పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్స్, ఫీజు రీయింబర్స్ మెంట్

పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్స్, ఫీజు రీయింబర్స్ మెంట్

పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్స్, ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులు విడుదల చేయాలిజేరిపోతుల జనార్దన్,ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి,సిద్దిపేటఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం సిద్దిపేట జిల్లా :రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్స్,ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులు విడుదల చేయాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య(ఏఐఎస్ఎఫ్)సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి జేరిపోతుల జనార్ధన్ అధికారులను కోరారు..రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు పెండింగులో ఉన్న ఉపకార వేతనాలను విడుదల చేయాలని…

ఫీజు చెల్లించని తల్లులకు ప్రభుత్వం నోటీసులు

ఫీజు చెల్లించని తల్లులకు ప్రభుత్వం నోటీసులు

Government notices to mothers who do not pay fees ఫీజు చెల్లించని తల్లులకు ప్రభుత్వం నోటీసులు విద్యాదీవెన కింద తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్న ఫీజు రీయింబర్స్మెంట్ నగదును చాలా మంది కాలేజీలకు చెల్లించడం లేదు. దీంతో తల్లులకు నోటీసులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయాలకు ఆదేశాలు జారీ చేసింది. నగదు జమ అయిన 7 రోజుల్లోపు చెల్లించని వారికి.. తదుపరి విడత మొత్తం కళాశాలలకే జమ చేస్తామంది….

రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు: సీపీ

రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు: సీపీ

Rave Party Entry Fee Rs.50 Lakhs: CP బెంగళూరులో పోలీసులు ఓ రేవ్ పార్టీని భగ్నంచేసిన విషయం తెలిసిందే. ఈ పార్టీపైబెంగళూరు సీపీ దయానంద్ మాట్లాడుతూ…ఈ రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు అనివెల్లడించారు. ఈ రేవ్ పార్టీకి ‘సన్ సెట్ టు సన్రైజ్ విక్టరీ’ అని పేరుపెట్టారని తెలిపారు. ఈపార్టీలో వంద మంది పాల్గొన్నారని, వారిలో సినీనటి హేమ కూడా ఉన్నారని స్పష్టం చేశారు.పార్టీలో పాల్గొన్నవారిలో ఐదుగురిని అరెస్ట్చేశామని చెప్పారు.

తెలంగాణ ఇంటర్‌ సప్లిమెంటరీ, రీకౌంటింగ్‌ షెడ్యూల్‌ ఇదే.. రేపట్నుంచి ఫీజు చెల్లింపులు

తెలంగాణ ఇంటర్‌ సప్లిమెంటరీ, రీకౌంటింగ్‌ షెడ్యూల్‌ ఇదే.. రేపట్నుంచి ఫీజు చెల్లింపులు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ : తెలంగాణ ఇంటర్‌ ఫలితాల్లో పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చాయని భావించే వారితో పాటు ఫెయిల్‌ అయిన వారికి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు ఇంటర్‌ బోర్డు హెడ్యూల్‌ విడుదల చేసింది. సప్లిమెంటరీ పరీక్షలు మే 24వ తేదీ నుంచి ప్రారంభం అవుతాయి. రోజుకు రెండు సెషన్ల చొప్పున పరీక్షలు జరుగుతాయి. మొదటి సెషన్‌ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో సెషన్‌ మధ్యాహ్నం 2.30 గంటల నుంచి…

18 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు చెల్లింపు

18 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు చెల్లింపు

18 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు చెల్లింపు ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల్లో ఫెయిల్‌ అయిన విద్యార్థులు అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల కోసం ఈనెల 18 నుంచి 24 వరకు ఫీజు చెల్లించాలని ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యదర్శి సౌరభ్‌ గౌర్‌ ఓ ప్రకటనలో తెలిపారు.మార్కులు తక్కువగా వచ్చిన విద్యార్థులు రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్‌ కోసం ఇదే తేదీల్లో ఫీజు చెల్లించాలని సూచించారు. జవాబు పత్రాల (ఒక్కో పేపర్‌) రీ వెరిఫికేషన్‌కు రూ.1300, రీకౌంటింగ్‌కు రూ.260 చెల్లించాలన్నారు. సప్లిమెంటరీ…