బాధిత కుటుంబానికి బియ్యం అందజేత

బాధిత కుటుంబానికి బియ్యం అందజేత

సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం తిగుల్ గ్రామానికి చెందిన రాచమల్ల బాలయ్య తండ్రి మల్లయ్య కొద్ది రోజుల క్రితం అనారోగ్యం తో మరణించడం జరిగింది. తిగుల్ రజక యువజన సహకార సంఘం ఆధ్వర్యంలో మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి. 50 కిలోల…
పేదల బియ్యం అక్రమ రవాణా, విజిలెన్స్ దాడులు 480 బస్తాలు సీజ్…

పేదల బియ్యం అక్రమ రవాణా, విజిలెన్స్ దాడులు 480 బస్తాలు సీజ్…

Smuggling of poor people's rice, vigilance raids seize 480 bags... డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఆలమూరు మండలంలో జొన్నాడ నుండి ఆలమూరు రోడ్డులో అశోక్ లేలాండ్ లారీ లో పి.డి.ఎస్‌(రేషన్ బియ్యం)తో అక్రమ రవాణా చేస్తున్నారు.…
30 లక్షల టన్నుల పారాబాయిల్డ్ బియ్యం సేకరిస్తాం: కేంద్రం.

30 లక్షల టన్నుల పారాబాయిల్డ్ బియ్యం సేకరిస్తాం: కేంద్రం.

ఈ ఏడాది యాసంగి, వానాకాలం సీజన్లలో రాష్ట్రం నుంచి 30 లక్షల టన్నుల పారాబాయిల్డ్ బియ్యం సేకరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు చర్యలు చేపట్టాలని రాష్ట్రానికి సూచించింది. కేంద్రం నిర్ణయంతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని.. రాష్ట్ర ప్రభుత్వం…
‘భారత్‌ రైస్‌’ ప్రారంభానికి డేట్‌ ఫిక్స్‌.. ₹29కే కిలో బియ్యం

‘భారత్‌ రైస్‌’ ప్రారంభానికి డేట్‌ ఫిక్స్‌.. ₹29కే కిలో బియ్యం

'భారత్‌ రైస్‌' ప్రారంభానికి డేట్‌ ఫిక్స్‌.. ₹29కే కిలో బియ్యం దిల్లీ: దేశంలోని బహిరంగ మార్కెట్లో భారీగా పెరిగిన బియ్యం ధరల నుంచి వినియోగదారులకు ఉపశమనం కలిగించేలా కేంద్రం రంగం సిద్ధం చేసింది. 'భారత్‌ రైస్‌' (Bharat rice) పేరిట బియ్యాన్ని…