బెస్ట్ అవలేబుల్ స్కూల్ లో దళిత విద్యార్థులకు

బెస్ట్ అవలేబుల్ స్కూల్ లో దళిత విద్యార్థులకు

బెస్ట్ అవలేబుల్ స్కూల్ లో దళిత విద్యార్థులకు లక్కీ డ్రాలో వచ్చిన విద్యార్థులకు జీవో ప్రకారం రావాల్సిన మెటీరియల్ వెంటనే ఇవ్వాలి సిద్దిపేట్ జిల్లా గతంలో పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులు వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలివిద్యా హక్కు చట్ట ప్రకారం 25%…
పేద విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను అందించిన త్రిశక్తి సేవా సమితి…

పేద విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను అందించిన త్రిశక్తి సేవా సమితి…

పేద విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను అందించిన త్రిశక్తి సేవా సమితి… రోజు రోజుకు పెరుగుతున్న విద్యా ఖర్చులను దృష్టిలో పెట్టుకొని పేద విద్యార్థులకు చేయూతగా స్వచ్ఛందంగా సేవ చేయాలనే సంకల్పంతో ఆనంద్ బాగ్ లో నెలకొల్పిన త్రిశక్తి సేవా సమితి ఆధ్వర్యంలో చేపడుతున్న…
హస్టల్ విద్యార్థులకు ఇంక అందని …బుక్స్_డ్రెస్స్ లు

హస్టల్ విద్యార్థులకు ఇంక అందని …బుక్స్_డ్రెస్స్ లు

హస్టల్ విద్యార్థులకు ఇంక అందని …బుక్స్_డ్రెస్స్ లుడిబిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఏగొండ స్వామిగజ్వేల్ : గజ్వేల్ లోని ఎడ్యుకేషన్ హబ్ లో బుక్స్, డ్రెస్ లు పూర్తి స్థాయిలో ఇంకా అందలేదని త్వరితగతిన విద్యార్థులకు బుక్స్, డ్రెస్ లు పంఫిణి…
యాదవ విద్యార్థులకు ప్రతిభ పురస్కార అవార్డుల ప్రధానోత్సవం

యాదవ విద్యార్థులకు ప్రతిభ పురస్కార అవార్డుల ప్రధానోత్సవం

Pratibha Puraskar Award ceremony for Yadav students యాదవ విద్యార్థులకు ప్రతిభ పురస్కార అవార్డుల ప్రధానోత్సవం ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, సాక్షిత మల్కాజిగిరి : యాదవ్స్ సేవ సంఘం వారి ఆధ్వర్యంలో పదవ తరగతి, ఇంటర్మీడియట్ లో ప్రతిభా చాటిన విద్యార్థులకు ప్రతిభా…
పదిలో అత్యంత ప్రతిభ.. విద్యార్థులకు రిలయన్స్ బహుమతుల ప్రదానం……

పదిలో అత్యంత ప్రతిభ.. విద్యార్థులకు రిలయన్స్ బహుమతుల ప్రదానం……

The most talented among ten.. Awarding of Reliance prizes to the students శంకర్‌పల్లి మున్సిపల్ పరిధిలోని రేవతి హై స్కూల్ లో 2023-2024 సంవత్సరం బ్యాచ్ కు చెందిన విద్యార్థులు పదవ తరగతి చదివి అత్యుత్తమ ప్రతిభ…
పదవ తరగతి పరీక్షకు హాజరయ్యే విద్యార్థిని, విద్యార్థులకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం

పదవ తరగతి పరీక్షకు హాజరయ్యే విద్యార్థిని, విద్యార్థులకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం

ఎ. విజయ కుమార్, జిల్లా ప్రజా రవాణా అధికారి ఈనెల 18వ తేదీ నుండి 30 వరకు జరిగే 10 వ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధినీ/విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా బస్సులను నడుపుతున్నట్టు జిల్లా ప్రజా రవాణా అధికారి ఏ.…
ఆర్టీసీలో విద్యార్థులకు ఉచిత ప్రయాణం

ఆర్టీసీలో విద్యార్థులకు ఉచిత ప్రయాణం

AP: పదో తరగతి విద్యార్థులకు APSRTC శుభవార్త చెప్పింది. మార్చి 18 నుంచి 30వ తేదీ వరకు జరిగే పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్లు వెల్లడించింది. పరీక్ష హాల్ టికెట్ చూపించి పరీక్షా కేంద్రాలకు వెళ్లొచ్చని తెలిపింది.…