కొల్హాపూర్​ శ్రీ మహాలక్ష్మి ఆలయాన్ని, షిర్డీ సాయిబాబాను దర్శించుకున్న చంద్రబాబు దంపతులు – ఘన స్వాగతం పలికిన అధికారులు

టీడీపీ అధినేత చంద్రబాబు సతీసమేతంగా మహారాష్ట్రలోని వివిద ఆలయాలను దర్శించుకున్నారు. కొల్హాపూర్​లోని శ్రీ మహాలక్ష్మి ఆలయాన్ని, శ్రీ షిరిడి సాయిబాబాను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం చంద్రబాబు దంపతులు హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. టీడీపీ అధినేత చంద్రబాబు సతీసమేతంగా మహారాష్ట్రలోని…

నాగర్ కర్నూల్ పార్లమెంటు అభ్యర్థికి ఘన స్వాగతం పలికిన గద్వాల మండల నాయకులు కార్యకర్తలు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం పూలమాలవేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థి * ‌గద్వాల నియోజకవర్గం లో పార్లమెంటు ఎన్నికలలో భాగంగా లో గద్వాల మండలం పరిధిలోని గోనుపాడు గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి *ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి…

ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులకు ఘన స్వాగతం పలికిన పెనుబోలు గ్రామస్తులు

సత్యసాయి జిల్లా….రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం గంతిమర్రి గ్రామ పంచాయతీ పెనుబోలు గ్రామంలో ఎన్నికల ప్రచార కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ బిజెపి జనసేన ఉమ్మడి పార్లమెంట్ అభ్యర్థి, బికె. పార్థసారథి , రాప్తాడు నియోజకవర్గ శాసనసభ అభ్యర్థి పరిటాల సునీత…

అధినేతకు ఘన స్వాగతం పలికిన ఎంజీఆర్

వందలాది వాహనాలతో వేలాదిమంది తో ర్యాలీగా “రా కదలి రా” సభకు హాజరు ఎన్నికల శంఖారావం లో భాగంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన రా కదలి రా శ్రీకాకుళం సభకు వందలాది వాహనాలతో…

వీడ్కోలు పలికిన ప్రకాశం జిల్లా పోలీసు శాఖ

ప్రకాశం జిల్లా బదిలీపై వెళ్తున్న ప్రకాశం జిల్లా ఎస్పీ మలిక గర్గ్ కి ఘనంగా ఆత్మీయ వీడ్కోలు పలికిన ప్రకాశం జిల్లా పోలీసు శాఖ ప్రజలు, పోలీసు యంత్రాంగం అందించిన సహకారం మరవలేను…జిల్లా ఎస్పీ మలిక గర్గ్

You cannot copy content of this page