• teja newsteja news
  • ఆగస్ట్ 23, 2024
  • 0 Comments
మరోసారి సత్తాచాటిన నీరజ్ చోప్రా

మరోసారి సత్తాచాటిన నీరజ్ చోప్రా భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా మరోసారి తన అద్భుత ప్రదర్శనను ప్రదర్శించాడు. తాజాగా జరిగిన లుసానె డైమండ్ లీగ్ రెండో స్థానంలో నిలిచాడు. 89.49 మీటర్ల ఈటెను విసిరిన నీరజ్ ఈ సీజన్…

  • teja newsteja news
  • ఆగస్ట్ 23, 2024
  • 0 Comments
తొలి జాతీయ అంతరిక్ష దినోత్సవం

నేడు తొలి జాతీయ అంతరిక్ష దినోత్సవం హైదరాబాద్: భారతదేశం తన మొదటి జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని నేడు ఆగస్టు 23,జరుపుకుంటోంది. గత ఏడాది ఇదే రోజున భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) చంద్రుని దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3 ని ల్యాండింగ్…

  • teja newsteja news
  • ఆగస్ట్ 23, 2024
  • 0 Comments
కావలి సెల్ఫీ పాయింట్ ను ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డితో

నెల్లూరు జిల్లా..కావలి కావలి సెల్ఫీ పాయింట్ ను ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డితో కలిసి సందర్శించిన ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే బొలినేని వెంకట రామారావు.. ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే బొలినేని వెంకట రామారావు కామెంట్స్.. జాతీయవాదాన్ని పెంపొందించేలా 100 అడుగుల జాతీయ జెండా…

  • teja newsteja news
  • ఆగస్ట్ 23, 2024
  • 0 Comments
అనకాపల్లి జిల్లాలో మరో ‘ఫార్మా’ ప్రమాదం – స్పందించిన సీఎం చంద్రబాబు

అనకాపల్లి జిల్లాలో మరో ‘ఫార్మా’ ప్రమాదం – స్పందించిన సీఎం చంద్రబాబు అనకాపల్లి జిల్లాలోని అచ్యుతాపురం ఫార్మా ఘటన మరువక ముందే పరవాడ జవహర్‌లాల్‌ నెహ్రూ ఫార్మాసిటీలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. ఫార్మాసిటీలోని సినర్జిన్ యాక్టివ్ ఇన్‌గ్రేడియంట్స్ సంస్థలో అర్ధరాత్రి ఘటన…

  • teja newsteja news
  • ఆగస్ట్ 23, 2024
  • 0 Comments
బీచుపల్లి ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్న మున్సిపల్ చైర్మన్ కేశవ్

బీచుపల్లి ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్న మున్సిపల్ చైర్మన్ కేశవ్ జోగులాంబ గద్వాల జిల్లాలోని బీచుపల్లి పుణ్యక్షేత్రంలో ఆంజనేయ స్వామి వారిని మున్సిపల్ చైర్మన్ బి.యస్.కేశవ్ శుక్రవారం దర్శించుకున్నారు. ముందుగా ఆలయంలో వారితో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆలయ…

  • teja newsteja news
  • ఆగస్ట్ 23, 2024
  • 0 Comments
పర్వత శిఖరాలు అధిరోహించిన భౌరంపేట్ యువకుడిని

పర్వత శిఖరాలు అధిరోహించిన భౌరంపేట్ యువకుడిని సత్కరించి ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ,… *కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ లోని భౌరంపేట్ గ్రామ యువకుడు పల్పునూరి తులసిరెడ్డి ప్రపచంలోని ఎత్తయిన పర్వత శిఖరాలను అధిరోహించడమే లక్ష్యంగా పెట్టుకొని ఈ నెల 78వ…

  • teja newsteja news
  • ఆగస్ట్ 23, 2024
  • 0 Comments
ప్రక్షాళన.. జగన్ ప్లాన్ ఇదేనా?

YCP ప్రక్షాళన.. జగన్ ప్లాన్ ఇదేనా? YCP ప్రక్షాళన.. జగన్ ప్లాన్ ఇదేనా?అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత వైసీపీ అధినేత జగన్ పార్టీని ప్రక్షళన చేసే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. సొంత ఇంటి నుంచే దీన్ని ప్రారంభించాలని ఉమ్మడి కడప…

  • teja newsteja news
  • ఆగస్ట్ 23, 2024
  • 0 Comments
రాహుల్, రేవంత్ మధ్య విబేధాలు.. కేటీఆర్ సంచలన ఆరోపణ…

రాహుల్, రేవంత్ మధ్య విబేధాలు.. కేటీఆర్ సంచలన ఆరోపణ… రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి మధ్య చాలా విభేదాలు ఉన్నాయన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి ప్రధాని తో పాటు అనేక అంశాలపై విభిన్న అభిప్రాయాలు…

  • teja newsteja news
  • ఆగస్ట్ 23, 2024
  • 0 Comments
ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్.. హైదరాబాద్ ఫ్రాంచైజీ ఓనర్‌గా నాగచైతన్య

ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్.. హైదరాబాద్ ఫ్రాంచైజీ ఓనర్‌గా నాగచైతన్య ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్.. హైదరాబాద్ ఫ్రాంచైజీ ఓనర్‌గా నాగచైతన్యఅక్కినేని హీరో నాగచైతన్య తనకు ఎంతో ఇష్టమైన రేసింగ్‌లోకి అడుగుపెట్టారు. ఇండియన్ రేసింగ్ లీగ్(ఐఆర్ఎల్)లో పోటీపడే హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ ఫ్రాంచైజీని కొనుగోలు…

  • teja newsteja news
  • ఆగస్ట్ 23, 2024
  • 0 Comments
మూడ్రోజులపాటు గవర్నర్ జిల్లాల పర్యటన

మూడ్రోజులపాటు గవర్నర్ జిల్లాల పర్యటన మూడ్రోజులపాటు గవర్నర్ జిల్లాల పర్యటనఈ నెల 27 నుంచి మూడు రోజులపాటు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్‌ వర్మ జిల్లాల పర్యటన చేయనున్నారు. వరంగల్‌, యాదాద్రి జిల్లాల్లో ఆయన పర్యటించనున్నట్లు రాజ్ భవన్ వర్గాలు తెలిపాయి. ఆగస్టు…

  • teja newsteja news
  • ఆగస్ట్ 23, 2024
  • 0 Comments
హీరో నాగార్జునకు బిగ్‌ షాక్‌..రంగంలోకి హైడ్రా?

హీరో నాగార్జునకు బిగ్‌ షాక్‌..రంగంలోకి హైడ్రా హీరో నాగార్జునకు బిగ్‌ షాక్‌..రంగంలోకి హైడ్రా?టాలీవుడ్‌ హీరో నాగార్జునకు బిగ్‌ షాక్‌ తగిలింది. హీరో నాగార్జునకు చెందిన N కన్వెన్షన్ పై హైడ్రాకు ఫిర్యాదు అందింది. హైటెక్ సిటీ సమీపంలో తుమ్మిడి చెరువులో N…

  • teja newsteja news
  • ఆగస్ట్ 23, 2024
  • 0 Comments
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి.. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి.. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణముల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ లేఖ రాశారు. దేశంలో నిత్యం మహిళలపై జరుగుతున్న అకృత్యాలు, అత్యాచారాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ లేఖ రాశారు. ఇలాంటి తీవ్రమైన నేరాలకు…

  • teja newsteja news
  • ఆగస్ట్ 23, 2024
  • 0 Comments
చంద్రబాబుతో నాదిర్‌ గోద్రెజ్ భేటీ – రాష్ట్రంలో రూ.2,800 కోట్ల పెట్టుబడులకు ఆసక్తి

అమరావతి చంద్రబాబుతో నాదిర్‌ గోద్రెజ్ భేటీ – రాష్ట్రంలో రూ.2,800 కోట్ల పెట్టుబడులకు ఆసక్తి గోద్రెజ్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ నాదిర్ గోద్రెజ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రాయోజిత పథకం నేషనల్‌ మిషన్‌ ఆన్‌ ఎడిబుల్‌ ఆయిల్‌-ఆయిల్‌…

  • teja newsteja news
  • ఆగస్ట్ 23, 2024
  • 0 Comments
55 మంది ప్రయాణికులకు బదులు 110 మంది

55 మంది ప్రయాణికులకు బదులు 110 మంది ఎక్కడంతో బస్సును రోడ్డుపై ఆపేసిన ఆర్టీసీ డ్రైవర్ 55 మంది ప్రయాణికులకు బదులు 110 మంది ఎక్కడంతో బస్సును రోడ్డుపై ఆపేసిన ఆర్టీసీ డ్రైవర్తెలంగాణ ఆర్టీసీకి సంబంధించి రోజుకో ఘటన వెలుగులోకి వస్తోంది.…

  • teja newsteja news
  • ఆగస్ట్ 23, 2024
  • 0 Comments
విశాఖలో మరో ప్రమాదం

విశాఖలో మరో ప్రమాదం..!అచ్యుతాపురం ఎసెన్సియా ఫార్మాలో జరిగిన ప్రమాదం మరవకముందే పరవాడ జవహర్ లాల్ నెహ్రు పార్మాసిటీలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. సినర్జిన్ యాక్టివ్ ఇన్ఫ్రా డియంట్స్ సంస్థలో గురువారం అర్ధరాత్రి రసాయనాలు కలుపుతుండగా మంటలు చెలరేగి ప్రమాదం చోటు…

  • teja newsteja news
  • ఆగస్ట్ 23, 2024
  • 0 Comments
తిరుమలలో కొనసాగుతున్న రద్దీ

తిరుమలలో కొనసాగుతున్న రద్దీతిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం కంపార్టుమెంట్లన్ని భక్తులతో నిండి వెలుపల క్యూలైన్ వరకు వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. ఇక నిన్న 63,202 మంది భక్తులు దర్శించుకోగా, 34,057…

  • teja newsteja news
  • ఆగస్ట్ 23, 2024
  • 0 Comments
ప్రజాభవన్ ముట్టడికి 500 మంది దళిత బంధు భాదితులు

ప్రజాభవన్ ముట్టడికి 500 మంది దళిత బంధు భాదితులు! ప్రజాభవన్ ముట్టడికి 500 మంది దళిత బంధు భాదితులు!తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్‌ రెడ్డికి ఊహించని షాక్‌ తగిలింది. ప్రజా భవన్ వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ప్రజా భవన్…

  • teja newsteja news
  • ఆగస్ట్ 23, 2024
  • 0 Comments
48 గంటల్లో గ్యాస్ సిలిండర్ల లబ్దిదారుల ఖాతాల్లోకి డబ్బులు

48 గంటల్లో గ్యాస్ సిలిండర్ల లబ్దిదారుల ఖాతాల్లోకి డబ్బులు 48 గంటల్లో గ్యాస్ సిలిండర్ల లబ్దిదారుల ఖాతాల్లోకి డబ్బులుమహాలక్ష్మి పథకంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం రూ. 500కే సబ్సిడీ గ్యాస్ సిలిండర్ అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ గ్యాస్ సిలిండర్‌ సబ్సిడీ…

  • teja newsteja news
  • ఆగస్ట్ 23, 2024
  • 0 Comments
ఇస్రో భవిష్యత్ లక్ష్యం ఇదే..

ఇస్రో భవిష్యత్ లక్ష్యం ఇదే..ఇస్రో ఇప్పటికి ఆరు రకాల వాహక నౌకలు రూపొందించి 97 ప్రయోగాలు చేపట్టింది. చిన్న ప్రయోగాల నుంచి చంద్రయాన్‌-1, మంగళయాన్‌, ఆదిత్య-ఎల్‌ 1 వంటి భారీ ప్రయోగాలను విజయవంతంగా చేపట్టింది. చంద్రయాన్‌-2 చివరి నిమిషంలో విఫలమైనా చంద్రయాన్‌-3…

  • teja newsteja news
  • ఆగస్ట్ 22, 2024
  • 0 Comments
పరిశ్రమలకు సకాలంలో అనుమతులు ఇవ్వాలి : జిల్లా కలెక్టర్

పరిశ్రమలకు సకాలంలో అనుమతులు ఇవ్వాలి : జిల్లా కలెక్టర్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి : సూర్యాపేట జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు అన్నీ విధాలా సహకారం అందజేయనున్నట్లు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ వెల్లడించారు. జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ…

  • teja newsteja news
  • ఆగస్ట్ 22, 2024
  • 0 Comments
హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి భద్రత ఎక్స్‌గ్రేషియా

హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి భద్రత ఎక్స్‌గ్రేషియా చెక్కు అందజేసిన పోలీస్ కమిషనర్ ఇటీవల మరణించిన ఖమ్మం పోలీస్ కంట్రోల్ రూమ్ లో భాధ్యతలు నిర్వహించిన హెడ్ కానిస్టేబుల్ ఏ. వెంకట్రావు కుటుంబ సభ్యులకు రూ. 1,65,000/- భద్రత ఎక్స్‌గ్రేషియా చెక్కు ను…

  • teja newsteja news
  • ఆగస్ట్ 22, 2024
  • 0 Comments
సూర్యాపేటలో వైద్యుల నిరసన ర్యాలీ

సూర్యాపేటలో వైద్యుల నిరసన ర్యాలీకలకత్తా లో మహిళా డాక్టర్ మీద జరిగిన దారుణానికి నిరసనగా సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, నర్సుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. సూర్యాపేట ఏరియా హాస్పటల్ నుండి పియస్ ఆర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి నినాదాలు…

  • teja newsteja news
  • ఆగస్ట్ 22, 2024
  • 0 Comments
తిరుమల (శ్రీవారి సేవ) నాదనీరాజనం కార్యక్రమంలో పాల్గొన్న శంకర్‌పల్లి ఆడపడుచులు

తిరుమల (శ్రీవారి సేవ) నాదనీరాజనం కార్యక్రమంలో పాల్గొన్న శంకర్‌పల్లి ఆడపడుచులు సాక్షిత శంకర్‌పల్లి: తిరుమల తిరుపతి (శ్రీవారి సేవ) నాద నీరాజనం కార్యక్రమంలో శంకర్‌పల్లి ఆడపడుచులు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ రెండవ రోజు శ్రీవారి సేవలో పాల్గొనడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు.…

  • teja newsteja news
  • ఆగస్ట్ 22, 2024
  • 0 Comments
ముసాయిదా బిల్లు పై సలహాలు సూచనలను అందజేయాలి

ముసాయిదా బిల్లు పై సలహాలు సూచనలను అందజేయాలిజిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రవేశపెడుతున్న నూతన ఆర్వోఆర్ చట్టం ముసాయిదా బిల్లు పై సలహాలు సూచనలను అందజేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. జిల్లా కలెక్టర్,…

  • teja newsteja news
  • ఆగస్ట్ 22, 2024
  • 0 Comments
ఖమ్మం డిస్ట్రిక్ట్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ ఐడి కార్డులు ఆవిష్కరణ.

ఖమ్మం డిస్ట్రిక్ట్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ ఐడి కార్డులు ఆవిష్కరణ. ఖమ్మం డిస్ట్రిక్ట్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ ఐడి కార్డులను డిఎమ్ అండ్ హెచ్ ఓ వరికుంట సుబ్బారావు మరియు మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్చార్జ్ తుంబూరు…

  • teja newsteja news
  • ఆగస్ట్ 22, 2024
  • 0 Comments
రుణమాఫీ ఆందోళన , తిరుమలగిరి దాడి ఘటన పై స్పందించిన మాజీమంత్రి జగదీష్ రెడ్డి

రుణమాఫీ ఆందోళన , తిరుమలగిరి దాడి ఘటన పై స్పందించిన మాజీమంత్రి జగదీష్ రెడ్డి శాంతియుతంగా ధర్నా చేస్తున్న తిరుమలగిరి బీఆర్ఎస్ శిబిరం పై కాంగ్రెస్ దాడిని ఖండిస్తున్నామని మాజీ మంత్రి, సూర్యాపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి అన్నారు. సూర్యాపేట…

  • teja newsteja news
  • ఆగస్ట్ 22, 2024
  • 0 Comments
పలు కార్యక్రమంలో పాల్గొన్న డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లి బాబు యాదవ్

పలు కార్యక్రమంలో పాల్గొన్న డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లి బాబు యాదవ్ ఖమ్మం రూరల్ మండలం తల్లంపాడు గ్రామానికి చెందిన గొర్రెల సంగమ అధ్యక్షులు సోమనబోయిన లింగయ్య యాదవ్ . సోదరుడు సత్యనారాయణ యాదవ్- పద్మ ల కూతురు చి. మౌనిక-…

  • teja newsteja news
  • ఆగస్ట్ 22, 2024
  • 0 Comments
దశా దిశా కార్యక్రమానికి హాజరైన ప్రముఖులు

దశా దిశా కార్యక్రమానికి హాజరైన ప్రముఖులు ఇటీవల అనారోగ్యంతో మరణించిన మాజీ జిల్లా రైతుబంధు నాయకులు మంకెన రమేష్ అన్నయ్య మంకెన సీతారామయ్య చనిపోగా చింతకాని మండలం నేరడ గ్రామంలో దశా దిశా కార్యక్రమానికి మాజీ సీడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎమ్మెల్సీ…

  • teja newsteja news
  • ఆగస్ట్ 22, 2024
  • 0 Comments
అరవై శాతం మంది రైతులకు రుణ మాఫీ కాకున్నా సిగ్గులేకుండా

అరవై శాతం మంది రైతులకు రుణ మాఫీ కాకున్నా సిగ్గులేకుండాకొమ్మూరి ప్రతాపరెడ్డి విజయోత్సవ ర్యాలీసిపిఎం విమర్శ సిద్దిపేట జిల్లా :సిద్దిపేట జిల్లా చేర్యాల అరవై శాతం మంది రైతులకు రుణమాఫీ కాకుండానే కొమ్మూరి ప్రతాపరెడ్డి సిగ్గు లేకుండా విజయోత్సవ ర్యాలీలు నిర్వహించడం…

  • teja newsteja news
  • ఆగస్ట్ 22, 2024
  • 0 Comments
ఎమ్మెల్సీ కవితకు మరోసారి అస్వస్థత

ఎమ్మెల్సీ కవితకు మరోసారి అస్వస్థత? హైదరాబాద్ :ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈరోజు అస్వస్థతకు గురయ్యారు. జైలు డాక్టర్ల సూచనల మేరకు అధికారులు ఆమెను దేశ రాజధానిలోని ఎయిమ్స్‌కు తరలించారు. ఆసుపత్రిలో…

You cannot copy content of this page