TEJA NEWS

అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో రాస్తారోకో.

వర్షం బందై పది రోజులుగా వస్తున్న ఎలాంటి మరమ్మతులు చేయకపోవడంతో తీవ్రంగా మండిపడిన అఖిలపక్ష నాయకులు.

అఖిల పక్ష కమిటి పులికల్ రోడ్డు& కర్నూలు రోడ్డు పెద్ద వాగు బ్రిడ్జి నిర్మాణం త్వరగా పూర్తివ్ చేయాలని లేని పక్షంలో తుపత్రాలా & పులికల్ ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని ప్రభుత్వం & ప్రజాప్రతినిధులను ప్రజాక్చేత్రంలో నిలదీస్తామని హెచ్చరించడమైనది…

Print Friendly, PDF & Email

TEJA NEWS