రఘురామరాజు పాల్పడిన ఆర్ధిక నేరాల కేసుల మీద ఉన్న స్టేలను ఎత్తివేయాలంటూ తాజాగా కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సీబీఐ.
విద్యుత్ ప్రాజెక్టు నెలకొల్పుతా అంటూ ₹950కోట్లకు పైగా బ్యాంకుల నుండి రుణాలు తీసుకొని ప్రాజెక్టు నిర్మించకుండా సొంత ఖాతాలో వేసుకొని దానిపై మరిన్ని రుణాలను రఘురామరాజు తీసుకున్న సంగతి తెలిసిందే.
కాగా రఘురామరాజు కు రుణాలు ఇచ్చిన బ్యాంకులు ఆయనపై ఇప్పటికే 420 సెక్షన్ల కింద కేసులు దాఖలు చేశాయి.
![](https://tejanews.co.in/wp-content/uploads/2024/04/WhatsApp-Image-2024-04-19-at-8.19.51-AM-1024x1024.jpeg)