తూర్పుగోదావరి జిల్లా అడిషనల్ ఎస్పీ గా రాజశేఖర్ రావు
రాజమహేంద్రవరం :
తూర్పుగోదావరి జిల్లా అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) గా ఎస్. రాజశేఖర్ రావు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ ను మర్యాదపూర్వకంగా కలసి మొక్కను అందించారు.
ఈయన 1989 బ్యాచ్ కు చెందిన వారై ఉండగా విజయవాడ సి.ఐ.డి( రీజనల్ ఆఫీస్) నందు విధులు నిర్వహిస్తూ ఇటీవల జరిగిన సాధారణ బదిలీల్లో బాగంగా తూర్పుగోదావరి జిల్లా అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) గా రావడం జరిగింది
తూర్పుగోదావరి జిల్లా అడిషనల్ ఎస్పీ గా రాజశేఖర్ రావు
Related Posts
కొత్త భక్తుడికి పంగనామాలెక్కువ!: ప్రకాశ్ రాజ్ మరో ట్వీట్
TEJA NEWS కొత్త భక్తుడికి పంగనామాలెక్కువ!: ప్రకాశ్ రాజ్ మరో ట్వీట్ ఇటీవల వెలుగులోకి వచ్చిన తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపవన్ ను ఉద్దేశించి ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలుతాజాగా చేసిన ట్వీట్ తో మరోసారి ఆసక్తి రేకెత్తించిన వైనంఇటీవల తిరుమల లడ్డూ…
మందు బాబులపై కేసు నమోదు చేసిన పెందుర్తి పోలీసులు
TEJA NEWS మందు బాబులపై కేసు నమోదు చేసిన పెందుర్తి పోలీసులువిశాఖ జిల్లా పెందుర్తి ఆదివారం మధ్యానం 2.00 గం. లకు వ్యకరణపు అప్పారావు s/o లేటు సన్యాసి,ఆర్టీడీ.ఎడిఈ,ఎపిడిసిఎల్ ఘోసాల, వైజాగ్ మరి కొంత మంది బైరవస్వామి గుడి దగ్గర నుండి…