స్మృతి వనంలో మార్నింగ్ వాకర్స్ తో న్యూ ఇయర్ అడ్వాన్స్ సెలబ్రేషన్స్ లో ఎస్పి రితిరాజ్.

స్మృతి వనంలో మార్నింగ్ వాకర్స్ తో న్యూ ఇయర్ అడ్వాన్స్ సెలబ్రేషన్స్ లో ఎస్పి రితిరాజ్.

స్మృతి వనంలో మార్నింగ్ వాకర్స్ తో న్యూ ఇయర్ అడ్వాన్స్ సెలబ్రేషన్స్ లో ఎస్పి రితిరాజ్. గద్వాల: జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో స్మృతి వనంలో ఆదివారం రోజు సాయంత్రం ఐదు గంటలకు మార్నింగ్ ఈవినింగ్ వాకర్స్ తో కలిసి న్యూ ఇయర్ సెలబ్రేషన్ సందర్భంగా అడ్వాన్స్ గా కేక్ కట్ చేసి 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు జిల్లా ఎస్పీ రితిరాజ్. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ..జిల్లాలోని ప్రజలందరూ న్యూ ఇయర్ వేడుకలు ప్రశాంతంగా…