తంగడపల్లి లో స్వచ్ఛదనం -పచ్చదనం కార్యక్రమం
చేవెళ్ల : తంగడపల్లి గ్రామం లో స్వచ్ఛ ధనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా వన మహోత్సవంలో నిర్వహించారు .గ్రామపంచాయతీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల , మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో గ్రామపంచాయతీ ప్రత్యేక అధికారి ,పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటేష్ ,ప్రత్యూష మరియు పిల్లలతో కలిసి మొక్కలు నాటారు .ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, పంచాయతీ కార్యదర్శి, ఫీల్డ్ అసిస్టెంట్, కారోబార్ ,అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ మరియు గ్రామ పెద్దలు, లైన్ డిపార్ట్మెంట్స్ అందరూ పాల్గొన్నారు
తంగడపల్లి లో స్వచ్ఛదనం -పచ్చదనం కార్యక్రమం
Related Posts
కార్యకర్త కుట్టుంబ్యానికి అండగా BRS పార్టీ – డాక్టర్ రాజా రమేష్
TEJA NEWS కార్యకర్త కుట్టుంబ్యానికి అండగా BRS పార్టీ – డాక్టర్ రాజా రమేష్ చెన్నూర్ నియోజకవర్గం క్యాతనపల్లి మున్సిపాలిటీ 9వ వార్డు BRS పార్టీ కార్యకర్త ఇటీవల అనారోగ్యంతో మరణించగా వారి కుట్టుంబ సభ్యులకు మాజీ ముఖ్యమంత్రి కెసీఆర్ ప్రవేశ…
స్మశాన వాటికను ఆక్రమించి పురాతన గోరీలను ధ్వంసం
TEJA NEWS స్మశాన వాటికను ఆక్రమించి పురాతన గోరీలను ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి కివినతి.. దళితుల స్మశాన వాటికను ఆక్రమించుకొని సమాధులను ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కుల…