చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఒక్క హామీ నెరవేర్చలేదు..కూటమి ప్రజలను మోసం చేసింది

చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఒక్క హామీ నెరవేర్చలేదు..కూటమి ప్రజలను మోసం చేసింది

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో ఒక్క హామీ అన్న అమలు చేశారా? అని జగన్ ప్రశ్నించారు. ముఖ్యమైన హామీలతో చంద్రబాబు సంతకం పెట్టి గతంలో ఇదే కూటమి ప్రజలను మోసం చేసిందని గుర్తు చేశారు.…
దేశం కోసం మా అమ్మ తాళినే త్యాగం చేసింది :

దేశం కోసం మా అమ్మ తాళినే త్యాగం చేసింది :

ప్రధాని మోడీ వ్యాఖ్యలపై దీటుగా స్పందించిన ప్రియాంక గాంధీApr 24,2024 09:47 న్యూఢిల్లీ : దేశం కోసం మా అమ్మ మంగళ సూత్రాన్నే త్యాగం చేసిందంటూ ప్రధాని మోడీ వ్యాఖ్యలను ప్రియాంక గాంధీ ఘాటుగా స్పందించారు. కర్ణాటక రాజధాని బెంగళూ రులో…
ఉప ఎన్నికకు అభ్యర్థిని భాజపా (BJP) ఖరారు చేసింది.

ఉప ఎన్నికకు అభ్యర్థిని భాజపా (BJP) ఖరారు చేసింది.

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ అసెంబ్లీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికకు అభ్యర్థిని భాజపా (BJP) ఖరారు చేసింది. వంశా తిలక్‌ను ఎంపిక చేస్తూ ఆ పార్టీ ప్రకటన విడుదల చేసింది. 2023లో జరిగిన ఎన్నికల్లో భారాస నుంచి గెలుపొందిన ఎమ్మెల్యే లాస్య…
జేఈఈ మెయిన్‌ 2024 సెషన్‌-1 ఫలితాలను NTA విడుదల చేసింది

జేఈఈ మెయిన్‌ 2024 సెషన్‌-1 ఫలితాలను NTA విడుదల చేసింది

ఎన్‌టీఏ జేఈఈ అధికారిక వెబ్‌సైట్‌లో విద్యార్థులు తమ స్కోర్‌ కార్డును యాక్సెస్‌ చేసుకోవచ్చు. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు నిర్వహించిన సెషన్‌ 1 తుది కీని ఎన్‌టీఏ నిన్న మధ్యాహ్నం విడుదల చేసింది.
కాలేజీలు ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది

కాలేజీలు ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది

హైదరాబాద్‌: వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌లో వైద్య కళాశాల, నర్సింగ్‌, ఫిజియోథెరపీ, పారామెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొడంగల్‌లో ప్రస్తుతం ఉన్న 50 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని 220 పడకల ఆసుపత్రిగా మార్చనున్నారు. ముఖ్యమంత్రి…