రైతు భరోసా పథకం పేరు మార్పు.

రైతు భరోసా పథకం పేరు మార్పు.

Change of name of Rythu Bharosa Scheme రైతు భరోసా పథకం పేరు మార్పు. "అన్నదాత సుఖీభవ" గా మార్చడం జరిగింది. దానికి అనుగుణంగా వెబ్ సైట్ లో మార్పు. అన్నదాత సుఖీభవ పథకం కింద ఇప్పుడు 20,000 రూపాయలు…
వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు

వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు

Name change of YSR Health University వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు వైఎస్సార్ యూనివర్సిటీ.. ఎన్టీఆర్యూనివర్సిటీగా మార్పు..2019లో మాజీ సీఎం జగన్ ఎన్టీఆర్ హెల్త్యూనివర్సిటీ పేరుని.. వైఎస్సార్యూనివర్సిటీగా పేరు మార్చిన సంగతితెలిసిందే. ఇప్పుడు కూటమి ప్రభుత్వంఅధికారంలోకి రావడంతో.. గతంలో…
స్పీకర్గా అయ్యన్న పేరు ఖరారు?

స్పీకర్గా అయ్యన్న పేరు ఖరారు?

Is the name of the speaker finalized? స్పీకర్గా అయ్యన్న పేరు ఖరారు? అసెంబ్లీ స్పీకర్ గా టీడీపీ ఎమ్మెల్యే అయ్యన్నపాత్రుడి పేరు ఖరారైందా..? ఖరారైనట్లు ఆయన స్వయంగా తన సన్నిహితులతో చెప్పినట్లు తెలుస్తోంది. నర్సీపట్నం నుంచి ఏడుసార్లు ఎమ్మెల్యేగా…
పింఛన్ పథకానికి ఎన్టీఆర్ భరోసాగా పేరు పునరుద్ధరణ..

పింఛన్ పథకానికి ఎన్టీఆర్ భరోసాగా పేరు పునరుద్ధరణ..

Renovation of NTR Bharosaga name for pension scheme.. అమరావతి: పింఛన్ పథకానికి ఎన్టీఆర్ భరోసాగా పేరు పునరుద్ధరణ.. పింఛన్ పథకానికి వైఎస్సాఆర్ పేరును తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు.. రూ. 3వేలు ఉన్న పెన్షన్ రూ.4వేలకు పెంపు..
ఒకే పేరు ఉందని వద్దంటే ఎలా?: సుప్రీం కోర్టు

ఒకే పేరు ఉందని వద్దంటే ఎలా?: సుప్రీం కోర్టు

ఒకే పేరున్న అభ్యర్థులు ఒకే స్థానంలో పోటీ చేయకుండా నిషేధించాలంటూ దాఖలైన పిటిషన్పై సుప్రీం కోర్టు స్పందించింది. 'తల్లిదండ్రులు పెట్టిన పేరు ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎలా అడ్డంకి అవుతుంది? వాళ్లను ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకుంటే వాళ్ల హక్కును ఉల్లంఘించినట్లు…
సూరత్ లో మోడల్ ఆత్మహత్య… తెరపైకి సన్ రైజర్స్ ఆటగాడి పేరు

సూరత్ లో మోడల్ ఆత్మహత్య… తెరపైకి సన్ రైజర్స్ ఆటగాడి పేరు

తన నివాసంలో ఉరివేసుకున్న మోడల్ తాన్యా సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు మోడల్ ఫోన్ నుంచి క్రికెటర్ అభిషేక్ శర్మకు మెసేజ్ ఎలాంటి రిప్లయ్ ఇవ్వని అభిషేక్ శర్మ క్రికెటర్ ను విచారించాలని పోలీసుల నిర్ణయం
పోలవరానికి మోదీ పేరు పెట్టాలి: జీవీఎల్

పోలవరానికి మోదీ పేరు పెట్టాలి: జీవీఎల్

పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదా కల్పించి దండిగా నిధులు విడుదల చేసినందుకు దానికి ప్రధాని మోదీ పేరు నామకరణం చేయాలని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కోరారు. రాజ్యసభలో పోలవరంపై జరిగిన చర్చలో మాట్లాడారు. ఈ ప్రాజెక్టుకు ప్రతి…
అయోధ్యలో కొలువైన జగదభిరాముడికి కొత్త పేరు నిర్ణయించారు అర్చకులు

అయోధ్యలో కొలువైన జగదభిరాముడికి కొత్త పేరు నిర్ణయించారు అర్చకులు

"Ayodhya Ram New Name : అయోధ్యలో కొలువైన జగదభిరాముడికి కొత్త పేరు నిర్ణయించారు అర్చకులు. ఐదేళ్ల బాలుడి రూపంలో కనిపిస్తున్న రఘునందుడికి నామకరణం చేశారు. ఏమని పిలవాలని నిర్ణయించారంటే? "Ayodhya Ram New Name : ఉత్తర్​ప్రదేశ్ అయోధ్య ధామ్​లో…