ఎన్నబోయిన జహంగీర్ తల్లి పార్థివ దేహాన్ని సందర్శించి వారిని పరామర్శించిన జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి , మాజీ కౌన్సిలర్ ఎండీ ముస్తక్ , BRS నాయకులు డొప్ప వెంకటేష్ , యాట కుమార్ , బచ్చు వెంకటేష్ , కొలుపుల నాగరాజు , జహంగీర్ మరియు తదితరులు పాల్గొన్నారు
![](https://tejanews.co.in/wp-content/uploads/2024/04/WhatsApp-Image-2024-04-23-at-12.09.54-PM-1024x771.jpeg)