కొత్త చట్టాల ప్రకారం రాజోలి పోలీస్ స్టేషన్ లో మొదటి కేసు నమోదు

కొత్త చట్టాల ప్రకారం రాజోలి పోలీస్ స్టేషన్ లో మొదటి కేసు నమోదు

జోగుళాంబ గద్వాల్ జిల్లా పరిధిలోని రాజోలి మండల కేంద్రానికి చెందిన బటికేరి శ్రీనివాసులు అను వ్యక్తి 01 జూలై అనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యల వల్ల జీవితం పై విరక్తి చెంది సుంకేసుల డ్యాం లో దూకి చనిపోవడం జరిగింది. అతని…
పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకు తక్షణమే న్యాయం

పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకు తక్షణమే న్యాయం

పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకు తక్షణమే న్యాయం జరిగేలా కృషి చేయాలి. ఇబ్రహీంపట్నం,మెట్ పల్లి పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ . సాక్షిత జగిత్యాల జిల్లా. :ఈ సందర్బంగా ఎస్పీ…
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలులో మంటలు?

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలులో మంటలు?

Train fire near Secunderabad railway station? సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలులో మంటలు? హైదరాబాద్:సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోని మెట్టుగూడ ఫ్లై ఓవర్ బ్రిడ్జి పైనఈరోజు రైల్లో మంటలు చెలరేగాయి. ఒకసారిగా రెండు ఏసీ బోగీ లో మంటలు…
జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్ విధులు నిర్వహిస్తూ ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తో మృతి

జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్ విధులు నిర్వహిస్తూ ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తో మృతి

Accidentally died of electric shock while performing duties at Jagityala Rural Police Station :జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్ విధులు నిర్వహిస్తూ ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తో మృతి చెందిన మహిళ హోంగార్డ్ రాధా కుటుంబానికి అదనపు…
కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఫ్లాగ్ మార్చ్ ను నిర్వహించారు.

కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఫ్లాగ్ మార్చ్ ను నిర్వహించారు.

A flag march was organized in the area of ​​Kothapet police station. గుంటూరు జిల్లా SP శ్రీ తుషార్ డూడీ, IPS మరియు అడిషనల్ ఎస్పీ నచికేట్ షెల్కే, IPS ఆదేశాల మేరకు ఈస్ట్ డివిజన్, కొత్తపేట…
వాహన ప్రమాదానికి గురైన విజయవాడ సిపిఎస్ పోలీస్ స్టేషన్ కి చెందిన ఏఎస్ఐ రమణ 898

వాహన ప్రమాదానికి గురైన విజయవాడ సిపిఎస్ పోలీస్ స్టేషన్ కి చెందిన ఏఎస్ఐ రమణ 898

ఎన్నికల నేపధ్యంలో భద్రత కోసం ఏర్పాటు చేసిన జూపూడి చెక్ పోస్ట్ వద్ద విధులకు హాజరవ్వడానికి రోడ్డు దాటుతుండగా ప్రమాదం హైదరాబాద్ వైపు నుండి విజయవాడ వైపు వేగంగా వస్తున్న TS07UL9660 ఎర్టిగా కారు డీకొట్టడంతో తీవ్ర గాయాల పాలైన ఏఎస్ఐ…
మోకిల పోలీస్ స్టేషన్ లో అద్దంకి దయాకర్ పై కేసు నమోదు

మోకిల పోలీస్ స్టేషన్ లో అద్దంకి దయాకర్ పై కేసు నమోదు

కాంగ్రెస్ సీనియర్ నేత అద్దంకి దయాకర్ పై శంకర్‌పల్లి మండల మోకిల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఆదిలాబాద్ సభలో శ్రీరాముడు, హిందువులపై కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ వివాదస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై మండల పార్టీ ఉపాధ్యక్షుడు వెంకటేష్…
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వారి నివాసంలో మీడియా సమావేశం

స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వారి నివాసంలో మీడియా సమావేశం

మే13వ తేదీన ఎన్నికలు జరుగనున్నాయి. ఓటు వేసే ముందు ఆలోచన చేయాలి 10సంవత్సరాలు భారత దేశం ఇబ్బందుల్లో ఉంది.ప్రజలకు స్వేచ్ఛ లేకుండా ఉంది.400సీట్లు కావాలని విష ప్రచారం చేస్తున్నారు.ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారంలో హిందువులు, ముస్లిం లు అని ప్రచారం…
స్టేషన్‌ ఘన్‌పూర్‌లో ఉప ఎన్నికకు సిద్ధం కావాలి : మాజీ సీఎం కేసీఆర్

స్టేషన్‌ ఘన్‌పూర్‌లో ఉప ఎన్నికకు సిద్ధం కావాలి : మాజీ సీఎం కేసీఆర్

స్టేషన్‌ ఘన్‌పూర్‌ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు బీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు కీలక బాధ్యతలు అప్పగించారు. పార్లమెంట్‌ ఎన్నికల సంద ర్భంగా స్టేషన్‌ ఘన్‌పూర్‌ నియోజకవర్గ బాధ్యతలను అప్పగించి.. వరంగల్‌ పార్లమెంట్‌ అభ్యర్థిని గెలిపించాలని సూచిం చారు. ఎర్రవల్లిలోని నివాసంలో…
చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువతి ఆత్మహత్య

చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువతి ఆత్మహత్య

చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువతి ఆత్మహత్య గ్రూప్ ఫోర్లో మార్కులు తక్కువ వచ్చాయని తీవ్ర మనస్థాపానికి గురై హాస్టల్ లో బలవన్మరణం…. మహబూబాబాద్ పెద్ద ముప్పారం గ్రామ నివాసి గదరి బోయిన శిరీష (24)…. జవహర్ నగర్ లోని…
రైల్లో ఛార్జింగ్ పెట్టి మర్చి పోయి స్టేషన్ దిగారా… మీ ఫోన్ దొంగలించబడింద…పోయిన మీ ఫోన్‌ను కనిపెట్టాలా..? అయితే వెంటనే ఇలా చెయ్యండి..అంటున్నారు పోలీసులు

రైల్లో ఛార్జింగ్ పెట్టి మర్చి పోయి స్టేషన్ దిగారా… మీ ఫోన్ దొంగలించబడింద…పోయిన మీ ఫోన్‌ను కనిపెట్టాలా..? అయితే వెంటనే ఇలా చెయ్యండి..అంటున్నారు పోలీసులు

రైల్వే స్టేషన్లు లేదా రైళ్లలో పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన 150 మొబైల్ ఫోన్‌లను తెలంగాణ ప్రభుత్వ రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకుని, ఫిబ్రవరి 15, గురువారం నాడు వాటిని అసలు యజమానులకు అప్పగించారు. తెలంగాణలో సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిఫై రిజిస్టర్ (సీఈఐఆర్)…
అయోధ్య తర్వాత ఉత్తరప్రదేశ్‌లోని రెండవ ప్రపంచ స్థాయి రైల్వే స్టేషన్

అయోధ్య తర్వాత ఉత్తరప్రదేశ్‌లోని రెండవ ప్రపంచ స్థాయి రైల్వే స్టేషన్

అయోధ్య తర్వాత ఉత్తరప్రదేశ్‌లోని రెండవ ప్రపంచ స్థాయి రైల్వే స్టేషన్, గోమతీనగర్ రైల్వే స్టేషన్‌ను ఫిబ్రవరి 19న ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు
పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచింగ్ కు పాల్పడే నిందితుడుని అదుపులో తీసుకున్న పోలీసులు

పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచింగ్ కు పాల్పడే నిందితుడుని అదుపులో తీసుకున్న పోలీసులు

గుంటూరు బ్రేకింగ్ : పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచింగ్ కు పాల్పడే నిందితుడుని అదుపులో తీసుకున్న పోలీసులు.. నిందితుండి వద్ద నుండి 129 గ్రాముల బంగారం స్వాధీనం.. ఈ కేసులో ప్రతిభ కనపరిచిన స్టేషన్ సిబందిని SP ఆరిఫ్…