రైస్ మిల్లర్లు ఎఫ్.సీ.ఐ కి ఇవ్వాల్సిన సీ.ఎం.ఆర్ ధాన్యాన్ని

రైస్ మిల్లర్లు ఎఫ్.సీ.ఐ కి ఇవ్వాల్సిన సీ.ఎం.ఆర్ ధాన్యాన్ని

The process of handover of rice millers to FCI, CMR grain is expedited రైస్ మిల్లర్లు ఎఫ్సీఐకి ,సిఎంఆర్ ధాన్యాన్ని అప్పగించే ప్రక్రియ వేగవంతం చేయాలని ఆదేశించిన జిల్లా కలెక్టర్………………………………………………………………………………………………………. వనపర్తి:రైస్ మిల్లర్లు ఎఫ్.సీ.ఐ కి ఇవ్వాల్సిన…
ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలి

ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలి

The process of grain purchase should be completed ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలి -జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల సుజాతనగర్ లో గల ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల తనిఖీ…
అభివృద్ధి అనేది ఓ నిరంతర ప్రక్రియ….

అభివృద్ధి అనేది ఓ నిరంతర ప్రక్రియ….

మైలవరం తెలుగుదేశం పార్టీలో చేరికలు కూడా అదే రీతిలో సాగుతూనే ఉన్నాయి మైలవరం పార్టీ కార్యాలయం లో 8 వ వార్డుకు చెందిన 30 కుటుంబాల వారు వైసిపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వలస రాగా ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాదు…
ఏపీ రాష్ట్రంలో ఉత్సాహంగా నామినేషన్ల ప్రక్రియ – తొలి రోజు 229 దాఖలు

ఏపీ రాష్ట్రంలో ఉత్సాహంగా నామినేషన్ల ప్రక్రియ – తొలి రోజు 229 దాఖలు

ఎన్నికల నోటిఫికేషన్​ విడుదలైన తొలిరోజే నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగింది. రాష్ట్రంలో తొలిరోజు మొత్తం 229 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో లోక్​సభకు 39, అసెంబ్లీకి 190 నామినేషన్లు దాఖలయ్యాయి.రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశంలోనూ మొదటిరోజు ఉత్సాహంగా నామినేషన్లు దాఖలయ్యాయి. ర్యాలీలు…
పాకిస్థాన్‌లో ఎట్టకేలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయింది

పాకిస్థాన్‌లో ఎట్టకేలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయింది

పాకిస్థాన్‌లో ఎట్టకేలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయింది. సార్వత్రిక ఎన్నికల తుది ఫలితాలను పాకిస్థాన్ ఎన్నికల సంఘం ప్రకటించింది. జైల్లో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ పార్టీ అత్యధికంగా 101 స్థానాల్లో గెలిచారు. హంగ్‌ తీర్పు ఇచ్చిన పాకిస్థాన్‌ ఓటర్లు.…
టీచర్లను ఎన్నికల విధుల్లోకి తీసుకునే ప్రక్రియ ప్రారంభించిన ఎన్నికల సంఘం

టీచర్లను ఎన్నికల విధుల్లోకి తీసుకునే ప్రక్రియ ప్రారంభించిన ఎన్నికల సంఘం

అమరావతి టీచర్లను ఎన్నికల విధుల్లోకి తీసుకునే ప్రక్రియ ప్రారంభించిన ఎన్నికల సంఘం సీఈవో ఆదేశాలతో టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ వివరాలు సేకరిస్తున్న డీఈవోలు ఎన్నికల విధులకు సచివాలయ సిబ్బంది సరిపోరని నిన్న సీఈసీ భేటీలో ప్రస్తావన సీఈసీ సూచనలతో జిల్లాల…