ఎమ్మెల్సీ కవితకు మళ్ళీ నిరాశే

ఎమ్మెల్సీ కవితకు మళ్ళీ నిరాశే న్యూ ఢిల్లీ :ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి నిరాశ ఎదురైంది. ఈ స్కామ్‌కు సంబంధించి మనీ లాండరింగ్ ఆరోపణ లపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఈడీ,అరెస్ట్ చేసిన కేసులో కవిత జ్యుడిషియల్…

రాష్ట్రపతి అధ్యక్షతన ఆగస్టు 2, 3 తేదీల్లో గవర్నర్ల సదస్సు

రాష్ట్రపతి అధ్యక్షతన ఆగస్టు 2, 3 తేదీల్లో గవర్నర్ల సదస్సు న్యూ ఢిల్లీ : భారత దేశ ప్రెసిడెంట్ ద్రౌపదీ ముర్ము అధ్యక్షతన ఆగస్టు 2, 3 తేదీల్లో ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో గవర్నర్ల సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు ఉప…

నేతన్న కళ… అమ్మవారికి అగ్గిపెట్టలో చీర

నేతన్న కళ… అమ్మవారికి అగ్గిపెట్టలో చీర!!!వేములవాడ, సిరిసిల్ల చేనేత కళాకారుడు నల్ల విజయకుమార్ మంగళవారం వేములవాడ రాజన్న ఆలయాన్ని దర్శించి అమ్మవారి కోసం అగ్గిపెట్టెలో ఇమిడే చీరను ఆలయ ఈవో వినోద్ కు అందజేశారు. తాము ప్రతిఏటా అమ్మవారికి అగ్గిపెట్టెలో ఇమిడే…

అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్నలారీ

అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్నలారీ నీ అదుపులో తీసుకుని ఎర్రుపాలెం ఎస్సై..* తెలంగాణ సరిహద్దు ప్రాంతం ఆంధ్ర రాష్ట్రంఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలంలోని కీసర నుంచిఖమ్మం నగరానికి అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్నలారీని ఎర్రుపాలెం ఎస్సై వెంకటేష్ అదుపులో తీసుకుని లారీని…

కలెక్టర్ ని కూడా వదలని సైబర్ నేరగాళ్లు?

కలెక్టర్ ని కూడా వదలని సైబర్ నేరగాళ్లు? వరంగల్ జిల్లా :దేశంలో సైబర్ నేరగాళ్ల దోపిడి హద్దు అదుపు లేకుండా పోతుంది. దీనిలో భాగంగా వరంగల్ జిల్లా క‌లెక్ట‌ర్ సత్య శారదా పేరుతో సైబ‌ర్ నేర‌గాళ్లు ఫేస్‌బుక్‌లో న‌కిలీ ఖాతా సృష్టించారు.…

గ్యాంగ్ రేప్ నిందితుడు అరెస్టు..

గ్యాంగ్ రేప్ నిందితుడు అరెస్టు…! వనస్థలిపురంలో సాఫ్ట్వేర్ యువతిపై గాంగ్ రేప్ కేసులో నిందితుడు గౌతం రెడ్డి అరెస్ట్ చేసిన పోలీసులు. పరారీలో గౌతం రెడ్డి స్నేహితుడు శివాజీ రెడ్డి… పరారీలో ఉన్న శివాజీ రెడ్డి కోసం గాలిస్తున్న పోలీసులు..

కల్నోల్ వీర రాజా రెడ్డి 22 వ వర్ధంతి నివాళులు అర్పించిన రాగిడి

కల్నోల్ వీర రాజా రెడ్డి 22 వ వర్ధంతి నివాళులు అర్పించిన రాగిడి కార్గిల్ వార్ లో వీర మరణం పొందిన కెప్టెన్ R వీర రాజ రెడ్డి 22 వ వర్ధంతి సందర్భంగా హబ్సిగుడ స్ట్రీట్ నంబర్ 8 వద్ద…

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిసిన మంత్రాలయం పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ సుబుదేంద్ర తీర్థ స్వామీజీ. ఆగష్టు 20,21,22న మంత్రాలయంలో జరిగే రాఘవేంద్ర స్వామి ఆరాధనోత్సవాలకు ముఖ్యమంత్రిని ఆహ్వానించిన పీఠాధిపతి. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు వాకిటి శ్రీహరి, చిట్టెం…

లోకేష్ చొరవతో కమ్మవారిపాలెం పాఠశాల తిరిగి ప్రారంభం

లోకేష్ చొరవతో కమ్మవారిపాలెం పాఠశాల తిరిగి ప్రారంభం : నూజెండ్ల మండలం కమ్మవారిపాలెం గ్రామంలో లోకేష్ చొరవతో పాఠశాల తిరిగి ప్రారంభం విద్యార్థులు లేరన్న సాకుతో గత వైసిపి ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి కమ్మవారిపాలెం ప్రభుత్వ పాఠశాలను మూసివేశారు దీంతో గ్రామంలోని…

ఏపీలో అక్టోబర్ 1నాటికి నూతన లిక్కర్ పాలసీ

ఏపీలో అక్టోబర్ 1నాటికి నూతన లిక్కర్ పాలసీ అమరావతీ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త లిక్కర్ పాలసీ అమలు కోసం అధికారులు ప్రాథమికంగా పలు ప్రతిపాదలను సిద్ధం చేశారు. ఇవాళ సీఎం చంద్రబాబు ఎక్సైజ్ శాఖపై నిర్వహించనున్న సమీక్షలో కొత్త లిక్కర్…

జర ఓపిక పట్టు..కేటీఆర్కు మంత్రి సీతక్క కౌంటర్

జర ఓపిక పట్టు..కేటీఆర్కు మంత్రి సీతక్క కౌంటర్ ఆరు గ్యారంటీల అమలుపై బీఆర్ఎస్ ఓపికతో ఉండాలని కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చారు మంత్రి సీతక్క. అసెంబ్లీలో ద్రవ్యవినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. దీనికి మంత్రి…

కేరళ ఆరోగ్య శాఖ మంత్రికి రోడ్డు ప్రమాదం?

కేరళ ఆరోగ్య శాఖ మంత్రికి రోడ్డు ప్రమాదం? కేరళ: ప్రకృతి అందాలతో దర్శన మిచ్చి కేరళ రాష్ట్రంలో వికృతి బీభత్సం సృష్టించి వందలాది మందిని పొట్టన పెట్టుకున్న వయనాడ్‌కు బయలుదేరిన కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణాజార్జ్ ఉదయం రోడ్డు ప్రమాదానికి…

అమరావతికి ఇన్నర్ రింగ్ రోడ్డు.. ప్రతిపాదనను పరిశీలిస్తున్న ఏపీ ప్రభుత్వం

అమరావతికి ఇన్నర్ రింగ్ రోడ్డు.. ప్రతిపాదనను పరిశీలిస్తున్న ఏపీ ప్రభుత్వం ఇన్నర్ రింగ్‌ రోడ్డుపై దృష్టి సారించిన ఏపీ ప్రభుత్వం తాడేపల్లి, మంగళగిరితో పాటు పలు ప్రాంతాలు ఐఆర్ఆర్ లోపలికి తెస్తూ ప్రతిపాదన సుమారు 97.5 కిలోమీటర్ల పొడవుతో ఐఆర్ఆర్ నిర్మించే…

నార్సింగిలో గన్‌ మిస్‌ఫైర్‌: మహిళా కాలుకు గాయాలు

నార్సింగిలో గన్‌ మిస్‌ఫైర్‌: మహిళా కాలుకు గాయాలు హైదరాబాద్:రంగారెడ్డి జిల్లా నార్సింగి గంధంగూడలో గన్‌మిస్‌ ఫైర్ అయింది. ఓ ఇంట్లో ఉన్న మహిళ కాలులోకి బుల్లెట్ దూసుకెళ్లింది. దీంతో మహిళకు గాయాలు కాగా… ఆస్పత్రికి తరలించారు. ఆర్మీ జవాన్లు ఫైరింగ్ చేస్తుం…

124 డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ ప్రధాన రహదారిలో ఉన్న ఓపెన్ నాలా

124 డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ ప్రధాన రహదారిలో ఉన్న ఓపెన్ నాలా పై ఉన్న మ్యాన్ హోల్ కవర్ పగిలిపోయి ప్రమాదకరంగా ఉందని స్థానిక వాసులు డివిజిన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ దృష్టికి తీసుకురాగా కార్పొరేటర్ సమస్యను స్వయంగా పరిశీలించి…

ప్రభుత్వం మంజూరు చేస్తున్న నిధులను సద్వినియోగం చేసుకోండి.

ప్రభుత్వం మంజూరు చేస్తున్న నిధులను సద్వినియోగం చేసుకోండి. ఇబ్రహీంపట్నం మండలానికి రూ.5కోట్లు మంజూరు. -మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు. ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ రూరల్, ప్రభుత్వం మంజూరు చేస్తున్న నిధులను సద్వినియోగం చేసుకొని చేస్తూ ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని…

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో యూ.ఎస్. కాన్సల్ జనరల్ భేటీ

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో యూ.ఎస్. కాన్సల్ జనరల్ భేటీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో యూ.ఎస్. కాన్సల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినందున అభినందనలు తెలియచేసి జ్ఞాపిక…

చిట్కుల్ లో మొదలైన దుర్గమ్మ జాతర…

చిట్కుల్ లో మొదలైన దుర్గమ్మ జాతర…మూడు రోజులపాటు జరగనున్న ఉత్సవాలు..మొదటిరోజు కట్ట మైసమ్మ దేవాలయాన్ని దర్శించుకున్న నీలం మధు ముదిరాజ్.. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఆషాడ మాసంలో మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరగనున్న దుర్గమ్మ ఉత్సవాలు చిట్కుల్…

సోదరుడిని చంపి డెడ్ బాడీని బైక్ పైన తీసుకొని వెళ్లిన దారుణ సంఘటన..?

సోదరుడిని చంపి డెడ్ బాడీని బైక్ పైన తీసుకొని వెళ్లిన దారుణ సంఘటన..? తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్ద ధన్వాడ గ్రామానికి చెందిన మహేశ్వర్ రెడ్డి, శేషిరెడ్డి, చిన్ననాగిరెడ్డి అన్నదమ్ములు ఉన్నారు. వీరిమధ్య ఏడాదినుంచి ఆస్తితగాదాలున్నాయి.…

శ్రీశైలం ప్రాజెక్టు 5 గేట్లు ఎత్తివేత

శ్రీశైలం ప్రాజెక్టు 5 గేట్లు ఎత్తివేత హైదరాబాద్:శ్రీశైలం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతోంది. వరద ప్రవాహం పెరగడంతో అధికారులు గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదిలారు. సోమవారం 3 గేట్లను 10 మీటర్ల మేర ఎత్తి.. నీటిని దిగువకు విడుదల…

ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించిన మనుబాకర్

ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించిన మనుబాకర్ హైదరాబాద్:ప్యారిస్ ఒలింపిక్స్‌లో భారత్ ఖాతాలో రెండో పతకం చేరింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ విభాగంలో మను బాకర్, సరబ్ జ్యోత్ సింగ్ జోడీ కాంస్యాన్ని సాధించారు. దక్షిణ కొరియాతో పోటీ పడి కాంస్య…

కర్నూలులో నగల వ్యాపారి కిడ్నాప్

కర్నూలులో నగల వ్యాపారి కిడ్నాప్ కలకలం…పోలీసుల చాకచక్యం తో గంటల వ్యవధి లోనే…అదుపులోకి నిందితులు కర్నూలు జిల్లాలో ఓ నగల వ్యాపారి కిడ్నాప్ తీవ్ర కలకలం రేపింది. బంగారు నగల వ్యాపారి వెంకటేష్‌ను దుండగులు కిడ్నాప్ చేశారు. దుకాణం దగ్గర ఉన్న…

రైళ్లలో సెల్ ఫోన్లు దొంగతనం చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు

రైళ్లలో సెల్ ఫోన్లు దొంగతనం చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు పల్నాడు జిల్లా, పిడుగురాళ్ల రైళ్లలో ప్రయాణం చేసే ప్రయాణికుల నుండి సెల్ ఫోన్లు చోరీ చేస్తున్న వ్యక్తిని పిడుగురాళ్ల రైల్వే పోలీసులు రెడ్డిగూడెం దగ్గర పట్టుకున్నారు. గత రెండు…

ప్రతిపక్ష హోదాపై హైకోర్టుకు జగన్‌, స్పీకర్‌కు నోటీసులు

ప్రతిపక్ష హోదాపై హైకోర్టుకు జగన్‌, స్పీకర్‌కు నోటీసులు ఏపీ అసెంబ్లీలో తమకు ప్రతిపక్ష హోదా కల్పించాలని కోరుతూ హైకోర్టునుమాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ ఆశ్రయించిన సంగతి తెలిసిందే. జగన్ పిటిషన్‌పై ఇవాళ విచారణ చేపట్టిన న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది.…

మీ శరీరంలో అణువణువు పిరికితనమే.

మీ శరీరంలో అణువణువు పిరికితనమే… అసెంబ్లీకి వెళ్లి పోరాడడం మీకు చేతకాదు: జగన్ పై షర్మిల ఫైర్ షర్మిలను విమర్శిస్తూ వైసీపీ ట్వీట్ ఘాటైన విమర్శలతో రిప్లయ్ ఇచ్చిన షర్మిల అందుకే మిమ్మల్ని అద్దంలో చూసుకోమని చెప్పింది అంటూ వ్యాఖ్యలు జగన్…

తెలంగాణ అసెంబ్లీలో పద్దులపై వాడి వేడిగా చర్చ..

తెలంగాణ అసెంబ్లీలో పద్దులపై వాడి వేడిగా చర్చ.. హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత మొట్ట మొదటిసారిగా దాదాపుగా 17 గంటల పాటు ఏక ధాటిగా అసెంబ్లీ సమావేశాలు జరిగాయి.ఈ క్రమంలో తెలంగాణ అసెంబ్లీలో పద్దులపై చర్చ వాడి వేడిగా జరిగి…

ఆగస్టు 15న ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగరాలి: మోదీ

ఆగస్టు 15న ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగరాలి: మోదీ లోకల్ టైమ్స్ న్యూస్ తెలంగాణ :- త్వరలోనే ఆగస్టు 15 రానున్న నేపథ్యంలో దీని గురించి మోదీ ప్రస్తావించారు. గత కొన్నేళ్లుగా దేశంలో ప్రతి ఒక్కరిలోనూ దేశ పెరుగుతోందన్నారు. గతేడాది…

తెలంగాణ విద్యుత్‌ కమిషన్‌ చైర్మన్‌గా జస్టిస్‌ మదన్‌ బీ లోకూర్‌.

తెలంగాణ విద్యుత్‌ కమిషన్‌ చైర్మన్‌గా జస్టిస్‌ మదన్‌ బీ లోకూర్‌. జస్టిస్‌ నరసింహారెడ్డి స్థానంలో జస్టిస్‌ మదన్‌ బీ లోకూర్‌. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ చీఫ్‌ జస్టిస్‌గా పనిచేసిన జస్టిస్‌ లోకూర్‌. గతంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన లోకూర్‌.

పండుగ వాతావరణంలో రైతు రుణమాఫీ మలివిడత నిధుల విడుదల

పండుగ వాతావరణంలో రైతు రుణమాఫీ మలివిడత నిధుల విడుదల రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు రుణమాఫీ-2024 మలి విడత నిధుల విడుదల కార్యక్రమం మంగళవారం అట్టహాసంగా జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి రాష్ట్ర సచివాలయం ఆవరణ నుండి…

You cannot copy content of this page