లోక్‌సభ స్పీకర్ రేసులో తెలుగు ఎంపీ

లోక్‌సభ స్పీకర్ రేసులో తెలుగు ఎంపీ

Telugu MP in Lok Sabha Speaker race లోక్‌సభ స్పీకర్ రేసులో తెలుగు ఎంపీ లోక్‌సభ స్పీకర్ రేసులో తెలుగు ఎంపీలోక్‌సభ స్పీకర్ పదవి ఎవరికి దక్కుతుందనేది హాట్ టాపిక్‌గా మారింది. కేంద్రంలో బీజేపీకి పూర్తిస్థాయిలో మెజార్టీ రాకపోవడంతో.. మిత్రపక్షాల మద్దతుపై ఆధారపడటంతో స్పీకర్ ఎంపిక కీలకంగా మారింది. బీజేపీ తర్వాత ఎన్డీఏ కూటమిలో టీడీపీకే ఎక్కువ ఎంపీ స్థానాలు ఉన్నాయి. దాంతో టీడీపీకి స్పీకర్ పదవి ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఏపీ బీజేపీ చీఫ్…

స్పీకర్ రేసులో దగ్గుబాటి పురందీశ్వరీ

స్పీకర్ రేసులో దగ్గుబాటి పురందీశ్వరీ

Daggubati Purandeswari in the speaker race స్పీకర్ రేసులో దగ్గుబాటి పురందీశ్వరీ?AP: లోక్సభ స్పీకర్ రేసులో రాజమండ్రి BJPMP దగ్గుబాటి పురందీశ్వరి ఉన్నట్లు తెలుస్తోంది.ఆమెతోపాటు కటక్ BJP MP భర్తృహరి మహతాబ్పేరు కూడా వినిపిస్తోంది. మరోవైపు ఓం బిర్లానే స్పీకర్అభ్యర్థిగా నియమించవచ్చంటూ వార్తలు వస్తున్నాయి.కాగా స్పీకర్ పదవి కోసం TDP, JDU తీవ్రంగా పోటీపడుతున్నాయి. కానీ కమలం నాయకత్వం మాత్రంఒడిశా లేదా ఏపీ BJP MPలనే స్పీకర్ అభ్యర్థిగాఎంపిక చేసేందుకు మొగ్గుచూపుతున్నట్లు టాక్.

ఏపీ కొత్త డీజీపీగా ఎవరికి అవకాశం..? రేసులో నలుగురు ఐపీఎస్ అధికారులు..

ఏపీ కొత్త డీజీపీగా ఎవరికి అవకాశం..? రేసులో నలుగురు ఐపీఎస్ అధికారులు..

ఏపీ కొత్త డీజీపీగా ఎవరికి అవకాశం..? రేసులో నలుగురు ఐపీఎస్ అధికారులు.. ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డిపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని తక్షణమే బదిలీ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి ఆదేశాలు జారీ చేసింది. ఆయనకు ఎలాంటి ఎన్నికల విధులు అప్పగించవద్దని స్పష్టం చేసింది. డీజీపీగా కింది ర్యాంకు అధికారికి బాధ్యతలు అప్పగించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. అలాగే మే 6 ఉదయం 11 గంటలలోగా ముగ్గురు డీజీ…