జాతీయ స్థాయి చేసి పోటీలలో విద్యార్థుల ప్రతిభ
స్థానిక సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ కళ్యాణ మండపంలో నిర్వహించబడుతున్న శ్రీ సాయి చెస్ అకాడమీ లో శిక్షణ తీసుకుంటున్న విద్యార్థులు జిల్లేపల్లి తనయ్, బామర్ లక్షిత్, జ్యోతుల రిషిక్రిష్ణ, మరియు గడ్డం జై సాకేత్ లు
ఈ నెల 4 నుండి 10 వ తేదీ వరకు హైదరాబాదులోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన జాతీయస్థాయి చెస్ పోటీలలో పాల్గొని మంచి ప్రతిభ కనబరిచారు ఈ సందర్భంగా కోచ్ సాయికుమార్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ నిర్వాహకులు జిల్లేపల్లి జానయ్య విద్యార్థులను అభినందించారు.
ఈ సందర్భంగా ఈ సందర్భంగా జానయ్య మాట్లాడుతూ చెస్ ఆడటం ద్వారా విద్యార్థుల మేధాశక్తిని పెంపొందుతుందని నేటి విద్యార్థులు మొబైల్ ఫోన్లకు అంకితం కాకుండా వారి దృష్టి మళ్ళించడానికి చెస్ దోహదం చేస్తుందని తల్లిదండ్రులు తమ పిల్లలను మొబైల్ ఫోన్లకు అలవాటు కాకుండా ఉండాలంటే వారిని ఆటల వైపు మళ్ళించాలని అన్నారు.
జాతీయ స్థాయి చేసి పోటీలలో విద్యార్థుల ప్రతిభ
Related Posts
చట్టాలపై అవగాహన కలిగిస్తున్న డిఫెన్స్ లీగల్ ఎడ్ కౌన్సిల్ జి. ఉత్తరయ్య
TEJA NEWS చట్టాలపై అవగాహన కలిగిస్తున్న డిఫెన్స్ లీగల్ ఎడ్ కౌన్సిల్ జి. ఉత్తరయ్య వనపర్తి జిల్లాలోని పెద్దమందడి మండలం, జగత్తుపల్లి గ్రామం లో వనపర్తి జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించడం…
స్కై సెవెన్ రెస్టారెంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే మెగా రెడ్డి
TEJA NEWS స్కై సెవెన్ రెస్టారెంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే మెగా రెడ్డి వనపర్తి వనపర్తి పట్టణ కేంద్రంలో స్కై సెవెన్ రెస్టారెంట్ ను స్థానిక ఎమ్మెల్యే తుడిమేగారెడ్డి చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ కార్యక్రమానికి పలువురు…