కేటీఆర్ ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఆసక్తికర వ్యాఖ్యలు

KTR said which party will win in AP elections హైదరాబాద్: చెదురమదురు హింసాత్మక ఘటనల మధ్య ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఓటరు మహాశయుల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. అయితే గెలుపుపై అటు అధికార వైఎస్సార్ కాంగ్రెస్‌తో…

మోడీకి దాదాపు 3 కోట్లకు పైగా ఆస్తులు

Modi has more than 3 crore assets ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన ఎన్నికల అఫిడవిట్ ప్రకారం దాదాపు ₹3 కోట్లకు పైగా ఆస్తులను కలిగి ఉన్నారు, అందులో ఎక్కువ భాగం బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్లలో ఉన్నాయి .అవసరాన్ని బట్టి,…

టీఎస్ ఆర్టీసీ కీ బదులు టీజీఎస్ ఆర్టీసీ గా మారనున్న ఆర్టీసీ సంస్థ

Instead of TS RTC, TGS RTC is an RTC company టీఎస్ ఆర్టీసీని త్వరలో టీజీఎస్ఆర్టీసీగా మార్చ నున్నారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. త్వరలో లోగోలో మార్పులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఇక నుంచి…

3 కరెన్సీ నోట్ల నంబర్లే ‘టోకెన్‌’గా హవాలా!

Hawala as ‘token’ numbers of 3 currency notes! లిక్కర్‌ కేసు అనుబంధ చార్జిషీట్‌లో ఈడీ మరో నలుగురి ప్రమేయంపై వాదనలు అనుబంధ చార్జిషీట్‌ పరిగణనపై తీర్పును 29కి రిజర్వు చేసిన కోర్టు కవిత బెయిల్‌ పిటిషన్‌ విచారణ 24న…

మైనారిటీ సోదరుల ఆధ్వర్యంలో ఘనంగా వెంకటేష్ గౌడ్ జన్మదిన వేడుకలు

Venkatesh Goud’s birthday celebrations were celebrated under the leadership of minority brothers 124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ జన్మదిన శుభసందర్భంగా డివిజన్ పరిధిలోని మైనారిటీ సోదరులందరు కలిసి కార్పొరేటర్ ని గుర్రంపై ఊరేగింపుగా తీసుకువెళ్లి…

కౌంటింగ్ ప్రారంభమానికి ముందు

Before the counting starts ఎన్నికల ఫలితాలు వెల్లడించేసమయంలో పార్టీ ఏజెంట్లు గమనించవలసిన అతి ముఖ్యమైన అంశాలు!! 1) ఫారం 17సీ మీ దగ్గర వుంచుకోవాలి. ఎన్నికల అయిన తేదీ నాడే ప్రిసైడింగ్ అధికారి ఏజెంట్లతో సంతకం చేసినదే మీరు తీసుకోవాలి.ఈ…

పట్టభద్రుల ఉప ఎన్నికలో బిజెపి అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ని గెలిపించాలి

BJP’s candidate Gujjula Premender Reddy should win in the graduate by-election పట్టభద్రుల ఉప ఎన్నికలో బిజెపి అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ని గెలిపించాలి: సంకినేని వెంకటేశ్వర రావు వరంగల్-ఖమ్మం – నల్గొండపట్టభద్రుల ఉప ఎన్నికలో బిజెపి…

రాయికల్ పట్టణంలోని దొంగలు తెగబడ్డారు.

The robbers of Raikal town were cut off తాళం వేసి ఉన్న ఇంటి తాళాలు పగల గొట్టి భారీ చోరి కి పాల్పడ్డారు.. బుడుగే విజయలక్ష్మి అనే మహిళ ఇంట్లో బీరువా తాళాలు పగుల కొట్టి… వస్తువులు చిందారావందరగా…

ఇంటికి తిరిగి వస్తుండగా దారి మధ్యలో గుర్తు తెలియని వాహనం స్కూటీని డీ కొట్టింది…

While returning home, an unknown vehicle hit the scooty in the middle of the road. మల్యాల మండలంతక్కలపల్లి గ్రామానికి చెందిన నిమ్మని విన్మయి (2) తల్లి శిరీష స్కూటీ పై లింగంపేట గ్రామానికి ఎల్లమ్మ పట్నాల…

పోగొట్టుకున్న మొబైల్ అందజేసిన సిఐ..

CI handed over the lost mobile.. మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న బాధితునికి జగిత్యాల పట్టణ సిఐ వేణు గోపాల్ సిఐఈఆర్ యాప్ ద్వారా మొబైల్ ఫోన్ గుర్తించి.. పట్టణ పోలీస్ స్టేషన్ లో అప్పగించారు…. గత నెల రోజుల క్రితం…

ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు షాక్

Shock for IPS AB Venkateswara Rao క్యాట్ ఉత్తర్వులను సవాలు చేస్తూ హైకోర్టులో సీఎస్ వ్యాజ్యం. సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును రెండోసారి సస్పెండ్‌ చేస్తూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతూ ఈనెల 8న క్యాట్ ఇచ్చిన…

కోడ్ ముగియగానే రేషన్ కార్డుల జారీ: పొంగులేటి

Issue of ration cards on expiry of code: Ponguleti తెలంగాణ: ఎన్నికల కోడ్ ముగియగానే కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇల్లు లేని ప్రతీ ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని…

దొడ్లు వడ్లకు రూ..500 బోనస్ లేదనడం దారుణం: హరీష్

It is bad that there is no bonus of Rs.500 for the lads: Harish రైతుబంధు డబ్బులను జూన్ నెలలోనే వేయాలి తడిసిన ధాన్యాన్ని మొలకలు రాకముందే కొనుగోలు చేసి తరలించాలి సిద్దిపేట ఎంఎల్‌ఎ తన్నీరు హరీశ్‌రావు…

భూపాలపల్లి జిల్లాలో మంత్రి శ్రీధర్ బాబు పర్యటన

Minister Sridhar Babu’s visit to Bhupalapally district భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం మండల కేంద్ర మైన తాడిచెర్లతో పాటు పలు గ్రామాల్లో నేడు రాష్ట్ర ఐటి,పరిశ్రమల,శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పర్యటించనున్నట్లుగా మండల…

ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన ప్రజలు

People who met MLC Shambhipur Raju ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సమస్యలను పరిష్కరించాలని కోరగా సానుకూలంగా…

అక్రమాస్తుల కేసులో ఏసీపి ఉమా మహేశ్వరరావు అరెస్ట్

ACP Uma Maheswara Rao arrested in case of illegal possessions గతంలో జవహర్ నగర్ పోలీస్ స్టేషన్లో సిఐ గా ఉన్నప్పుడు ఉమామహేశ్వరరావు అమాయక ప్రజలను వేధింపులకు గురిచేసి అక్రమ కేసులు బనాయించి వేధింపులకు గురి చేశాడు. పోలీస్…

జూన్ 2 నుంచి మోత మోగనున్న టోల్ గేట్ ఛార్జీలు

Toll gate charges to be raised from June 2 జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ టోల్‌ప్లాజాల వద్ద టోల్ రుసుములు జూన్ 2 నుంచి పెరగను న్నాయి. ఏటా ఏప్రిల్ 2న ఈ ఛార్జీల ను పెంచుతారు. అయితే…

పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి అరెస్ట్ కి రంగం సిద్ధం..

The stage is set for the arrest of Pinnelli Ramakrishna Reddy పిన్నెల్లి నీ అరెస్ట్ చేసేందుకు హైదరాబాద్ చేరుకున్న పోలీసులు పాల్వయి గ్రామం లో పోలింగ్ బూత్ లో ఈవీఎం ద్వాంసం చేయడాని సీరియస్ గా తీసుకున్న…

తిరుమల కొండపై రెండు నిర్మాణాలు చేపడతాం: సీఎం రేవంత్

We will undertake two constructions on Tirumala Hill: CM Revanth తిరుమల కొండపై రెండు నిర్మాణాలు చేపడతాం: సీఎం రేవంత్తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో…

అసత్య ప్రచారంపై ఫైర్.. జాతీయ మీడియా సంస్థ వివరణ!

Fire on false propaganda.. Explanation of the national media organization! టీడీపీ గెలుస్తుందని ఫేక్ సర్వేలు పేరిట ప్రచారం చేశారనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. జాతీయ మీడియా ఛానల్ టైమ్స్ నౌ పేరున నకిలీ ఎగ్జిట్ పోల్‌ని…

ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ లను పరిశీలించిన అమిలినేని

Amilineni inspected the EVM strong rooms అనంతపురం జిల్లా కేంద్రంలోని జే ఎన్ టీ యు వద్ద ఈవీఎం లను ఉంచిన స్ట్రాంగ్ రూమ్ లను పరిశీలించి, వాటి భద్రత గురించి అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్న కళ్యాణదుర్గం తెలుగుదేశం,…

పినపాక లో బ్రహ్మరధం పట్టిన ప్రజలు

ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు అడుగడుగున అపూర్వ స్వాగతం పలికిన యువత మహిళలు ఎండను సైతం లెక్కచేయక తలపాగా చుట్టి ప్రచారం లో పాల్గొన్న కూటమి అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాదు ప్రచార రధం పై నుంచి ప్రజలకు అభివాధం చేస్తూ…

టిఆర్ఎస్ పార్టీకి భారీ షాక్

లక్ష్మీ నరసింహ స్వామి మాజీ టెంపుల్ చైర్మన్ కస్తూరి నరహరి గుప్తాటిఆర్ఎస్ పార్టీ రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు కామారెడ్డి జిల్లా అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ రావు అధ్వర్యంలో జాయిన్ అయ్యారుపాల్వంచ మండలంలోని ఇసాయిపేట గ్రామస్తులు కస్తూరి నరహరి కాంగ్రెస్…

బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే కుత్బుల్లాపూర్ సంపూర్ణ అభివృద్ధి చెందింది : ఎమ్మెల్యే కేపీ.వివేకానంద …

126 – జగద్గిరిగుట్ట డివిజన్ మగ్దూమ్ నగర్ నందు నిర్వహించిన ఎన్నికల ప్రచారానికి ఎమ్మెల్యేగా కేపీ.వివేకానంద ముఖ్య అతిథిగా హాజరై ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ. వివేకానంద మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో…

కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉపాధి కూలీలకు 400 ఇస్తాం

ఎమ్మెల్యే శంకర్, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి చించోడు, దేవునిపల్లి గ్రామాల్లో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం ★ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే ఉపాధి హామీ కూలీలకు వందరోజుల పనితో పాటు 400…

కాంగ్రెస్ గెలుపు ఎవరు ఆపలేరు

పాలమూరు గొంతు పార్లమెంట్లో పక్క ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి షాద్ నగర్ : ◆ ఎన్నికల ప్రచారంలో భాగంగా షాద్ నగర్ నియోజకవర్గం ఫారూఖ్ నగర్ మండల పరిధిలోని మోగిలిగిద్ద గ్రామంలో కాంగ్రెస్ పార్టీ…

భారీ ఎన్‌కౌంటర్.. నలుగురు మావోయిస్టులు మృతి

భారీ ఎన్‌కౌంటర్.. నలుగురు మావోయిస్టులు మృతిఛత్తీస్‌గఢ్ మహారాష్ట్ర సరిహద్దు సమీపంలోని అబూజ్‌మడ్‌ అటవీ ప్రాంతంలో టేకేమాట వద్ద మంగళవారం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. పోలీసుల కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య భీకరంగా…

ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు

ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపుదేశంలో బాంబు బెదిరింపులు కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్‌లోని భోపాల్ విమానాశ్రయానికి గుర్తుతెలియని వ్యక్తులు ఈ మెయిల్ ద్వారా బెదిరింపులకు పాల్పడినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించామన్నారు. బాంబ్ స్క్వాడ్, జాగిలాలతో ఎయిర్‌పోర్టులో తనిఖీలు…

సీఎం రేవంత్ రెడ్డి జాగ్రత్తగా ఉండాలి: ఎంపీ అర్వింద్

సీఎం రేవంత్ రెడ్డి జాగ్రత్తగా ఉండాలి: ఎంపీ అర్వింద్సీఎం రేవంత్ రెడ్డిపై నిజామాబాద్ ఎంపీ అర్వింద్ కీలకవ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘సీఎం రేవంత్ హుందాగా వ్యవహరించాలి. హోంమంత్రి వీడియోలు మార్ఫ్ చేస్తే ఊరుకుంటారా. అమిత్ షా ఫేక్ వీడియో కేసులో…

సీమలో తొలిసారి పోటీలో 35మంది

రాయలసీమ పరిధిలో ఎన్నికల్లో పోటీ చేస్తున్నవారిలో 35మంది కొత్తవారే ఉన్నారు. వీరిలో కూటమి అభ్యర్థులు 19మంది కాగా, వైసీపీ నుంచి 15మంది ఉన్నారు. టీడీపీ తరఫున కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, బీటెక్ రవి.. వైసీపీ తరఫున బుట్టా రేణుక, తలారి రంగయ్య,…

You cannot copy content of this page