మరో ఐదుగురు BRS ఎమ్మెల్యేలు జంప్?

మరో ఐదుగురు BRS ఎమ్మెల్యేలు జంప్?

BRS అధినేత కేసీఆర్కు మరో షాక్తగలనుంది. ఇప్పటికే పలువురు గులాబీ పార్టీఎమ్మెల్యేలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోగా మరోఐదుగురు రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతోగులాబీ దళంలో గుబులు పుడుతోంది. ఫామ్హౌస్ కేసీఆర్ను కలిసి మరీ మీతోనేఉంటామని చెప్పి.. మరుసటి రోజే కాంగ్రెస్పార్టీలోకి జంప్…
శ్రీ “ఎస్.ఎన్. మోటార్స్” బైక్ షోరూంను ప్రారంభించిన ఎమ్మెల్యేలు కేపీ.వివేకానంద

శ్రీ “ఎస్.ఎన్. మోటార్స్” బైక్ షోరూంను ప్రారంభించిన ఎమ్మెల్యేలు కేపీ.వివేకానంద

Mr. KP Vivekananda MLAs inaugurated the bike showroom of Sri "SN Motors శ్రీ "ఎస్.ఎన్. మోటార్స్" బైక్ షోరూంను ప్రారంభించిన ఎమ్మెల్యేలు కేపీ.వివేకానంద , అరికెపూడి గాంధీ … జగద్గిరిగుట్ట - కూకట్ పల్లి ప్రధాన రహదారిలోని…
ఖమ్మం జిల్లా ఎమ్మెల్యేలు ప్రయాణిస్తున్న విమానంలో పెను ప్రమాదం…

ఖమ్మం జిల్లా ఎమ్మెల్యేలు ప్రయాణిస్తున్న విమానంలో పెను ప్రమాదం…

పొంగులేటి శ్రీనివాస రెడ్డితో పాటు ఖమ్మం ఎమ్మెల్యేలు ప్రయాణిస్తున్న విమానంలో పెను ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి , శాసన సభ్యులు తెల్లం వెంకట్రావు ,జారే ఆదినారాయణ ,పాయం వెంకటేశ్వర్లు ,అనుచరులు మువ్వా విజయబాబు మరియు తుళ్లూరి బ్రహ్మయ్య…
బీఆర్ఎస్‌లోకి 20 మంది ఎమ్మెల్యేలు.. నో చెప్పిన కేసీఆర్

బీఆర్ఎస్‌లోకి 20 మంది ఎమ్మెల్యేలు.. నో చెప్పిన కేసీఆర్

రేవంత్ సర్కారుకు ముందుంది ముసళ్ల పండగ.. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్ళిన వారు బాధపడుతున్నారు. ఓ కీలక సీనియర్ నేత నన్ను సంప్రదించారు. 104 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే బీజేపీ వాళ్లు ప్రభుత్వానికి కూల్చడానికి కుట్రలు చేశారు, 64…
టిడిపిలోకి చేరనున్న ఇద్దరు ఎమ్మెల్యేలు

టిడిపిలోకి చేరనున్న ఇద్దరు ఎమ్మెల్యేలు

వైసీపీకి బిగ్ షాక్…! టిడిపిలోకి చేరనున్న ఇద్దరు ఎమ్మెల్యేలు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీ లో చేరేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. రెండ్రోజుల్లో ఆయన టీడీపీలో చేరనున్నట్లు సమాచారం. ఇప్పటికే అక్కడ ఇన్ఛార్జ్ తిరుపతి యాదవ్ను వైసీపీ నియమించింది.…