TEJA NEWS

నిరసన కార్యక్రమానికి భారీగా తరలి వెళ్లిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

మల్కాజిగిరి :
అదాని కుంభకోణాన్ని కేంద్ర ప్రభుత్వం కప్పిపుచ్చడానికి చేస్తున్న ప్రయత్నం తీరును నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ పీసీసీ ఆధ్వర్యంలో నిర్వహించే నిరసన కార్యక్రమానికి గన్ పార్క్, అమరవీరుల స్థూపం నుండి ఈడి కార్యాలయం వరకు జరిగే నిరసన కార్యక్రమానికి మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పిలుపులో భాగంగా మల్కాజిగిరి సర్కిల్ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, నాయకులు, కార్యకర్తలు, భారీగా తరలి వెళ్లారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS