ఈసీకి పురంధరేశ్వరి లేఖ.. ఏం చెప్పారంటే..?

ఈసీకి పురంధరేశ్వరి లేఖ.. ఏం చెప్పారంటే..? అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘానికి ( Central Election Commission ) బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి ( Purandhareswari ) శనివారం లేఖ రాశారు.. ఓటర్ల జాబితా మరియు EPICలకు సంబంధించి లేఖలో…

నారా లోకేశ్ సంక్రాంతి శుభాకాంక్షలు..

రాష్ట్రమంతా ప్రగతి కాంతులు ప్రసరంచాలి.. నారా లోకేశ్ సంక్రాంతి శుభాకాంక్షలు.. తెలుగు ప్రజలందరికీ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రమంతా ప్రగతి కాంతులు ప్రసరించాలని ఆకాంక్షించారు.. సంక్షేమంతో ప్రతి కుటుంబంలో సంతోషం నిండాలని కోరారు.…

వైసీపీకి ఎంపీ బాలశౌరి రాజీనామా

వైసీపీకి ఎంపీ బాలశౌరి రాజీనామా మచిలీపట్నం ఎంపీ బాలశౌరి వైసీపీకి రాజీనామా చేశారు. రాబోయే ఎన్నికల్లో మచిలీపట్నం నుంచి మరొకరిని బరిలోకి దించడానికి వైసీపీ హైకమాండ్ ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్న వేళ బాలశౌరి ఈ నిర్ణయం తీసుకున్నారు.

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి లడ్డుకు జాతీయ గుర్తింపు

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి లడ్డుకు జాతీయ గుర్తింపు యాదాద్రి జిల్లా జనవరి 13తెలంగాణ రాష్ట్రంలోప్రసిద్ధి పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహుడి ప్రసా దానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఎఫ్ఎస్ఎస్ఏఐ నేషనల్ ఫుడ్ సేఫ్టీ సీఈఓ ఐపీఎస్ కమల్ వర్ధన్ రావు వెల్లడించారు. శనివారం…

హైద‌రాబాద్-విజ‌య‌వాడ వ‌యా మిర్యాల‌గూడ నూతన పారిశ్రామిక కారిడార్

హైద‌రాబాద్-విజ‌య‌వాడ వ‌యా మిర్యాల‌గూడ నూతన పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు ఆమోదం తెల‌పాల‌ని కేంద్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్య శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ కు ముఖ్య‌మంత్రి శ్రీ రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. హైద‌రాబాద్‌-నాగ్‌పూర్ పారిశ్రామిక కారిడార్‌కు కేంద్ర ప్ర‌భుత్వం తుది…

సుంకరి మల్లేశం రెండవసారి ఈపీఎఫ్ బోర్డు మెంబర్ గా రాష్ట్రపతి భవన్ నుండి ఉత్తర్వులు

బి.ఎం.ఎస్ జాతీయ ఉపాధ్యక్షులు సుంకరి మల్లేశం రెండవసారి ఈపీఎఫ్ బోర్డు మెంబర్ గా రాష్ట్రపతి భవన్ నుండి ఉత్తర్వులు వచ్చిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు బిజెపి జిల్లా కోశాధికారి ఓక్రీడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ బిఎంఎస్ యూనియన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పీసరి…

HMWS వాటర్వర్క్స్ అధికారులను కోరిన చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధిలో వెంకన్న హిల్స్ ఫేస్ 1 లో మంచినీటి పైపులైన్లో మురికి నీళ్లు వస్తున్నాయని కాలనీ వాసులు తెలియజేయడంతో HMWS వాటర్వర్క్స్ అధికారులతో కలిసి కాలనీ వాసులను సమస్య గురించి వివరాలు అడిగి తెలుసుకుని…

ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియచేసిన ప్రకాశం జిల్లా ఎస్పీ మలిక గర్గ్

ప్రకాశం జిల్లాసంక్రాంతి పండుగ అందరి జీవితాలలో నూతన క్రాంతులను, సంతోషాలను నింపాలి.. ప్రకాశం జిల్లా ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియచేసిన ప్రకాశం జిల్లా ఎస్పీ మలిక గర్గ్ జిల్లా పోలీస్ సిబ్బందికి ప్రజలకు ప్రకాశం జిల్లా ఎస్పీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియచేసినారు.…

జూద క్రీడలు వద్దు సంప్రదాయ క్రీడలు ముద్దు

బాపట్ల జిల్లా ప్రజలందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలుసంక్రాంతి పండుగ ముసుగులో కోడి పందాలు, గుండాట, జూదము నిర్వహించుట నిషేధంఅతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాముజూద క్రీడలు వద్దు సంప్రదాయ క్రీడలు ముద్దుజిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ బాపట్ల జిల్లా ప్రజలందరికీ జిల్లా…

బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం ద్వారా సూపర్ సిక్స్ పథకాలను ప్రతి ఇంటికి వివరించాలి

బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం ద్వారా సూపర్ సిక్స్ పథకాలను ప్రతి ఇంటికి వివరించాలి మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి తంగిరాల సౌమ్య వీరులపాడు మండలం : పొన్నవరం గ్రామము నందు శనివారం నాడు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశానుసారం జయహో…

మీ మాటే – నా బాట,భవిష్యత్ కు గ్యారంటీ కార్యక్రమం

తెలుగుదేశం పార్టీని గెలిపిద్దాం.. ఆంధ్రప్రదేశ్ ను స్వర్ణాంధ్రప్రదేశ్ గా మారుద్దాం. వేగేశన నరేంద్ర వర్మబాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ బాపట్ల నియోజకవర్గములోని ప్రతి ఇంటికి తెలుగుదేశం పార్టీని చేరువ చేయడమే లక్ష్యంగా బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ శ్రీ…

సంక్రాంతిసంబరాల్లో భాగంగా ముగ్గుల పోటీలు

సంక్రాంతిసంబరాల్లో భాగంగా ముగ్గుల పోటీలు“”””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””” తెనాలి ఆర్యవైశ్య సఘం అథ్వర్యం ముందస్తుగా సంక్రాంతి సంబరాలు ముగ్గుల పోటీలతో ప్రారంభించారు, శనివారం తెనాలి రామకృష్ణ కవికళాక్షేత్రం లోఆర్యవైశ్య సంఘ అద్యక్షులు అచ్యుత సాంబశివరావు మాట్లాడుతూ తెలుగు వారి సంప్రదాయమైన ముగ్గులను ప్రోత్సహించే నిమిత్తం…

తెనాలి పట్టణం లో అయోథ్య అక్షతలు పంపిణీ

తెనాలి పట్టణం లో అయోథ్య అక్షతలు పంపిణీ“”””””””””””””””””””””””””””””””””””””””””””””””””””’””””””””” తెనాలి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) అధ్వర్యం లో బాలరాముని పూజిత అక్షతల కార్యక్రమం గడప గదప కు కొనసాగుతుంది. ఈ నెల 1నుండి ప్రారంభమైన ఈ చార్యక్రమంలో సుదీర్ఘ నిరీక్షణ…

తెలుగు లోగిళ్లలో ఆనందాలు పంచే సంక్రాంతి

పత్రికా ప్రకటన.13.01.2024. తెలుగు లోగిళ్లలో ఆనందాలు పంచే సంక్రాంతి ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు -మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ ఎన్టీఆర్ జిల్లా, తెలుగు లోగిళ్లలో ఆనందాలు పంచే సంక్రాంతిని సంప్రదాయం ప్రకారం అందరూ ఘనంగా జరుపుకోవాలని మైలవరం ఎమ్మెల్యే వసంత…

బహిరంగ సభను జయప్రదం చేయండి : మాజీ ఎమ్మెల్సీ వై.వి.బి.రాజేంద్ర ప్రసాద్ పిలుపు

కృష్ణాజిల్లాగుడివాడ నియోజకవర్గo గుడివాడలో ఈనెల 18న చంద్రబాబు గారి రా.. కదిలిరా .. బహిరంగ సభను జయప్రదం చేయండి : మాజీ ఎమ్మెల్సీ వై.వి.బి.రాజేంద్ర ప్రసాద్ పిలుపు ఈ నెల 18న గుడివాడ లో నిర్వహించనున్న రా.. కదలి రా. .బహిరంగ…

జనవరి 15 నుంచి టీటీడీ శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ పునః ప్రారంభం

జనవరి 15 నుంచి టీటీడీ శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ పునః ప్రారంభం తిరుమల, పవిత్రమైన ధనుర్మాసం రేపటితో ముగియనుండడంతో ఈ నెల 15 నుంచి తిరుమల శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ పునః ప్రారంభం కానుంది. గత ఏడాది డిసెంబర్‌…

ఏపీలో వై నాట్ 175

ఏపీలో వై నాట్ 175 కి గాను 59 సెగ్మెంట్లకు ఇంచార్జ్‌లను ప్రకటించిన వైసీపీ అధిష్టానం .. అధికారమే లక్ష్యంగా సరికొత్త కార్యాచరణ.. వై నాట్‌ 175 నినాదానికి తగ్గట్టుగా వ్యూహాలకు పదును పెడుతోంది వైసీపీ. గెలుపే లక్ష్యంగా రీజనల్‌ సమావేశాల్లో…

విధుల్లో చేరకుంటే కొత్తవారిని తీసుకుంటాం: సజ్జల

జీతాలు జూలై లో పెంచుతాం విధుల్లో చేరకుంటే కొత్తవారిని తీసుకుంటాం: సజ్జల అమరావతి AP: అంగన్వాడీలు విధుల్లో చేరకుంటే నిబంధనల ప్రకారం కొత్తవారిని రిక్రూట్ చేసుకోవాల్సి ఉంటుందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హెచ్చరించారు. ‘ అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణులు, పిల్లలకు…

ప్రతి శుక్రవారం హైదరాబాదు నుంచి అయోధ్యకు ప్రత్యేక రైలు

ప్రతి శుక్రవారం హైదరాబాదు నుంచి అయోధ్యకు ప్రత్యేక రైలు హైదరాబాద్:జనవరి 13రామమందిర్ దర్శనానికి వెళ్తున్న ప్రయాణికుల కోసం హైదరాబాద్ నుంచి అయో ధ్యకు ప్రతి శుక్రవారం రైలు సదుపాయం కల్పించారు. ఈనెల 22వ తేదీన అయోధ్యలో శ్రీరామ మందిర ప్రారంభోత్సవం జరుగనున్న…

తాటిపర్తి ఆత్మీయ కలయికతో కేడర్లో కనిపించిన జోష్

ప్రకాశం జిల్లా:- తాటిపర్తి ఆత్మీయ కలయికతో కేడర్లో కనిపించిన జోష్…. ఏ ఒక్కరిని వదలను, ప్రతి వ్యక్తి నీ కలుపుకొని పోతా మనమంతా జగనన్న సైనికులం…తాటిపర్తి సెవెన్ హిల్స్ ప్రాంగణమంతా నాయకులు, కార్యకర్తలతో జనసందోహంగా ఏర్పడిన మార్కాపురం… ఎర్రగొండపాలెం నియోజకవర్గస్థాయి లో…

విజయవాడ అంబేద్కర్‌ విగ్రహం

విజయవాడ అంబేద్కర్‌ విగ్రహం..బెజవాడ స్వరాజ్‌ మైదానంలో నిర్మిస్తున్న అంబేడ్కర్‌ స్మృతి వనం పనులు తుది దశకు చేరుకున్నాయి. విజయవాడ నగరానికే సెంటరాఫ్‌ అట్రాక్షన్‌గా 125 అడుగుల భారీ అంబేడ్కర్‌ విగ్రహం నిలవనుంది. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహాన్ని సీఎం వైఎస్‌ జగన్‌…

దుండిగల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ గా గడ్డం విజయ్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ గా గడ్డం విజయ్ చంద్ర మరియు జనరల్ సెక్రటరీ గా దూసకంటి పద్మారావు ను కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ఆదేశాలతో నియమించిన దుండిగల్…

మర్యాద పూర్వకంగా కలిసిన ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ ఆగం పాండు ముదిరాజ్

మేయర్ శ్రీమతి శ్రీ కోలన్ నీలా గోపాల్ రెడ్డి ని, మర్యాద పూర్వకంగా కలిసిన ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ ఆగం పాండు ముదిరాజ్,కార్పొరేటర్లు ఆగం రాజు ముదిరాజ్,కాసాని సుధాకర్ ముదిరాజ్,NMC బిఆర్ఎస్ ఆర్గనైజింగ్ సెక్రటరీలు మహేందర్ రెడ్డి,సాంబశివ రెడ్డి, సీనియర్ నాయకులు,యువ…

నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కు స్వచ్ఛ సర్వేక్షణ్ 2023 అవార్డ్

మేయర్ శ్రీమతి శ్రీ కోలన్ నీలా గోపాల్ రెడ్డి ని,సీనియర్ నాయకులు శ్రీ కోలన్ గోపాల్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసిన కార్పొరేటర్లు, NMC క్రిస్టియన్ పాస్టర్స్, సీనియర్ నాయకులు,పెద్దలు,యువ నాయకులు,నిజాంపేట్ గ్రామస్థులు,ఇతర ముఖ్యులు.ఈ సందర్భంగా నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్…

పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచింగ్ కు పాల్పడే నిందితుడుని అదుపులో తీసుకున్న పోలీసులు

గుంటూరు బ్రేకింగ్ : పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచింగ్ కు పాల్పడే నిందితుడుని అదుపులో తీసుకున్న పోలీసులు.. నిందితుండి వద్ద నుండి 129 గ్రాముల బంగారం స్వాధీనం.. ఈ కేసులో ప్రతిభ కనపరిచిన స్టేషన్ సిబందిని SP ఆరిఫ్…

నేటి నుండి ఏపీలో ఎన్నికల కమిషన్ పర్యటన

నేటి నుండి ఏపీలో ఎన్నికల కమిషన్ పర్యటన అమరావతి:జనవరి 08నేటి నుంచి ఏపీలో సీఈసీ బృందం మూడు రోజుల పాటు పర్యటించనుంది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు అనూప్ చంద్ర పాండే, అరుణ్ గోయల్ రాత్రికి విజయవాడలో…

‘నైజాం బాబులు’ సాంగ్కు వెంకీ మామ స్టెప్పులు

‘నైజాం బాబులు’ సాంగ్కు వెంకీ మామ స్టెప్పులు విక్టరీ వెంకటేశ్ ఈ మధ్య డ్యాన్స్ ఇరగదీస్తున్నారు. తాజాగా ‘సైంధవ్’ ప్రీ రిలీజ్ వేడుకల్లో హీరోయిన్లు శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మలతో కలిసి స్టెప్పులేశారు. తన మూవీ ‘ప్రేమంటే ఇదేరా’లోని నైజాం బాబులు…

జనవరి 22న డెలివరీ చేయండి: గర్భిణీ మహిళల విన్నపం

జనవరి 22న డెలివరీ చేయండి: గర్భిణీ మహిళల విన్నపం న్యూ డిల్లీ: జనవరి 08యావత్ భారతదేశం జనవరి 22వ తేదీ కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తుంది. ప్రస్తుతం అయోధ్యలో పండగ వాతావరణం కూడా నెలకొంది. ఇప్పటికే అన్ని రకాల కార్య…

ఆక‌ట్టుకుంటున్న ‘యుఐ’ టీజర్

ఆక‌ట్టుకుంటున్న ‘యుఐ’ టీజర్ కన్నడ ప్రేక్షకులతో పాటు, తెలుగువారికి దగ్గరైన నటుడు ఉపేంద్ర. ఆయన స్వీయ దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ‘యూఐ: ది మూవీ’. ఈ మూవీ ఫస్ట్‌ లుక్ టీజ‌ర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇక ఈ టీజ‌ర్‌లో…

బీజేపీ శాసనసభాపక్షనేతగా మహేశ్వర్‌రెడ్డి?

బీజేపీ శాసనసభాపక్షనేతగా మహేశ్వర్‌రెడ్డి? తెలంగాణ బీజేపీ చీఫ్‌ కిషన్‌రెడ్డి అధ్యక్షతన బీజేపీ కోర్‌ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా బీజేపీ శాసనసభాపక్ష నేతను ఎన్నుకునే అవకాశం ఉంది. కాగా, బీజేపీ ఎమ్మెల్యేలు రాజాసింగ్‌, మహేశ్వర్‌ రెడ్డిలు శాసనసభాపక్ష నేత రేసులో…

You cannot copy content of this page