ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

వనపర్తి నియోజకవర్గం లోని ఘనపురం మండలం మానాజీపేట ఉన్నత పాఠశాలలో 1993- 94 సంవత్సరంలో10వ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ముందుగా నాటి విద్యార్థులంతా Grown ముందుగా గ్రామంలో భాజభజేన్త్రీలతో పెద్ద ఎత్తున ర్యాలీని…
ఎన్.ఎం.ఎం.ఎస్ స్కాలర్షిప్ కి ఆరుగురు కొండకల్ విద్యార్థుల ఎంపిక

ఎన్.ఎం.ఎం.ఎస్ స్కాలర్షిప్ కి ఆరుగురు కొండకల్ విద్యార్థుల ఎంపిక

Six Kondakal students selected for NMMS scholarship కేంద్ర ప్రభుత్వం వారు నిర్వహించే ఎన్ఎంఎంఎస్ (నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్) టెస్ట్ గత విద్యా సంవత్సరానికి గాను నిర్వహించిన పరీక్ష ఫలితాలు నిన్న రాత్రి విడుదలయ్యాయి. అందులో శంకర్…
సమస్యలతో పునః ప్రారంభమైన ప్రభుత్వ పాఠశాలలు, ప్రశ్నార్థకంగా మారిన విద్యార్థుల భవిష్యత్తు……. సిపిఐ

సమస్యలతో పునః ప్రారంభమైన ప్రభుత్వ పాఠశాలలు, ప్రశ్నార్థకంగా మారిన విద్యార్థుల భవిష్యత్తు……. సిపిఐ

Government schools reopened with problems, future of students in question....... CPI సమస్యలతో పునః ప్రారంభమైన ప్రభుత్వ పాఠశాలలు, ప్రశ్నార్థకంగా మారిన విద్యార్థుల భవిష్యత్తు……. సిపిఐఅనుమతులు లేని, అధిక ఫీజులు వసూలు చేస్తున్నపాఠశాలలను సీజ్ చేయాలని డిమాండ్*విద్యారంగ సమస్యలను…
విద్యార్థుల భవిత పై నిర్లక్ష్యం వహిస్తున్న విద్యాసంస్థలు

విద్యార్థుల భవిత పై నిర్లక్ష్యం వహిస్తున్న విద్యాసంస్థలు

Educational institutions neglecting the welfare of students విద్యార్థుల భవిత పై నిర్లక్ష్యం వహిస్తున్న విద్యాసంస్థలు,జిల్లా అధికారులపై ప్రజావాణిలో ఫిర్యాదు…….బంజారా గిరిజన రాష్ట్ర సమైక్య అధ్యక్షులు శివ నాయక్ …… వనపర్తి :వనపర్తి జిల్లా కొత్తకోట మండల కేంద్రంలో ఒకపక్క…
గైడియల్ ఒలంపియాడ్ పరీక్షలో జ్యోతి విద్యార్థుల ప్రతిభ

గైడియల్ ఒలంపియాడ్ పరీక్షలో జ్యోతి విద్యార్థుల ప్రతిభ

జగిత్యాల పట్టణంలోని జ్యోతి హై స్కూల్ మరియు ఐఐటి అకాడమీ చెందిన విద్యార్థులు గత నెల నిర్వహించిన గైడియల్ ఒలింపియాడ్ పరీక్షలో పి.అనిరుద్ 6వ తరగతి గైడియల్ సైన్స్ ఒలింపియాడ్ లో స్టేట్ 9 వ ర్యాంక్, సుబియ ఆఫ్రా 7వ…
ఆర్టీసీ బస్సులు లేక స్కూలు విద్యార్థుల అవస్థలు

ఆర్టీసీ బస్సులు లేక స్కూలు విద్యార్థుల అవస్థలు

గ‌ద్వాలజిల్లా :మార్చి 06ఆర్టీసీ బ‌స్సుల్లేక విద్యార్థులు తీవ్ర అవ‌స్థ‌లు ప‌డుతు న్నారు. స‌కాలంలో పాఠ‌ శాల‌ల‌కు చేరుకునేందు కు ప్ర‌యివేటు వాహ‌నాల‌ను ఆశ్ర‌యిస్తున్నారు. కొంత మంది విద్యార్థులైతే ట్రాక్ట‌ర్‌లో స్కూల్‌కు బ‌య‌ల్దేరారు. ఈ ఘ‌ట‌న అలంపూర్ నియోజ‌క‌వ‌ర్గం లో వెలుగు చూసింది.…
తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాల విద్యార్థుల పాఠ్యపుస్తకాల బరువు గణనీయంగా తగ్గనుంది

తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాల విద్యార్థుల పాఠ్యపుస్తకాల బరువు గణనీయంగా తగ్గనుంది

వచ్చే విద్యా సంవత్సరం నుంచి పాఠ్య పుస్తకాల తయారీలో 90 GSM (గ్రామ్‌ పర్‌ స్క్వేర్‌ మీటర్‌) పేపర్‌కు బదులు 70 GSM పేపర్‌ వాడేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది..