జూన్ 02 న కెసిఆర్ ను ఆహ్వానించనున్న రేవంత్ రెడ్డి సర్కారు

జూన్ 02 న కెసిఆర్ ను ఆహ్వానించనున్న రేవంత్ రెడ్డి సర్కారు

Revanth Reddy government will invite KCR on June 02 తెలంగాణ వచ్చిన పదేం డ్లకు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం రేవంత్ సర్కారు కు ప్రభుత్వపరంగా ఇదే తొలి పండుగ. దీంతో…
22-04-2024 న అట్టహసంగా నామినేషన్ మహోత్సవం..

22-04-2024 న అట్టహసంగా నామినేషన్ మహోత్సవం..

మైలవరం అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ, జనసేన బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా శ్రీ వసంత వెంకట కృష్ణ ప్రసాదు … తేది: 22-04-2024 సోమవారం ఉదయం 11:55 గంటలకు నామినేషన్ దాఖలు చేయనున్నారు ముందుగా ఉదయం 8-20 నిమిషాలకు ఐతవరం లోని…
ఈనెల 22 న కెసిఆర్ బస్సు యాత్ర?

ఈనెల 22 న కెసిఆర్ బస్సు యాత్ర?

హైదరాబాద్: లోక్ సభ ఎన్నికల ప్రచా రంలో భాగంగా బిఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు ఈనెల 22 నుంచి మే 10 వరకు రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర నిర్వహించను న్నారు. కెసిఆర్ బస్సు యాత్రకు అనుమతి కోసం…
మార్చి 12 న పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం

మార్చి 12 న పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం

హైద‌రాబాద్ :మార్చి 06ప‌విత్ర రంజాన్ మాసం మార్చి 12వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ నేప‌థ్యంలో అన్ని ప్ర‌భు త్వ శాఖ‌ల్లో ప‌ని చేస్తున్న రెగ్యుల‌ర్ ఉద్యోగుల‌తో పాటు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు గంట ముందే ఇంటికి వెళ్లేలా…
జన సేన అధినేతకు అసమ్మతి సెగలు

జన సేన అధినేతకు అసమ్మతి సెగలు

రాజమండ్రీ రూరల్ ఎమ్మెల్యే సీటు కందుల దుర్గేశ్ కే అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముందు మాట ఇవ్వడం జరిగిందని జనసైనికులు, కందులు దర్గేష్ అనుచరులు వాదన. కానీ టీడీపీ పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు…
పార్టీ అభ్యర్థులు, ఎమ్మెల్యేలతో 27 న జగన్ సమావేశం

పార్టీ అభ్యర్థులు, ఎమ్మెల్యేలతో 27 న జగన్ సమావేశం

ఈ నెల 27న వైసీపీ కీలక సమావేశం జరగనుంది. అసెంబ్లీ ఎన్నికలకు ముఖ్యనేతలను సమాయత్తం చేసేందుకు వైసీపీ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి జగన్‌ అధ్యక్షతన తాడేపల్లి సీకే కన్వెన్షన్‌లో ఈ మీటింగ్‌ జరగనుంది. 175 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి…
ఈ నెల 28 న తాడేపల్లిగూడెం లో జరగబోవు జనసేన – టిడిపి బహిరంగసభ

ఈ నెల 28 న తాడేపల్లిగూడెం లో జరగబోవు జనసేన – టిడిపి బహిరంగసభ

21 ఎకరాలు స్థలంలో ఈ సభ.జనసేన తాడేపల్లిగూడెం ఇన్చార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ అడిగిన వెంటనే ఇచ్చిన రైతు కృష్ణమూర్తి. 6 లక్షల మందికి పైగా ఏర్పాట్లు స్టేజ్ మీద మొత్తం 500 మంది రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలకు చెందిన రెండు పార్టీల…
16 న భరత్ బంద్

16 న భరత్ బంద్

మోదీ ప్రభుత్వం రైతు, కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా సంయుక్త కిసాన్ మోర్చా ఈ నేల 16 న భారత్ బంద్ కి పిలుపునిచ్చింది. దీనికి మద్దతుగా హైదరాబాద్ కాంగ్రెస్, వామపక్ష పార్టీలు రాష్ట్రస్థాయి ఆందోళనలు చేపట్టనున్నాయి. ఆయా జిల్లాలోని నియోజకవర్గం…
ఫిబ్రవరి 16 న జరిగే సమ్మెను జయప్రదం చెయ్యండి.

ఫిబ్రవరి 16 న జరిగే సమ్మెను జయప్రదం చెయ్యండి.

ఫిబ్రవరి 16 న జరిగే సమ్మెను జయప్రదం చెయ్యండి. ఏఐటీయూసీ ఆటో యూనియన్ గౌరవ అధ్యక్షుడు ఉమా మహేష్. ఫిబ్రవరి 16 న నిర్వహించ తలపెట్టిన అఖిల భారత రైతు కార్మికుల భారత సమ్మెను జయప్రదం చేయాల్సిందిగా కోరుతూ నేడు కుత్బుల్లాపూర్…