సిద్దార్ధ పాఠశాల మల్కాజిగిరిలో ఘనంగా ఉపాధ్యాయదినోత్సవం
విద్యార్థిని విద్యార్థులు సర్వే పల్లి రాధాకృష్ణ ను ఆదర్శనంగా తీసుకొని బావిభారత పౌరులుగా ఎదగాలని ప్రధానోపాధ్యాయులు జి.విఘ్నేశ్ అన్నారు.మల్కాజిగిరి లోని సిద్ధార్థ కాన్వెంట్ హై పాఠశాలలో సర్వే పల్లి రాధాకృష్ణ జన్మదిన సందర్భంగా ఉపాధ్యాయదినోత్సవాన్ని జరుపుకున్నారు.నేటి బావిభారత పౌరులను తీర్చిదిద్దే ది ఉపాద్యాయులేఆని విఘ్నేశ్ విద్యార్థులకు తెలియజేశారు సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర గురించి విద్యార్థిని విధ్యార్ధుల తెలియజేసారు.విద్యార్థులు ఉపాధ్యాయులు గా నటించడం,పాటలు పడటం,వారు చేసిన సాంస్కృతిక నృత్యాలు అందరిని అలరించాయి.
సిద్దార్ధ పాఠశాల మల్కాజిగిరిలో ఘనంగా ఉపాధ్యాయదినోత్సవం
Related Posts
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మహిళ
TEJA NEWS రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మహిళ కానిస్టేబుల్ మరణం పట్ల సంతాపం వ్యక్తం చేసిన జిల్లా ఎస్పీ టి శ్రీనివాస రావు గద్వాల్:-జోగుళాంబ గద్వాల్ జిల్లా పరిదిలోని కేటీ దొడ్డి పోలీస్ స్టేషన్ నందు విధులు నిర్వర్తిస్తున్న మహిళ…
తన్విందర్ సింగ్ ని అరెస్టు చేయాలి.
TEJA NEWS తన్విందర్ సింగ్ ని అరెస్టు చేయాలి.కూకట్పల్లి నియోజకవర్గం మట్టే ప్రసన్న కుమార్ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, శాసనమండలి సభ్యులు బి మహేష్ కుమార్ గౌడ్ ఆదేశానుసారం, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్…