కెసిఆర్ పాలమూరు జిల్లా ప్రజలకు తీవ్ర అన్యాయం చేశాడు:సీఎం రేవంత్ రెడ్డి

కెసిఆర్ పాలమూరు జిల్లా ప్రజలకు తీవ్ర అన్యాయం చేశాడు:సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ :కేసీఆర్‌కు పాలమూరు జిల్లా ప్రజలు ఏం అన్యాయం చేశారని, వారి సమస్యలను పట్టించుకోలేదని సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు అసెంబ్లీలో ప్రశ్నించాడు ఈరోజు నిర్వహించిన అసెంబ్లీ సమావేశాల్లో…

మంత్రి లోకేశ్​ను కలిసిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ జకియా ఖానం

మంత్రి లోకేశ్​ను కలిసిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ జకియా ఖానం- టీడీపీలో చేరిక లాంఛనమే! శాసనమండలి లాబీలో మంత్రి నారా లోకేశ్​ను వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ, మండలి డిప్యూటీ చైర్​ పర్సన్ జకియా ఖానం కలిశారు. ఇప్పటికే మంత్రి ఫరూక్​తో భేటీ అయిన జకియా…

కావలి పట్టణంలోని జండా చెట్టు సెంటర్

నెల్లూరు జిల్లా ..కావలి పట్టణంలోని జండా చెట్టు సెంటర్ వద్ద మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం ఎనిమిదో వర్ధంతి వేడుకలు.. అబ్దుల్ కలాం విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి .. నిరుపేద కుటుంబంలో జన్మించి…

EAPCET సర్టిఫికెట్ వెరిఫికేషన్.. లాస్ట్ డేట్

EAPCET సర్టిఫికెట్ వెరిఫికేషన్.. లాస్ట్ డేట్తెలంగాణలో EAPCET రెండో విడత కౌన్సెలింగ్ లో భాగంగా విద్యార్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు నేటితో గడువు ముగియనుంది. రేపు, ఎల్లుండి ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. ఈ నెల 31న సీట్లు కేటాయింపు ఉంటుంది. మొదటి…

శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం పెరిగింది

శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం పెరిగింది. దీంతో ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో ఇన్ ఫ్లో 3,43,888 క్యూసెక్కులు ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. ఔట్ ఫ్లో 57,300 క్యూసెక్కులు ఉన్నట్లు తెలిపారు. అటు శ్రీశైలం జలాశయానికి భారీగా చేరుకుంటున్నాయి తుంగభద్ర జలాలు.…

ఉక్రెయిన్‌లో పర్యటించనున్న ప్రధాని మోడీ

ఉక్రెయిన్‌లో పర్యటించనున్న ప్రధాని మోడీభారత ప్రధాని నరేంద్ర మోడీ ఆగస్టు 23న ఉక్రెయిన్‌లో పర్యటించనున్నారు. అక్కడ ఆ దేశ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీతో భేటీ కానున్నారు. రష్యా-ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం ప్రారంభమయ్యాక ఆ దేశంలో ప్రధాని మోడీ పర్యటించడం ఇదే తొలిసారి.…

గర్భాన్ని ఉంచుకోవాలా? తొలగించుకోవాలా? అనేది మహిళ ఇష్టం

గర్భాన్ని ఉంచుకోవాలా? తొలగించుకోవాలా? అనేది మహిళ ఇష్టం: అలహాబాద్ హైకోర్టు అత్యాచారానికి గురై గర్భం దాల్చిన 15 ఏళ్ల బాలిక గర్భ విచ్ఛిత్తి వల్ల ప్రమాదమంటూ బాలిక, కుటుంబ సభ్యులకు వైద్యుల కౌన్సెలింగ్ గర్భాన్ని ఏం చేయాలన్న నిర్ణయాన్ని ఆమె తప్ప…

రైతు బీమా దరఖాస్తుకు వేళాయె..ఆగస్టు 5వ తేదీ వరకు అవకాశం

రైతు బీమా దరఖాస్తుకు వేళాయె..ఆగస్టు 5వ తేదీ వరకు అవకాశం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బీమా పథకం అన్నదాతల కుటుంబాలకు అండగా ఉంటుంది. రైతు అకాల మరణం లేదా సహజ మరణం చెందితే ఆయన కుటుంబం వీధిన పడొద్దనే…

జులై 31 లాస్ట్.. లేదంటే రూ.5,000 ఫైన్.

జులై 31 లాస్ట్.. లేదంటే రూ.5,000 ఫైన్2024-25 అసెస్మెంట్ ఇయర్ ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్నులను ఈ నెల 31 లోగా సమర్పించాలని ఐటీ విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని,ఇలాంటివి నమ్మవద్దని సూచించింది.గడువు…

ఆరు జిల్లాలకు రెడ్ అలర్ట్..మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు

ఆరు జిల్లాలకు రెడ్ అలర్ట్..మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు… హైదరాబాద్‌, : రాష్ట్రంలో వారం రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం మరోసారి వర్షం హెచ్చరికలు జారీచేసింది. మరో నాలుగు రోజుల పాటు…

కర్నూలు సబ్ రిజిస్ట్రార్ పై సస్పెన్షన్ వేటు..

కర్నూలు సబ్ రిజిస్ట్రార్ పై సస్పెన్షన్ వేటు.. కర్నూలు జాయింట్ -1 సబ్ రిజిస్ట్రార్ ప్రవీణ్ కుమార్ పై సస్పెన్షన్ వేటు పడింది. జొహరాపురం రోడ్డులోని 12.59 ఎకరాల వక్ఫ్ బోర్డు స్థలాన్ని అక్రమ రిజిస్ట్రేషన్ చేశారంటూ ఆరోపణలు రావడంతో ఆ…

జగిత్యాల పట్టణంలోని జ్యోతి హైస్కూల్ ఐఐటి అకాడమీలో ” కార్గిల్ విజయ్ దినోత్సవము

జగిత్యాల పట్టణంలోని జ్యోతి హైస్కూల్ ఐఐటి అకాడమీలో ” కార్గిల్ విజయ్ దినోత్సవము ను పురస్కరించుకొని కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ సైనికుడు , పాఠశాల డైరెక్టర్ బియ్యాల హరిచరణ్ రావు కార్గిల్ యుద్ధం గురించి , సైనికుల యొక్క…

ఆనందోత్సవాన్ని నింపిన జగిత్యాల ఆల్ఫోర్స్ బాలికల జూనియర్

ఆనందోత్సవాన్ని నింపిన జగిత్యాల ఆల్ఫోర్స్ బాలికల జూనియర్ కళాశాల స్వాగతోత్సవ్ సాంస్కృతిక కార్యక్రమాలతో నూతన ఉత్సాహం కలుగుతుందని మరియు వివిధ కార్యక్రమాలను చాలా ఉషారుగా పూర్తి చేయవచ్చనని ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డా॥వి. నరేందర్ రెడ్డి స్థానిక ఒక ప్రవేట్ వేడుక…

జనసేన సభ్యత్వం భవిష్యత్తుకు హామీ

జనసేన సభ్యత్వం భవిష్యత్తుకు హామీ గ్రామ సర్పంచ్ చింతకాయల సూజాత* అనకాపల్లి జిల్లా పరవాడ పరవాడ మండలం జనసేన పార్టీ నిర్వహించే సభ్యత్వ నమోదులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఉమ్మడి జీల్లా పంచాయతీ సర్పంచ్ ల సంఘం అధ్యక్షులు,ముత్యాలమ్మపాలెం సర్పంచ్…

భద్రాచలం వద్ద డేంజర్: రెండో ప్రమాద హెచ్చరిక జారీ

భద్రాచలం వద్ద డేంజర్: రెండో ప్రమాద హెచ్చరిక జారీ ..! భద్రాచలం వద్ద మరోసారి డేంజర్ బెల్స్ మోగుతున్నా యి. మొన్నటిదాకా 51 అడుగులకు చేరి ఆ తర్వా త మళ్లీ తగ్గి 47 అడుగు లకు చేరిన నీటిమట్టం నిన్నటి…

చెన్నూర్ మున్సిపాలిటీ 5th.వార్డులో వనమహోత్సవం

మంచిర్యాల జిల్లా చెన్నూర్ మున్సిపాలిటీ లోచెన్నూర్ మున్సిపాలిటీ 5th.వార్డులో వనమహోత్సవం కార్యక్రమం లో భాగంగా వార్డు కౌన్సిలర్ నసీమా బేగం ఆరిఫ్ ఆధ్వర్యంలో ఇందిరానగర్ జోగిని కాలనీ నుండి హైవే రోడ్డు వరకు ఇరువైపులా చెట్లు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ…

మాజీ రాష్ట్రపతి A.P.J. అబ్దుల్ కలాం వర్ధంతి

మాజీ రాష్ట్రపతి A.P.J. అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా జూబ్లీహిల్స్ నివాసంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి *. కలాం చిత్రపటానికి నివాళులు అర్పించిన ఎంపీ చామల కిరణ్ రెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్…

డిప్యూటీ మేయర్ కి పలు ఆహ్వానాలు…

డిప్యూటీ మేయర్ కి పలు ఆహ్వానాలు… కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో నిజాంపేట్, ప్రగతి నగర్ కు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, ప్రజలు, నాయకులు, అభిమానులు, కార్యకర్తలు,ఆలయ కమిటీ సభ్యులు, డిప్యూటీ మేయర్ కార్యాలయంలో డిప్యూటీ మేయర్ ధనరాజ్…

సచివాలయంలో పంచాయత్ రాజ్‌ శాఖపై ముఖ్యమంత్రిసమీక్ష.

సచివాలయంలో పంచాయత్ రాజ్‌ శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష. హాజరైన ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, మంత్రి దామోదర రాజనర్సింహ. ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, మాజీమంత్రి జానారెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్…

సైనికుల త్యాగాలను ఎప్పటికి స్మరించుకోవాలని, వారి సేవ

సైనికుల త్యాగాలను ఎప్పటికి స్మరించుకోవాలని, వారి సేవలను మనసులో ఉంచుకోవాలిజిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సైనికుల త్యాగాలను ఎప్పటికి స్మరించుకోవాలని, వారి సేవలను మనసులో ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. స్థానిక ఫ్రీడం పార్క్ లో చేపట్టిన కార్గిల్…

మాజీ సర్పంచ్ కుటుంబ సభ్యులను పరామర్శించిన బిఆర్ఎస్

మాజీ సర్పంచ్ కుటుంబ సభ్యులను పరామర్శించిన బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గవ్వ వంశీధర్ రెడ్డి తంగళ్లపల్లి మాజీ సర్పంచ్ పాము నాగేశ్వరి – శ్రీకాంత్ నాన్నమ్మ పాము సత్తయ్య తల్లి పాము రాజవ్వ గత వారం కింద కరీంనగర్ లో మరణించగా…

కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలలో కుంభవృష్టి వానలతో…

కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలలో కుంభవృష్టి వానలతో… ఆల్మట్టి , తుంగభద్ర నదుల ద్వారా… శ్రీశైలం నకు 3,70,000 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతున్నది… మధ్యాహ్నం వరకు వరద ఇంకా ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నట్లు సంక్షిప్త సమాచారం…. ఆదివారం రాత్రి…

కొండకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా

కొండకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా వన మహోత్సవం శంకరపల్లి : కొండకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వనమహోత్సవాన్ని జరుపుకున్నారు. అందులో భాగంగా పాఠశాలలో సుమారు 200 మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జీవనజ్యోతి మాట్లాడుతూ…

సైబర్ నేరగాళ్ల బారిన పడి పోగొట్టుకున్న 3.4 లక్షలు గంట వ్యవధిలో

సైబర్ నేరగాళ్ల బారిన పడి పోగొట్టుకున్న 3.4 లక్షలు గంట వ్యవధిలో ఫ్రిజ్బాధితులు వేంటానే స్పందించి ఫిర్యాదు చేయడంతో నగదు సైబర్ నేరగాళ్ల ఖాతాలకు వెళ్లకుండా నిలిపివేత -సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయినట్లు గుర్తించిన వేంటానే 1930/ సైబర్ క్రైమ్ పోర్టల్…

ఎస్సైలు గా పదోన్నతి పొందిన పోలీస్ అధికారులను

ఎస్సైలు గా పదోన్నతి పొందిన పోలీస్ అధికారులను అభినందించిన పోలీస్ కమిషనర్ ఖమ్మం పోలీస్ కమిషనరేట్ లోని వివిధ పోలీస్ స్టేషన్లలో అసిస్టెంట్ సబ్ ఇన్స్‌పెక్టర్ (ఏఎస్సై) గా భాధ్యతలు నిర్వహిస్తూ….ఎస్సైలుగా పదోన్నతి పొందిన సిహెచ్. లింగయ్య, ఆర్. వెంకట రమణ,…

జిల్లా ఎస్పీనిమర్యాదపూర్వకంగాకలిసిన జర్నలిస్టులు

జిల్లా ఎస్పీనిమర్యాదపూర్వకంగాకలిసిన జర్నలిస్టులు వనపర్తి జిల్లా ఎస్పీగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన రావుల గిరిధర్ ను స్థానిక సీనియర్ జర్నలిస్టులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి ఘనంగా సన్మానించారు ఎస్పీని సన్మానించిన వారిలో శ్రీనివాస్ యాదవ్ సతీష్ శ్రీనివాసరావు సాక్షి రాజు…

సర్వజ్ఞ విద్యార్థినికి “నాట్యమయూరి

సర్వజ్ఞ విద్యార్థినికి “నాట్యమయూరి” హైదరాబాద్ లో ఈ నెల 24 న రవీంద్ర భారతి లో” నృత్యమాల నాట్య కళా వెల్ఫేర్ సొసైటీ” వారు తెలంగాణ బోనాల సందర్భంగా నిర్వహించిన రాష్ట్ర స్థాయి నాట్య పోటీలలో పాల్గొని నాట్య మయూరి గ…

పరిశుభ్రత, దోమల నివారణ పై గ్రామాల్లోవిస్తృత అవగాహన

పరిశుభ్రత, దోమల నివారణ పై గ్రామాల్లోవిస్తృత అవగాహన కల్పించాలని ఆదేశించిన. ఇన్చార్జ్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్ గ్రామాల్లో పరిశుభ్రత దోమల నివారణ పై విస్తృత అవగాహన కల్పించాలని అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ ఆదేశించారు.డ్రై డే సందర్భంగా రెవల్లి, గోపాల పేట…

గ్రామాలల్లో పరిసరాల పరిశుభ్రత పాటించే విధంగా చర్యలు

గ్రామాలల్లో పరిసరాల పరిశుభ్రత పాటించే విధంగా చర్యలు తీసుకోవాలి కమలాపూర్ మండల పరిషత్ అభివృద్ధి అధికారి ( ఎంపీడిఓ ) గుండె.బాబు డ్రై డే సందర్భంగా శంభునిపల్లి, కానిపర్తి, దేశరాజు పల్లి గ్రామపంచాయతీలలో నిర్వహించే డ్రైడే ఏ విధంగా చేస్తున్నారనే విషయాన్ని…

జిల్లా ప్రధాన న్యాయమూర్తి ని కలిసిన జిల్లా ఎస్పీ.*

జిల్లా ప్రధాన న్యాయమూర్తి ని మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా ఎస్పీ.* వనపర్తిజిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం ఆర్ సునీతని జిల్లా కోర్టు నందు మర్యాదపూర్వకంగా కలిసి, పుష్పగుచ్చం అందజేసిన జిల్లా ఎస్పీ ఆర్. గిరిధర్ . ఈ సందర్భంగా జిల్లా స్థితిగతులపై,…

You cannot copy content of this page