• మార్చి 4, 2025
  • 0 Comments
శాసన మండలి ఎన్నికల్లో ఉమ్మడి కృష్ణా గుంటూరు

శాసన మండలి ఎన్నికల్లో ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా జనసేన, బీజేపీ మద్దతుతో పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, రాష్ట్ర మాజీ మంత్రి, ఎన్ఆర్ఐ విద్యాసంస్థల అధినేత, మాజీ శాసన సభ్యులు ఆలపాటి రాజేంద్రప్రసాద్ అత్యధిక ఓట్ల…

  • మార్చి 4, 2025
  • 0 Comments
ఏపీలో నేటి నుంచి గ్రూప్ 2 ఆప్షన్స్

ఏపీలో నేటి నుంచి గ్రూప్ 2 ఆప్షన్స్ ఏపీలో APPSC గ్రూప్-2 అభ్యర్థులు పోస్టుల ప్రాధాన్యతతో పాటు జోన్, జిల్లా ఆప్షన్లను నమోదు చేసుకోవాలని కమిషన్ ప్రకటించింది. గ్రూప్-2లో భాగంగా 2023లో జారీ చేసిన నోటిఫికేషన్లో మెయిన్స్ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు…

  • మార్చి 4, 2025
  • 0 Comments
ఏపీలో 75% హాజరు ఉంటేనే ఫీజు రీయింబర్స్మెంట్

ఏపీలో 75% హాజరు ఉంటేనే ఫీజు రీయింబర్స్మెంట్ ఏపీలో విద్యా సంవత్సరం 2025-26 నుంచి ఉన్నత విద్యాసంస్థల్లో విద్యార్థులకు ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ (FRS) ప్రకారం హాజరు అమలు చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. 75 శాతం హాజరు ఉంటేనే ఫీజురీయింబర్స్మెంట్ అందిస్తామని…

  • మార్చి 4, 2025
  • 0 Comments
వల్లభనేని వంశీ కేసులో కీలక పరిణామం

వల్లభనేని వంశీ కేసులో కీలక పరిణామం సత్యవర్ధన్ స్టేట్మెంట్ ను పోలీసులకు అందజేసిన కోర్టు పోలీసు కస్టడీకి ఏ4 వీర్రాజు, ఏ10 వంశీ బాబు తనను వేరే బ్యారక్ కు మార్చాలన్న వంశీ పిటిషన్ పై ఈ రోజు తీర్పును వెలువరించే…

  • మార్చి 4, 2025
  • 0 Comments
ఏపీలో త్వరలో లక్ష మందికి కుట్టు మిషన్లు ఇస్తాం: మంత్రిసవిత

ఏపీలో త్వరలో లక్ష మందికి కుట్టు మిషన్లు ఇస్తాం: మంత్రిసవిత అమరావతి : ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా బీసీ, ఈడబ్ల్యూఎస్వర్గాలకు చెందిన 1.02 లక్షల మంది మహిళలకు టైలరింగ్లో ఉచితంగా శిక్షణతో పాటు కుట్టు మిషన్లు అందిస్తామని మంత్రి సవిత తెలిపారు. అంతర్జాతీయ…

  • మార్చి 4, 2025
  • 0 Comments
కూటమి ప్రభుత్వం తల్లికి వందనం

కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని త్వరలోనే అమలుచేయనుందని, ఇందుకు సంబంధించిన గైడ్ లైన్స్ ను త్వరలోనే ప్రకటిస్తామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. తల్లికి వందనం పథకంపై మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం…

You cannot copy content of this page