ఎర్రగుడూరులో పశు ఉచిత వైద్య శిబిరం

ఎర్రగుడూరులో పశు ఉచిత వైద్య శిబిరం

ఎర్రగుడూరులో పశు ఉచిత వైద్య శిబిరం 22-2-2024 ;– పాములపాడు మండలంలోని ఎర్రగుడూరు గ్రామంలో ఈనెల 22- 2- 2024 తేదీన గురువారం నాడు పశువులకు ఉచిత వైద్య శిబిరం పి .ఎస్.ఎస్ . ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ సొసైటీ సెక్రటరీ మరియు బీసీల జాతీయ కార్యదర్శి డాక్టర్ బత్తుల సంజీవరాయుడు సహకారంతో ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో వెటర్నరీ డాక్టర్ భాస్కర్ మరియు ఇతర పశు వైద్య సిబ్బంది పాల్గొంటారు పశువులకు ఉచితంగా మందులు ఇవ్వడం…

ఓయూలోమెగా రక్తదాన శిబిరం ప్రారంభించిన : డాక్టర్ లోకేష్ యాదవ్

ఓయూలోమెగా రక్తదాన శిబిరం ప్రారంభించిన : డాక్టర్ లోకేష్ యాదవ్

ఓయూలోమెగా రక్తదాన శిబిరం ప్రారంభించిన : డాక్టర్ లోకేష్ యాదవ్ టి పి సి సి రాష్ట్ర అధికార ప్రతినిధి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ మెంబర్ & స్ట్రాటజీ కమిటీ మెంబర్ డాక్టర్ లోకేష్ యాదవ్ గారి జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద ఉస్మానియా విద్యార్థులు, నిరుద్యోగులు, యువకుల ఆధ్వర్యంలో తల సేమియాతో, రక్తహీనతతో బాధపడే వారికోసం భారీ రక్తదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇండియన్…