంచి తిరుగు ప్రయాణంలో ఇల్లందు వెళుతున్న ఆర్టీసీ బస్సు బుధవారం ఉదయం గుండాల మండలం…
ఉదయం 9 గంటలకు సమావేశం కానున్న ఏపీ అసెంబ్లీ

ఉదయం 9 గంటలకు సమావేశం కానున్న ఏపీ అసెంబ్లీ

అమరావతి : పలు శాఖలకు సంబంధించిన నివేదికలను సభ ముందు పెట్టనున్న ప్రభుత్వం గవర్నర్ ప్రసంగం పై ధన్యవాద తీర్మానం తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్న ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు ధన్యవాద తీర్మానంపై అసెంబ్లీలో చర్చ. చర్చ అనంతరం సీఎం జగన్ సమాధానం…