సబ్జెక్టు నైపుణ్యత పై అధ్యాపకులకు శిక్షణ
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న ఒకేషనల్ ఎలక్ట్రికల్ అధ్యాపకులకు సబ్జెక్టు నైపుణ్యత పై శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా శుక్రవారం సూర్యాపేట జిల్లాలోని పలు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఒకేషనల్ విభాగం అధ్యాపకులుగా పనిచేస్తున్న ఉపాధ్యాయులకు హైదరాబాదులోని సనత్నగర్ లో గల రేడియంట్ ఇన్స్టాప్ టెక్నాలజీలో ఐదు రోజుల పాటు శిక్షణ పొందనున్నారు.ఈ సందర్భంగా వారికి ఎలక్ట్రికల్ కు సంబంధించిన అధునాతన పరికరాలపై అవగాహన కల్పించారు రేడియంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కోఆర్డినేటర్ ప్రదీప్ ఆధ్వర్యంలో అధ్యాపకులకు శిక్షణ ఇస్తున్నారు. పలు అంశాలపై వారు అవగాహన కల్పించుకుంటున్నారు. విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విద్యాబోధన తో పాటు ప్రాక్టికల్ శిక్షణ ఇచ్చే విధంగా వారికి అవగాహన కల్పించారు.ఈ శిక్షణలో డా”సతీష్ ,వీరన్న, వీరు,అశోక్,భానుప్రకాష్ లు పాల్గొన్నారు.
సబ్జెక్టు నైపుణ్యత పై అధ్యాపకులకు శిక్షణ
Related Posts
కేసీఆర్ బయటకు వచ్చేది వచ్చే ఎడాదే !
TEJA NEWS కేసీఆర్ బయటకు వచ్చేది వచ్చే ఎడాదే ! కేసీఆర్ ఫామ్ హౌస్లో రాజకీయ యాగం చేస్తున్నారు. ఆయన ఇప్పుడల్లా బయటకు వచ్చే అవకాశం కనిపించడం లేదు. కానీ సెలక్టివ్ గా పార్టీ నేతల్ని కలుపుస్తున్నారు. అపాయింట్మెంట్లు అడిగిన వారిలో…
రూ.300 కోట్లు కొట్టేసి.. సాధువుగా అవతారం
TEJA NEWS రూ.300 కోట్లు కొట్టేసి.. సాధువుగా అవతారం హైదరబాద్: ప్రజల నుంచి రూ.300 కోట్లకుపైగా సొమ్ము వసూలు చేసి పరారైన ఓ వ్యక్తి సాధువు వేషంలో ఉత్తరప్రదేశ్లోని మథురలో పోలీసులకు చిక్కాడు. మహరాష్ట్రకు చెందిన బబ్బన్ విశ్వనాథ్ షిండే అధిక…