Posted inINTERNATIONAL
బస్సు లోయలో పడి.. 20 మంది మృతి
బస్సు లోయలో పడి.. 20 మంది మృతిపాకిస్థాన్లో మరో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు లోయలో పడటంతో 20 మంది మృతిచెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన 15 మందిని ఆస్పత్రికి తరలించారు. బస్సు రావల్సిండి నుంచి గిల్గిట్ పాల్టిస్ఘాన్ వైపు…