TEJA NEWS

మహిళకు కన్ను కొట్టినందుకు 15000 రూపాయలు జరిమానా

ముంబై :

మహిళల అణుకువకు భంగం కలిగించడం, అనుచితంగా ప్రవర్తించడం శిక్షార్హమైన నేరం.
ఇలాంటి నేరానికి పాల్పడిన మహ్మద్ కైఫ్ ఫకీర్ అనే వ్యక్తిని ముంబై కోర్టు దోషిగా తేల్చింది. అతను ఓ మహిళను అసభ్యం గా తాకడమే కాకుండా కన్నుకొట్టాడు. ఈ కేసు విచారించిన కోర్టు అతడిని
దోషిగా నిర్ధారించింది. అతనికి యావజ్జీవశిక్ష విధించాలని కోర్టు భావించింది. అతని భవిష్యత్తు గురించి ఆలోచించి రూ.15,000 జరిమానా విధించింది.

Print Friendly, PDF & Email

TEJA NEWS