సహకార పరపతి సంఘం అధ్యక్ష కార్యదర్శులుగా – డా,, చరణ్ పటేల్, డా,, మౌటం కుమారస్వామి ఎన్నిక
…..
కమలాపూర్ మండల కేంద్రం లో జరిగిన మిత్రమండలి పరస్పర పరపతి సహకార సంఘ సమావేశం లో పార్టీలకు అతీతంగా ఆ సంఘ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్బంగా సభ్యులు నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులు గా గుండారపు చరణ్ పటేల్ ప్రధాన కార్యదర్శిగా డా,, మౌటం కుమారస్వామి ఉపాధ్యక్షునిగా బొల్లం రాజిరెడ్డి కార్యదర్శి గా దూడ శ్రీకాంత్ కోశాధికారి గా విద్యా సాగర్ ఎన్నికైన్నారు. ఈ సందర్బంగా నూతన అధ్యక్షుడు చరణ్ పటేల్ మాట్లాడుతూ ఒక్కరి కోసం అందరు – అందరి కోసం ఒక్కరు అనే సహకార సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకొని ఈ సంఘాన్ని ఏర్పాటు చేసుకోవటం జరిగిందని సభ్యుల కష్ట నష్టాలో ఒకరికి ఒకరు తోడు ఉండాలని పేర్కొన్నారు. మాజి సర్పంచ్ మాట్ల రవీందర్ మాట్లాడుతూ ఎలాంటి లాభాపేక్ష లేకుండా సామజికంగా ఆర్థికంగా సహకారం ఆందిపుచ్చుకోవటమే ఈ సంఘ ఏర్పాటు ఉదేశ్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో సభ్యులు మాట్ల రవీందర్ దర్ముల సదానందం వొళ్ళాల శ్రీనివాస్ గొట్టె రవి నారాయణ రెడ్డి కొండపాక మనీష్ పాక అశోక్ తదితరులు పాల్గొన్నారు.
సహకార పరపతి సంఘం అధ్యక్ష కార్యదర్శులుగా
Related Posts
హైడ్రాపై ముఖ్యమంత్రి రేవంత్ కీలక వ్యాఖ్యలు.
TEJA NEWS హైడ్రాపై ముఖ్యమంత్రి రేవంత్ కీలక వ్యాఖ్యలు. చెరువులు, కుంటలలో అక్రమంగా నిర్మించిన భవనాలను కూల్చివేసే విషయంలో వెనక్కి తగ్గేదే లేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైడ్రాపై ఎన్ని విమర్శలు వచ్చినా ముందుకే వెళతామని వివరించారు.…
కాశ్మీరును విలనమని, హైదరాబాద్ ను విమోచనమా అనడం
TEJA NEWS కాశ్మీరును విలనమని, హైదరాబాద్ ను విమోచనమా అనడం బీజేపీ రాజకీయానికి నిదర్శనం.సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యూసుఫ్. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట 76 వ వార్షికోత్సవ సందర్భంగా సోమవారం సాయంత్రం మక్డుంనగర్ నాగయ్య స్తూపం దగ్గర అమరవీరులకు…