మంచిర్యాల జిల్లా బోయపల్లి బోర్డ్ సమీపం

మంచిర్యాల జిల్లా బోయపల్లి బోర్డ్ సమీపం

Near Manchiryala District Boyapally Board మంచిర్యాల జిల్లా బోయపల్లి బోర్డ్ సమీపంలో ఆటో బర్రె డీ కావడంతో ప్రమాద సంభవించింది అక్కడ అండర్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయాలని గత కొన్ని రోజులుగా అధికారులకు వినతి పత్రాలు ఇచ్చిన చర్యలు శూన్యం ఈ ప్రమాదాలు తరచూ జరుగుతూనే ఉంటాయిమనం చూస్తూనే ఉంటాం గాల్లో ప్రాణాలు ఇక హైవే అధికారులు బాధ్యత..

మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో విద్యుత్ స్తంభాన్ని ఢీ కొన్న కారు

మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో విద్యుత్ స్తంభాన్ని ఢీ కొన్న కారు

A car hit an electric pole in Chennur town of Manchiryala district మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో విద్యుత్ స్తంభాన్ని ఢీ కొన్న కారు చెన్నూరు పట్టణంలో శుక్రవారం రోజున ఓ కారు బిభత్సం సష్టించడంతో మూడు విద్యత్ స్తంభాలు విరిగి పోయాయి ములుగు ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం వేమనపల్లి మండలం నిల్వాయి గ్రామానికి వెళ్లి వస్తుండగా చెన్నూరు పెద్ద చెరువు వద్ద అదుపు తప్పి విద్యత్ స్తంభానికి ఢీ కొట్టింది…

మంచిర్యాల పట్టణంలోని పద్మనాయక ఫంక్షన్ హాల్ లో మంచిర్యాల శాసనసభ్యులు

మంచిర్యాల పట్టణంలోని పద్మనాయక ఫంక్షన్ హాల్ లో మంచిర్యాల శాసనసభ్యులు

మంచిర్యాల పట్టణంలోని పద్మనాయక ఫంక్షన్ హాల్ లో మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ యువ సమ్మేళనం నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖ , చెన్నూర్ శాసనసభ్యులు గడ్డం వివేక్ వెంకట స్వామి , పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ , యువజన కాంగ్రెస్ నాయకులు, నాయకురాలు, కార్యకర్తలు పాల్గొన్నారు..

మంచిర్యాల పట్టణం విశ్వనాథ ఆలయ కమిటీ మాజీ చైర్మన్ దొంతుల ముకేష్

మంచిర్యాల పట్టణం విశ్వనాథ ఆలయ కమిటీ మాజీ చైర్మన్ దొంతుల ముకేష్

నక్షత్ర ఇంజనీరింగ్ అథినేత చాకినారపు అనిల్ కాంగ్రెస్ పార్టీ లో చేరారు.. వారి కి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు , పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ

మంచిర్యాల జిల్లాలో క్రిస్టియన్ మిషనరీ స్కూల్ పై దాడి

మంచిర్యాల జిల్లాలో క్రిస్టియన్ మిషనరీ స్కూల్ పై దాడి

హనుమాన్ దీక్ష దుస్తుల్లో ఉన్న విద్యార్థులను లోపలి అనుమతించలేదని ఆరోపణ విద్యార్థులు, తల్లిదండ్రుల ఫిర్యాదుతో ప్రిన్సిపాల్, మరొకరిపై కేసు నమోదు తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో ఉన్న ఓ మిషనరీ స్కూల్ పై పలు హిందూ సంఘాలకు చెందిన కొందరు యువకులు దాడి చేశారు. స్కూల్ యూనిఫాంలో రాకుండా మతపరమైన దుస్తుల్లో ఎందుకు వచ్చారంటూ కొందరు విద్యార్థులను ప్రిన్సిపాల్ ప్రశ్నించడంతో ఈ దాడి జరిగింది. స్కూల్లోకి చొరబడిన ఓ గుంపు అక్కడి వస్తువులను పగలగొట్టడంతోపాటు సిబ్బందిపై చేయి చేసుకుంది….