ఏపీలో వై నాట్ 175

ఏపీలో వై నాట్ 175 కి గాను 59 సెగ్మెంట్లకు ఇంచార్జ్‌లను ప్రకటించిన వైసీపీ అధిష్టానం .. అధికారమే లక్ష్యంగా సరికొత్త కార్యాచరణ.. వై నాట్‌ 175 నినాదానికి తగ్గట్టుగా వ్యూహాలకు పదును పెడుతోంది వైసీపీ. గెలుపే లక్ష్యంగా రీజనల్‌ సమావేశాల్లో…

విధుల్లో చేరకుంటే కొత్తవారిని తీసుకుంటాం: సజ్జల

జీతాలు జూలై లో పెంచుతాం విధుల్లో చేరకుంటే కొత్తవారిని తీసుకుంటాం: సజ్జల అమరావతి AP: అంగన్వాడీలు విధుల్లో చేరకుంటే నిబంధనల ప్రకారం కొత్తవారిని రిక్రూట్ చేసుకోవాల్సి ఉంటుందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హెచ్చరించారు. ‘ అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణులు, పిల్లలకు…

ప్రతి శుక్రవారం హైదరాబాదు నుంచి అయోధ్యకు ప్రత్యేక రైలు

ప్రతి శుక్రవారం హైదరాబాదు నుంచి అయోధ్యకు ప్రత్యేక రైలు హైదరాబాద్:జనవరి 13రామమందిర్ దర్శనానికి వెళ్తున్న ప్రయాణికుల కోసం హైదరాబాద్ నుంచి అయో ధ్యకు ప్రతి శుక్రవారం రైలు సదుపాయం కల్పించారు. ఈనెల 22వ తేదీన అయోధ్యలో శ్రీరామ మందిర ప్రారంభోత్సవం జరుగనున్న…

తాటిపర్తి ఆత్మీయ కలయికతో కేడర్లో కనిపించిన జోష్

ప్రకాశం జిల్లా:- తాటిపర్తి ఆత్మీయ కలయికతో కేడర్లో కనిపించిన జోష్…. ఏ ఒక్కరిని వదలను, ప్రతి వ్యక్తి నీ కలుపుకొని పోతా మనమంతా జగనన్న సైనికులం…తాటిపర్తి సెవెన్ హిల్స్ ప్రాంగణమంతా నాయకులు, కార్యకర్తలతో జనసందోహంగా ఏర్పడిన మార్కాపురం… ఎర్రగొండపాలెం నియోజకవర్గస్థాయి లో…

విజయవాడ అంబేద్కర్‌ విగ్రహం

విజయవాడ అంబేద్కర్‌ విగ్రహం..బెజవాడ స్వరాజ్‌ మైదానంలో నిర్మిస్తున్న అంబేడ్కర్‌ స్మృతి వనం పనులు తుది దశకు చేరుకున్నాయి. విజయవాడ నగరానికే సెంటరాఫ్‌ అట్రాక్షన్‌గా 125 అడుగుల భారీ అంబేడ్కర్‌ విగ్రహం నిలవనుంది. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహాన్ని సీఎం వైఎస్‌ జగన్‌…

దుండిగల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ గా గడ్డం విజయ్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ గా గడ్డం విజయ్ చంద్ర మరియు జనరల్ సెక్రటరీ గా దూసకంటి పద్మారావు ను కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ఆదేశాలతో నియమించిన దుండిగల్…

మర్యాద పూర్వకంగా కలిసిన ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ ఆగం పాండు ముదిరాజ్

మేయర్ శ్రీమతి శ్రీ కోలన్ నీలా గోపాల్ రెడ్డి ని, మర్యాద పూర్వకంగా కలిసిన ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ ఆగం పాండు ముదిరాజ్,కార్పొరేటర్లు ఆగం రాజు ముదిరాజ్,కాసాని సుధాకర్ ముదిరాజ్,NMC బిఆర్ఎస్ ఆర్గనైజింగ్ సెక్రటరీలు మహేందర్ రెడ్డి,సాంబశివ రెడ్డి, సీనియర్ నాయకులు,యువ…

నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కు స్వచ్ఛ సర్వేక్షణ్ 2023 అవార్డ్

మేయర్ శ్రీమతి శ్రీ కోలన్ నీలా గోపాల్ రెడ్డి ని,సీనియర్ నాయకులు శ్రీ కోలన్ గోపాల్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసిన కార్పొరేటర్లు, NMC క్రిస్టియన్ పాస్టర్స్, సీనియర్ నాయకులు,పెద్దలు,యువ నాయకులు,నిజాంపేట్ గ్రామస్థులు,ఇతర ముఖ్యులు.ఈ సందర్భంగా నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్…

పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచింగ్ కు పాల్పడే నిందితుడుని అదుపులో తీసుకున్న పోలీసులు

గుంటూరు బ్రేకింగ్ : పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచింగ్ కు పాల్పడే నిందితుడుని అదుపులో తీసుకున్న పోలీసులు.. నిందితుండి వద్ద నుండి 129 గ్రాముల బంగారం స్వాధీనం.. ఈ కేసులో ప్రతిభ కనపరిచిన స్టేషన్ సిబందిని SP ఆరిఫ్…

నేటి నుండి ఏపీలో ఎన్నికల కమిషన్ పర్యటన

నేటి నుండి ఏపీలో ఎన్నికల కమిషన్ పర్యటన అమరావతి:జనవరి 08నేటి నుంచి ఏపీలో సీఈసీ బృందం మూడు రోజుల పాటు పర్యటించనుంది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు అనూప్ చంద్ర పాండే, అరుణ్ గోయల్ రాత్రికి విజయవాడలో…

‘నైజాం బాబులు’ సాంగ్కు వెంకీ మామ స్టెప్పులు

‘నైజాం బాబులు’ సాంగ్కు వెంకీ మామ స్టెప్పులు విక్టరీ వెంకటేశ్ ఈ మధ్య డ్యాన్స్ ఇరగదీస్తున్నారు. తాజాగా ‘సైంధవ్’ ప్రీ రిలీజ్ వేడుకల్లో హీరోయిన్లు శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మలతో కలిసి స్టెప్పులేశారు. తన మూవీ ‘ప్రేమంటే ఇదేరా’లోని నైజాం బాబులు…

జనవరి 22న డెలివరీ చేయండి: గర్భిణీ మహిళల విన్నపం

జనవరి 22న డెలివరీ చేయండి: గర్భిణీ మహిళల విన్నపం న్యూ డిల్లీ: జనవరి 08యావత్ భారతదేశం జనవరి 22వ తేదీ కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తుంది. ప్రస్తుతం అయోధ్యలో పండగ వాతావరణం కూడా నెలకొంది. ఇప్పటికే అన్ని రకాల కార్య…

ఆక‌ట్టుకుంటున్న ‘యుఐ’ టీజర్

ఆక‌ట్టుకుంటున్న ‘యుఐ’ టీజర్ కన్నడ ప్రేక్షకులతో పాటు, తెలుగువారికి దగ్గరైన నటుడు ఉపేంద్ర. ఆయన స్వీయ దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ‘యూఐ: ది మూవీ’. ఈ మూవీ ఫస్ట్‌ లుక్ టీజ‌ర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇక ఈ టీజ‌ర్‌లో…

బీజేపీ శాసనసభాపక్షనేతగా మహేశ్వర్‌రెడ్డి?

బీజేపీ శాసనసభాపక్షనేతగా మహేశ్వర్‌రెడ్డి? తెలంగాణ బీజేపీ చీఫ్‌ కిషన్‌రెడ్డి అధ్యక్షతన బీజేపీ కోర్‌ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా బీజేపీ శాసనసభాపక్ష నేతను ఎన్నుకునే అవకాశం ఉంది. కాగా, బీజేపీ ఎమ్మెల్యేలు రాజాసింగ్‌, మహేశ్వర్‌ రెడ్డిలు శాసనసభాపక్ష నేత రేసులో…

పలువురు ఎమ్మెల్యేలకు సీఎంవో నుంచి పిలుపు

అమరావతి: పలువురు ఎమ్మెల్యేలకు సీఎంవో నుంచి పిలుపు.. మధ్యాహ్నం 2 గంటలకు సీఎం క్యాంపు కార్యాలయానికి మాజీ మంత్రి బాలినేని.. పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథికి పిలుపు.. ఇప్పటికే టీడీపీతో పార్థసారథి టచ్ లో ఉన్నారని ప్రచారం.. క్యాంపు కార్యాలయానికి వచ్చిన చింతలపూడి…

వ్యూహం మూవీ గతేడాది డిసెంబర్‌ 29న రిలీజ్‌ కావాల్సింది

వ్యూహం మూవీ గతేడాది డిసెంబర్‌ 29న రిలీజ్‌ కావాల్సింది. కానీ ఈ చిత్ర సెన్సార్‌ సర్టిఫికెట్‌ రద్దు చేయాలని కోరుతూ నారా లోకేశ్‌ కోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం జనవరి 11వరకు సెన్సార్‌ సర్టిఫికెట్‌ సస్పెండ్‌ చేస్తూ మధ్యంతర…

ఆంద్రప్రదేశ్ లో సమ్మెకు సై అంటున్న 108, 104 ఉద్యోగులు

ఆంద్రప్రదేశ్ లో సమ్మెకు సై అంటున్న 108, 104 ఉద్యోగులు ఆంధ్ర ప్రదేశ్ లో 108, 104 ఉద్యోగులు తమ డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మె బాట పడుతున్నారు. ఉద్యోగ భద్రత, ప్రభుత్వ ఉద్యోగాలలో ప్రాధాన్యత లేకపోవటం, వేతానాలు సక్రమంగా చెల్లించక…

నేటి నుంచి రామోత్సవాలు ప్రారంభం

నేటి నుంచి రామోత్సవాలు ప్రారంభం జనవరి 22న అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో దేశమంతటా పండుగ వాతావరణం నెలకొంది. ఈరోజు నుంచి అయోధ్యలో రామోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. మార్చి 24 వరకు జరిగే ఈ రామోత్సవాలలో మనదేశానికి…

వైసీపీ సర్కారుపై సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి సంచలన వ్యాఖ్యలు

వైసీపీ సర్కారుపై సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి సంచలన వ్యాఖ్యలు – ఫేస్ బుక్ లైవ్ ద్వారా ఆవేదన వ్యక్తం చేసిన ఎమ్మెల్యే జొన్నలగడ్డ – మా వాటా నీళ్ల కోసం యుద్ధం చేయాల్సి వస్తోంది – పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దృష్టికి…

మళ్లీ వైకాపా వస్తే వ్యాపారులు బతికే పరిస్థితి ఉందా?: కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి

మళ్లీ వైకాపా వస్తే వ్యాపారులు బతికే పరిస్థితి ఉందా?: కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి నెల్లూరు: వైకాపా పాలన మళ్లీ వస్తే వ్యాపారులు బతికే పరిస్థితి ఉందా?అని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి (Kotamreddy Sridhar Reddy) ప్రశ్నించారు.. నెల్లూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో…

ఆదిత్య 369 సెట్‌లో ఆయనే అట్రాక్షన్

ఆదిత్య 369 సెట్‌లో ఆయనే అట్రాక్షన్ బాలకృష్ణ, సింగీతం శ్రీనివాసరావు కాంబినేషన్‌లో వచ్చిన సూపర్‌హిట్ మూవీ ఆదిత్య-369. ఈ మూవీకి సంబంధించిన ఓ ఫొటో నెట్టింట వైరలవుతోంది. ఇందులో బాలకృష్ణతో పాటు టీమిండియా మాజీ కెప్టెన్, కాంగ్రెస్ నేత అజారుద్దీన్ ఉండటం…

తిరుమలలో 16న పార్వేట ఉత్సవం

తిరుమలలో 16న పార్వేట ఉత్సవం అదే రోజు గోదా కళ్యాణం శ్రీవారి భక్తులకు టీటీడీ విజ్ఞప్తి..ఆరోజు అర్జీత సేవలు రద్దు తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 16న పార్వేట ఉత్సవం నిర్వహిస్తున్నట్లు టీటీడీ తెలిపింది. ఈ క్రమంలో టీటీడీ కీలక…

బిల్కిస్ బానో కేసులో సుప్రీం కోర్టు సంచలన నిర్ణయం వెలువరించింది

బిల్కిస్ బానో కేసులో సుప్రీం కోర్టు సంచలన నిర్ణయం వెలువరించింది. 11 మంది దోషులకు క్షమాభిక్ష రద్దు చేస్తూ సంచలన తీర్పును వెలువరించింది. 11 మంది దోషుల శిక్షను తగ్గించేందుకు ప్రభుత్వం చేసిన చర్యలను తప్పుబడుతూ కీలక నిర్ణయాన్ని వెలువరించింది అత్యున్నత…

తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు భారీగా తగ్గాయి

భారీగా తగ్గిన చికెన్ ధరలు తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు భారీగా తగ్గాయి. గత వారం హైదరాబాద్ నగరంలో కేజీ రూ.250 ఉండగా, ఇప్పుడు రూ.180కి తగ్గింది. కొన్ని జిల్లాల్లో అయితే కేజీ రూ. 160కే విక్రయిస్తున్నారు. వారం నుంచి ధరలు…

బాలాపూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం

బాలాపూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం హైదరాబాద్:హైదరాబాద్‌లోని బాలా పూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈరోజు తెల్లవారుజామున ఐడీపీఎల్ చౌరస్తా వద్ద అతివేగంగా వచ్చిన ఓ బైకర్ డీసీఎం వాహనాన్ని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బైకర్ అఖిల్(23) అక్కడి కక్కడే…

తమిళనాడును మరోసారి భారీ వర్షం ముంచెత్తింది

తమిళనాడును మరోసారి భారీ వర్షం ముంచెత్తింది. ఆదివారం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వరదలు ముంచెత్తుతున్నాయి. దీని కారణంగా కడలూరు, విల్లుపురం, మైలాడుతురై, నాగపట్నం, వెల్లూరు, రాణిపేట్, తిరువణ్ణామలై, తిరువారూర్, కళ్లకురిచ్చి, చెంగల్‎పట్టు జిల్లాల్లో జనవరి 8న సోమవారం పాఠశాలలకు…

గవర్నర్ కోటా MLC అభ్యర్థులు ఖరారు!

గవర్నర్ కోటా MLC అభ్యర్థులు ఖరారు..! గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న రెండు MLCస్థానాలకు కాంగ్రెస్ పార్టీ ఇద్దరి పేర్లను ఖరారు చేసింది. గవర్నర్ కోటాలో ప్రొఫెసర్ కోదండరాం, విద్యాసంస్థల అధినేత జాఫర్ జావీద్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. కోదండరాంను తక్షణం…

ఏపీలో ఎన్నికల కమిషన్ పర్యటన

ఏపీలో ఎన్నికల కమిషన్ పర్యటన నేడు ఏపీకి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ 3రోజుల పాటు ఏపీలో పర్యటించనున్న సీఈసీ బృందం బృందం ఓటర్ల జాబితాలో అవకతవకలు, ఫిర్యాదులపై సమీక్ష రేపు అన్ని రాజకీయ పార్టీలతో సీఈసీ సమావేశం ఎల్లుండి…

అన్ని సూర్యదేవాలయాల్లో సూర్య నమస్కారాలు కార్యక్రమం

శ్రీకాకుళం జిల్లా: నేడు అరసవల్లి సూర్యభగవానుని దేవాలయంలో రానున్న మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆయుష్ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అన్ని సూర్యదేవాలయాల్లో సూర్య నమస్కారాలు కార్యక్రమం నిర్వహించున్నారు. అందులో భాగంగా జిల్లాలో అరసవల్లి సూర్యదేవాలయం ఇంద్రపుష్కరిణి వద్ద వెయ్యి మందితో…

రామ మందిర నిర్మాణం చరిత్రలో నిలిచిపోయే ఘట్టం

చిరంజీవి : రామ మందిర నిర్మాణం చరిత్రలో నిలిచిపోయే ఘట్టం రామ మందిరం ప్రారంభోత్సవానికి నాకు ఆహ్వానం అందింది ఈ నెల 22న మా కుటుంబం రామ మందిర ప్రారంభోత్సవానికి వెళ్తున్నాం రామ మందిర ప్రారంభోత్సం వేళ హనుమాన్ చిత్ర బృందం…

You cannot copy content of this page