గద్వాల జిల్లా:
ఉదయము మార్నింగ్ వాకర్స్ తో ముచటిస్తూ
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గద్వాల పట్టణంలో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మార్నింగ్ వాకింగ్ చేస్తూ ప్రచారం నిర్వహించారు నాగర్కర్నూల్ పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్. ఈ సందర్భంగా ఎస్.వి.ఆర్ రాజు తో ముచ్చటించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.
![](https://tejanews.co.in/wp-content/uploads/2024/04/WhatsApp-Image-2024-04-29-at-12.44.50-PM-1024x576.jpeg)