స్వచ్ఛమైన ప్రాణవాయువు పచ్చదనం పెంపుతోనే సాధ్యమవుతుంది..!
సబీహా గౌసుద్దీన్
కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని గాయత్రి నగర్ రాక్ గార్డెన్ పార్క్ (సున్నం చెరువు పార్క్) లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా ఐదవ రోజు *కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ * మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ స్వచ్ఛమైన ప్రాణవాయువు పచ్చదనం పెంపుతోనే సాధ్యమవుతుందని, పర్యావరణ అసమతుల్యతతో కాలుష్య సమస్యలు తలెత్తుతున్నాయని, దీంతో కొత్త కొత్త రోగాలకు దారితీస్తుందని, మానవులకు ఎంతో చేటు చేస్తున్నాయని రేపటి తరానికి పరిశుభ్రమైన గాలి నీరు అందించడమే లక్ష్యంగా చేసుకుని ఒక ఉద్యమంలా చెట్లు నాటాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో సిఓ ప్రసాద్, యుబిడి సిబ్బంది, ఎస్ఎఫ్ఏలు, ఆర్పిలు, పెసరి సంజీవరెడ్డి, బొల్లు శ్రీనివాసరావు, విట్టలయ్య, టీవీఎస్ రాజు, రుణంకి జగన్నాథం, విజయ్ గౌడ్, మాధవచారి, రవీందర్ రెడ్డి, గుత్తికొండ రామకృష్ణ, సత్యనారాయణ, రామారావు, తదితరులు పాల్గొన్నారు.
స్వచ్ఛమైన ప్రాణవాయువు పచ్చదనం పెంపుతోనే సాధ్యమవుతుంది
Related Posts
కార్యకర్త కుట్టుంబ్యానికి అండగా BRS పార్టీ – డాక్టర్ రాజా రమేష్
TEJA NEWS కార్యకర్త కుట్టుంబ్యానికి అండగా BRS పార్టీ – డాక్టర్ రాజా రమేష్ చెన్నూర్ నియోజకవర్గం క్యాతనపల్లి మున్సిపాలిటీ 9వ వార్డు BRS పార్టీ కార్యకర్త ఇటీవల అనారోగ్యంతో మరణించగా వారి కుట్టుంబ సభ్యులకు మాజీ ముఖ్యమంత్రి కెసీఆర్ ప్రవేశ…
స్మశాన వాటికను ఆక్రమించి పురాతన గోరీలను ధ్వంసం
TEJA NEWS స్మశాన వాటికను ఆక్రమించి పురాతన గోరీలను ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి కివినతి.. దళితుల స్మశాన వాటికను ఆక్రమించుకొని సమాధులను ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కుల…