• ఫిబ్రవరి 21, 2025
  • 0 Comments
భారత్ కు చెందిన మహిళకు అరుదైన గౌరవం

భారత్ కు చెందిన మహిళకు అరుదైన గౌరవం హైదరాబాద్:భారత కు చెందిన ప్రముఖ జీవశాస్త్రవేత్త పర్యావరణ సంరక్షరాలు పూర్ణిమ దేవి, బర్మాన్ కు అరుదైన గౌరవం దక్కింది ఉమెన్ ఆఫ్ ది ఇయర్–2025 జాబితాను టైమ్స్ మ్యాగజైన్ లో చోటు దక్కించుకున్న…

  • ఫిబ్రవరి 21, 2025
  • 0 Comments
పాతపాడు విలేజ్ కండ్రిక నందు గంగనమ్మ అమ్మవారి

సెంట్రల్ నియోజకవర్గంలోని పాతపాడు విలేజ్ కండ్రిక నందు గంగనమ్మ అమ్మవారి మొదటి వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం అయినది… ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా:- ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు పాల్గొని ముందుగా అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకొని టెంకాయ…

  • ఫిబ్రవరి 21, 2025
  • 0 Comments
మహా శివరాత్రి మహోత్సవానికి ఎమ్మెల్యే కెపి.వివేకానంద్

మహా శివరాత్రి మహోత్సవానికి ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ని ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రిక అందజేత… 130 – సుభాష్ నగర్ డివిజన్ సూరారం కాలనీకి చెందిన శ్రీశ్రీశ్రీ ద్వాదశ జ్యోతిర్లింగ దేవస్థానం ఆలయ కమిటీ సభ్యులు కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం…

  • ఫిబ్రవరి 21, 2025
  • 0 Comments
శభాష్ పోలీస్ సత్తెనపల్లి పోలీసులను

శభాష్ పోలీస్ సత్తెనపల్లి పోలీసులను అభినందించిన హోంమంత్రి అనిత… ఎన్టీఆర్ జిల్లా, గన్నవరంలో ఒక ప్రముఖ కాలేజీలో చదివే మైనర్ విద్యార్థినిలు 5గురు మిస్సింగ్ కేసులో వారి ఆచూకీ కోసం, పల్నాడు జిల్లా ఎస్పీ ఉత్తర్వులు మేరకు సత్తెనపల్లి DSP ,…

  • ఫిబ్రవరి 21, 2025
  • 0 Comments
గుండెపోటుతో పదవ తరగతి విద్యార్థిని మృతి

గుండెపోటుతో పదవ తరగతి విద్యార్థిని మృతి కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం సింగరాయిపల్లికి చెందిన శ్రీనిధి (14) ఓ ప్రైవేట్ స్కూల్లో పదవ తరగతి చదువుతోంది ఎప్పటిలాగే ఉదయం పాఠశాలకు నడుచుకుంటూ వెళ్తుండగా ఒక్కసారిగా కుప్పకూలి.. ఆసుపత్రికి తరలించే లోపే మృతి

  • ఫిబ్రవరి 21, 2025
  • 0 Comments
సీఎం సహాయ నిధి 30,000 రూపాయల చెక్కు

సీఎం సహాయ నిధి 30,000 రూపాయల చెక్కును లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే సతీమణి ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ విజయ్ మాజీ జెడ్పిటిసి రాజశేఖర్, నాయకులు రంగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page