లక్షలాది మంది రైతుల ఇళ్లలో సంతోషంతో మా జన్మ ధన్యమైంది..

లక్షలాది మంది రైతుల ఇళ్లలో సంతోషంతో మా జన్మ ధన్యమైంది.. రాజకీయ ప్రయోజనం కాదు.. రైతు ప్రయోజనమే ముఖ్యం అని వచ్చిన ప్రజాప్రతినిధులకు అభినందనలు.. మేం రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నప్పుడు అందరూ అవహేళన చేశారు.. గతంలో మాఫీ చేస్తానన్న…

ప్రతి ఒక్క ప్రజా సమస్యను పరిష్కరిస్తాము : కమిషనర్ నారపురెడ్డి మౌర్య ఐఏఎస్

ప్రతి ఒక్క ప్రజా సమస్యను పరిష్కరిస్తాము : కమిషనర్ నారపురెడ్డి మౌర్య ఐఏఎస్, తిరుపతి నగరపాలక సంస్థ:తిరుపతి నగరంలో నెలకొన్న సమస్యలపై, ప్రజల నుండి వస్తున్న ప్రతి ఒక్క సమస్యను పరిశీలించి పరిష్కరిస్తామని పిర్యాధులు, అర్జీలు ఇచ్చేందుకు వచ్చిన ప్రజలనుద్దేశించి తిరుపతి…

ప్రజల సమస్యలకు సంతృప్తికరమైన పరిష్కారం అందించాలి

ప్రజల సమస్యలకు సంతృప్తికరమైన పరిష్కారం అందించాలి అధికారులకు ఆదేశాలు ఇచ్చిన విజయవాడ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ కమిషనర్ ధ్యానచంద్ర సోమవారం ఉదయం విజయవాడ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో ప్రజా ఫిర్యాదుల పరిష్కారం వేదికను నిర్వహించారు. ఈ…

ఆర్మీ జవాన్ నాగరాజు కుటుంబ పరిస్థితిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్తాను

ఆర్మీ జవాన్ నాగరాజు కుటుంబ పరిస్థితిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్తాను కుటుంబ సభ్యులను పరామర్శించిన వేదవ్యాస్ ఇటీవల యుద్ధ ట్యాంక్ ప్రమాదంలో దుర్మరణం పాలైన ఆర్మీ జవాన్ సాదరబోయిన నాగరాజు కుటుంబాన్ని ఆదుకునేందుకు తనవంతు ప్రయత్నం చేస్తానని మాజీ శాసనసభ్యులు…

మదనపల్లె సబ్‌ కలెక్టర్ ఆఫీస్‌ ఫైళ్ల దగ్ధం

అన్నమయ్య జిల్లా: మదనపల్లె సబ్‌ కలెక్టర్ ఆఫీస్‌ ఫైళ్ల దగ్ధం కేసులో ప్రభుత్వం చర్యలు.. మాజీ ఆర్డీవో మురళి, ప్రస్తుత ఆర్డీవో హరి ప్రసాద్‌, సీనియర్ అసిస్టెంట్ గౌతమ్‌ సస్పెండ్.. సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.

జిల్లా ఎస్పీ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక

అనకాపల్లి జిల్లా పోలీసు జిల్లా ఎస్పీ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సెల్ సిస్టం)కార్యక్రమానికి 47 ఫిర్యాదులు ప్రజా సమస్యలను చట్టపరిధిలో సత్వరమే పరిష్కరించ వలసిందిగా సంబంధిత పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడి సత్వర న్యాయం…

1వ తేదీనే 100శాతం పింఛన్లు పంపిణీ కావాలి.

1వ తేదీనే 100శాతం పింఛన్లు పంపిణీ కావాలి. అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ పి .అరుణ్ బాబు పల్నాడుజిల్లా లోని పింఛనుదారులందరికీ ఆగస్టు 1వ తేదీనే పింఛన్లు పంపిణీ కావాలని, ఆ దిశగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులకు…

సెల్ ఫోన్ పోతే ఆందోళన వద్దు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపిఎస్

జగిత్యాల జిల్లా….. సెల్ ఫోన్ పోతే ఆందోళన వద్దు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపిఎస్ జిల్లాలో ప్రజలకు మరిన్ని మెరుగైన సేవలు అందించడానికి మొబైల్ ఫోన్ల రికవరీ కోసం జిల్లాలో ప్రత్యేక టీంను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గత సంవత్సరం…

అట్లూరు ప్రభుత్వ మద్యం షాప్ లో చోరీ…

కడప జిల్లా: అట్లూరు ప్రభుత్వ మద్యం షాప్ లో చోరీ… షాపు తాళాలు పగలగొట్టి లాకర్ లో ఉన్న నాలుగు లక్షల 50 వేల రూపాయల నగదు అపహరించిన దొంగలు… సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు… నైట్ వాచ్మెన్…

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన డీఐజీ శామోషి బాబీ పాయ ఆగస్టు 1వ తేదీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు NTR భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం మడకశిర మండల పరిధిలో గుండుమల గ్రామంలో హెలిపాడ్ స్థలాన్ని…

జిల్లా ఎస్పీ కి శుభాకాంక్షలు తెలియజేసిన పాతపట్నం

జిల్లా ఎస్పీ కి శుభాకాంక్షలు తెలియజేసిన పాతపట్నం నియోజకవర్గం శాసన సభ్యులు మామిడి గోవింద రావు శ్రీకాకుళం హెడ్ క్వార్టర్ శ్రీకాకుళం జిల్లా SP గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన కె.వి మహేశ్వర్ రెడ్డి ని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కార్యాలయంలో…

తెలంగాణ అథ్లెట్స్‌కు క్రీడాకారులకు సీఎం రేవంత్ ఫోన్..

తెలంగాణ అథ్లెట్స్‌కు క్రీడాకారులకు సీఎం రేవంత్ ఫోన్.. హైదరాబాద్ పారిస్ ఒలింపిక్స్‌ 2014లో భారత్ క్రీడాకారులు పథ కాల సాధనకు సిద్దమై య్యారు. స్టార్ అథ్లెట్స్ కొంత మంది తమ తొలి రౌండ్‌ను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకున్నారు. ఇందులో భాగంగా తెలం…

స్థానిక 124 డివిజన్ భవ్య తులసి వనం అపార్ట్మెంట్స్ ఎదురుగా తరచూ

స్థానిక 124 డివిజన్ భవ్య తులసి వనం అపార్ట్మెంట్స్ ఎదురుగా తరచూ జరుగుతున్న ప్రమాదాలని దృష్టిలో పెట్టుకొని శేర్లింగంపల్లి కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీమతి శిరీష సత్తూర్ శేర్లింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్ కి విన్నవించుకోవడం జరిగింది.…

సికింద్రాబాద్ బోనాలు వేడుకల్లో భాగంగా మాజీ డిప్యూటీ స్పీకర్

సికింద్రాబాద్ బోనాలు వేడుకల్లో భాగంగా మాజీ డిప్యూటీ స్పీకర్, సికింద్రాబాద్ శాసనసభ్యులు తీగుల్ల పద్మారావు గౌడ్ బీ.ఆర్.ఎస్. యువ నేత తీగుల్ల రామేశ్వర్ గౌడ్, కార్పొరేటర్లు, నాయకులతో కలిసి వివిధ పలహారం బండ్ల ఊరేగింపు లో పాల్గొన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలోని వివిధ…

అక్రిడేషన్ లేని విలేకరులకు, సంఘం సిఫారసులేకుండా ఇండ్ల స్థలాలు కేటాయించాలి

అక్రిడేషన్ లేని విలేకరులకు, సంఘం సిఫారసులేకుండా ఇండ్ల స్థలాలు కేటాయించాలి వనపర్తి.:అక్రిడేష న్ కార్డు తో సంబంధం లేకుండా విలేకరుల సంఘాల సీ ఫా ర స్ లేకుండా వివిధ దిన పత్రికలలో ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేసే విలేకరుల అందరికీ ఇండ్ల…

చెప్పులు కుట్టే కార్మికులను ఆదుకోవాలి:….ఏఐటీయూసీ

వనపర్తిలో చాలా ఏళ్లుగా రోడ్ల పక్కన చెప్పులు కుట్టే వృత్తి(చర్మకార)పై జీవిస్తున్న కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని ఏఐటియూసీ సహాయ కార్యదర్శి గోపాలకృష్ణ కోరారు. సిపిఐ కార్యాలయంలో స్నేహ ఫుట్పాత్ వర్కర్స్ సెంటర్ లో చెప్పులు కుట్టే కార్మికులతో సమావేశం నిర్వహించారు. ఈ…

ఏపీ రాజకీయాల్లో సంచలన పరిణామం?

ఏపీ రాజకీయాల్లో సంచలన పరిణామం? వైఎస్ విజయమ్మతో భేటీ అయిన జేసీ ప్రభాకర్ రెడ్డి. హైదరాబాద్‌లో విజయమ్మ నివాసంలో భేటీ. విజయమ్మ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్న జేసీ. అరగంట పాటు కొనసాగిన సమావేశం. రాజకీయాలు లేవు.. మామూలుగానే కలిశారంటున్న…

వీధి కుక్కల నుండి. పిచ్చికుక్కల నుండి . ప్రజలను కాపాడండి

వీధి కుక్కల నుండి. పిచ్చికుక్కల నుండి . ప్రజలను కాపాడండి … సిపిఐ…నంద్యాల సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో పట్టణంలో సైర విహారం చేస్తూ పిల్లలను. మహిళలను. వృద్ధులను. విచక్షణారహితంగా కరుస్తున్న వీధి కుక్కలను. పిచ్చి కుక్కలను .అరికట్టాలని జిల్లా కలెక్టర్…

మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, హత్య కేసులో నిందితుడు: మంత్రి వెంకట్ రెడ్డి

మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, హత్య కేసులో నిందితుడు: మంత్రి వెంకట్ రెడ్డి హైదరాబాద్:మాజీమంత్రి జగదీశ్‌ రెడ్డి సవాలును తాను స్వీకరిస్తున్నానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అసెంబ్లీలో అన్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘జగదీశ్‌రెడ్డి గతంలో హత్య కేసులో నిందితుడు. దొంగతనం…

తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ మరియు మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ మరియు మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ని హైదరాబాద్ లో వారి నివాసం లో కలిసిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ .* జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ గ్రామంలో 7 కోట్ల నిధులతో…

సీఎం సహాయ నిధి చెక్కును పంపిణీ చేసిన..,మాజీ కౌన్సిలర్ చుక్క రాజు

సీఎం సహాయ నిధి చెక్కును పంపిణీ చేసిన..,మాజీ కౌన్సిలర్ చుక్క రాజు వనపర్తి:వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని ఒకటో వార్డు కు చెందిన ఎస్ మౌనిక గత కొంతకాలంగాఅనారోగ్య సమస్యల తో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న నేపథంలో మెరుగైన వైద్యం కోసం…

ధర్మపురి మండలం తిమ్మాపూర్ కు చెందిన శ్రీనివాస్ అనే రైతు

ధర్మపురి మండలం తిమ్మాపూర్ కు చెందిన శ్రీనివాస్ అనే రైతు పొలంలో వ్యవసాయ పనులు చేస్తున్న సమయంలో పెంజర విష సర్పం చేతికి కాటు వేసింది… జగిత్యాల జిల్లా : దీంతో రైతు అత్యంత చాకచక్యంగా సమయస్ఫూర్తితో వ్యవహరించి కుట్టిన పామును…

నిర్మాత సూర్యనారాయణబాబు కన్నుమూత

నిర్మాత సూర్యనారాయణబాబు కన్నుమూత నిర్మాత సూర్యనారాయణబాబు కన్నుమూతప్రముఖ సినీ నిర్మాత ఉప్పలపాటి సూర్యనారాయణ(74) కన్నుమూశారు. గుండెపోటుతో చికిత్స పొందుతూ హైదరాబాద్ లోని ఓ ఆస్పత్రిలో మరణించారు. ఆయన పద్మావతీ ఫిలింస్ ద్వారా తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో 24 సినిమాలను నిర్మించారు.…

టీఎంసీ అంటే ఏమిటి?… ఒక TMC నీరు ఎన్ని లీటర్లకు సమానం?.

టీఎంసీ అంటే ఏమిటి?… ఒక TMC నీరు ఎన్ని లీటర్లకు సమానం?.. టీఎంసీ’ అనే పదాన్ని మనం తరచుగా వింటుంటాం. ముఖ్యంగా ఇటీవల కురుస్తున్న వర్షాల నేపథ్యంలో డ్యాములు, రిజర్వాయర్లలో వరద నీరు చేరుతోంది. ఫలానా రిజర్వాయర్‌లో రెండు మూడు టీఎంసీల…

స్కిల్ యూనివర్సిటీకి ఆగస్టు 1న సీఎం శంకుస్థాపన

స్కిల్ యూనివర్సిటీకి ఆగస్టు 1న సీఎం శంకుస్థాపన హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా కందుకూరు లోని మీర్‌ఖాన్‌పేట్‌లో స్కిల్ యూనివర్సిటీకి సీఎం రేవంత్ రెడ్డి ఆగస్టు1న శంకుస్థాపన చేయను న్నారు. 57 ఎకరాల్లో రూ.100 కోట్లతో దీనిని ఏర్పాటు చేయనున్నారు. యూని వర్సిటీని…

కొడంగల్ లో త్వరలో మెగా వంటశాల

కొడంగల్ లో త్వరలో మెగా వంటశాల మహబూబ్ నగర్ జిల్లాకొడంగల్ నియోజకవర్గం లోని హరే కృష్ణ చారిటబుల్ ఫౌండేషన్ ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో 28 వేల మంది విద్యార్థులకు బ్రేక్‌ ఫాస్ట్‌, లంచ్ అందించే పైలట్ ప్రాజెక్టు పురోగతిని ముఖ్యమంత్రి రేవంత్…

పంద్రాగస్టున 100 అన్న క్యాంటీన్లు ప్రారంభం

పంద్రాగస్టున 100 అన్న క్యాంటీన్లు ప్రారంభంఆగస్టు 15న తొలి విడతలో 100 అన్న క్యాంటీన్లు ప్రారంభించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. మిగిలిన 83 క్యాంటీన్లను సెప్టెంబర్ చివరికి అందుబాటులోకి తీసుకురానుంది. ప్రస్తుతం 3 భవన నిర్మాణాలే పూర్తవగా, వివిధ దశల్లో 103,…

అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి

అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతిహైదరాబాద్ కాటేదాన్‌కు చెందిన అక్షిత్ రెడ్డి(26) అనే యువకుడు అమెరికాలోని చికాగోలో మృతిచెందాడు. ఉన్నత చదువుల కోసం అక్షిత్ మూడేళ్ల క్రితం అమెరికా వెళ్లాడు. ఎమ్మెస్ పూర్తి చేసి అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. ఈక్రమంలో ఈనెల 21న…

ఇంటి నిర్మాణానికి రూ.4,00,000

ఇంటి నిర్మాణానికి రూ.4,00,000 ఇంటి నిర్మాణానికి రూ.4,00,0002024-25 నుంచి అమలు చేయనున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను కేంద్రం సవరించింది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటా నిధుల్ని కేటాయించాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది. ఈ పథకం…

టెట్ దరఖాస్తు గడువుపై ఏపీ సర్కార్ క్లారిటీ

టెట్ దరఖాస్తు గడువుపై ఏపీ సర్కార్ క్లారిటీ ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) దరఖాస్తు గడువు పొడిగించినట్లు సోషల్ మీడియాలో వచ్చే వార్తలను నమ్మవద్దు అని ఏపీ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయ రామరాజు తెలిపారు. ముందుగా ప్రకటించిన ఆగస్టు…

You cannot copy content of this page