TEJA NEWS

తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ని కలిసిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ .

తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ని వారి కార్యాలయం లో మర్యాద పూర్వకంగా కలిసిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ .
ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా గా ఏర్పడి,జిల్లా కేంద్రం జగిత్యాల పట్టణం శరవేగంగా విస్తరిస్తున్న సందర్భంగా జగిత్యాల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని,పట్టణ అభివృద్ధికి సహకారం అందించాలని ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ కోరగా సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి .
ఈ కార్యక్రమంలో జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్,మాజీ మున్సిపల్ చైర్మన్ లు గిరి నాగభూషణం, మెట్టబట్టి,తదితరులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS