పిడిఎస్ రైస్ సుమారు 500 క్వింటాళ్లు భారీగా డంపు చేయడంతో పట్టుకున్న సూర్యాపేట పోలీసులు.

కూసుమంచి మండలంలోని గట్టుసింగారం సమీపంలో గురుదత్త గార్డెన్ సమీపంలోని ఎస్ ఆర్ ఎస్పి కాల్వ పక్కన పిడిఎస్ రైస్ సుమారు 500 క్వింటాళ్లు భారీగా డంపు చేయడంతో పట్టుకున్న సూర్యాపేట పోలీసులు.. అక్రమ రేషన్ బియ్యం కోదాడకు చెందిన రైస్ మాఫియా…

తెలంగాణా రాష్ట్ర0 ఏర్పాటైన నాటినుండి పది సంవత్సరాల తరువాత మొట్టమొదటి సరిగా కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగానికి పెద్ద పిఠవేసింది

తెలంగాణా రాష్ట్ర0 ఏర్పాటైన నాటినుండి పది సంవత్సరాల తరువాత మొట్టమొదటి సరిగా కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగానికి పెద్ద పిఠవేసింది విద్యాశాఖకు 21,389 కోట్లు, గురుకులల శాశ్వత భావన నిర్మాణాలకు 2,796 కోట్లు తెలంగాణా పబ్లిక్ మడల్ స్కూల్ లకు గాను పైలెట్…

ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మాత్రమే సంబంధించిన విషయం కాదు

ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మాత్రమే సంబంధించిన విషయం కాదు. ఈ సమాజం దళితుల పట్ల ఏ దృక్పథంతో ఉంది అనడానికి నిదర్శనం!ఈ పరిణామాలను చాలా తేలికగా తీసుకుంటున్న ఎస్సీ సమాజం ముందు ముందు ఫలితాన్ని అనుభవించక తప్పదు!

రాష్ట్రమంతా ఉన్నోళ్ళు కలిసి.. బలమిటికీ సభ నిండుతది కావచ్చు

రాష్ట్రమంతా ఉన్నోళ్ళు కలిసి.. బలమిటికీ సభ నిండుతది కావచ్చు.. లేకపోతే జనాలను ఎలా తీసుకపోతరో.. మనకు తెలిసిన ముచ్చేటేనయే 😄 అయినా.. మొన్న ఎన్నికల ముందు కేసీఆర్ గారు పెట్టిన ప్రతీ సభకు భారీగా జనం వచ్చారు కానీ ఫలితం ఏమైందో…

నిరుద్యోగులకు రేవంత్ రెడ్డి సర్కార్ భారీ గుడ్ న్యూస్..

నిరుద్యోగులకు రేవంత్ రెడ్డి సర్కార్ భారీ గుడ్ న్యూస్.. ప్రస్తుతం ఉన్న అభ్యర్థుల ఏజ్ లిమిట్‌ను 44 ఏళ్ల నుంచి 46 ఏళ్లకు పెంచింది. ఈ వయోపరిమితి పెంపును యూనిఫామ్ సర్వీసెస్‌కు మినహాయించింది. మిగిలిన అన్ని ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు ఈ…

ఫిబ్రవరి 16 న జరిగే సమ్మెను జయప్రదం చెయ్యండి.

ఫిబ్రవరి 16 న జరిగే సమ్మెను జయప్రదం చెయ్యండి. ఏఐటీయూసీ ఆటో యూనియన్ గౌరవ అధ్యక్షుడు ఉమా మహేష్. ఫిబ్రవరి 16 న నిర్వహించ తలపెట్టిన అఖిల భారత రైతు కార్మికుల భారత సమ్మెను జయప్రదం చేయాల్సిందిగా కోరుతూ నేడు కుత్బుల్లాపూర్…

నల్గొండ సభుకు భారీగా తరలిన గులాబీ పార్టీ శ్రేణులు

నల్గొండ సభుకు భారీగా తరలిన గులాబీ పార్టీ శ్రేణులు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మునిసిపాలిటీ గండిమైసమ్మలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యలయం నుండి ఈరోజు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, మాజీ సీఎం, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి…

నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో NMC ఆయా విభాగాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది

మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి అధ్యక్షతన కమీషనర్ రామకృష్ణ రావు ,ఎస్. ఈ సత్యనారాయణ తో కలిసి .ఈ సందర్భంగా కార్పొరేషన్ పరిధిలో పలు అభివృద్ధి పనులు ,పెండిగ్ లో ఉన్న పలు నిర్మాణ అభివృద్ధి పనులు,కావాల్సిన నిధులు,అవసరమైన…

చలో నల్లగొండ… భారీ బహిరంగ సభ..

చలో నల్లగొండ… భారీ బహిరంగ సభ.. కృష్ణా బేసిన్ ప్రాజెక్టులను, కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డ్ ను (KRMB) కేంద్ర ప్రభుత్వానికి అప్పగిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తెలంగాణ వ్యతిరేఖ వైఖరిని ఖండిస్తూ. మననీళ్ళు… మన హక్కులు పోరాటానికి నల్లగొండ లో…

మేడిగడ్డ బ్యారేజీని మంగళవారం సాయంత్రం ప్రజాప్రతినిధుల బృందం పరిశీలించింది

మహదేవపూర్‌: మేడిగడ్డ బ్యారేజీని మంగళవారం సాయంత్రం ప్రజాప్రతినిధుల బృందం పరిశీలించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, తుమ్మల నాగేశ్వరారవుతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఎంఐఎం నేతలు.. ప్రాజెక్టు దెబ్బతిన్న ప్రాంతాన్ని…

పిల్లిని కాదు.. పులిలాగా పోరాడే వ్యక్తిని: కేసీఆర్

పిల్లిని కాదు.. పులిలాగా పోరాడే వ్యక్తిని: కేసీఆర్ నల్లగొండ: నల్లగొండ బహిరంగ సభలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అద్దంకి-మర్రిగూడ బైపాస్ వద్ద కృష్ణా జలాల పరిరక్షణకు మంగళవారం నిర్వహించిన సభలో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా…

భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ మోసపూరితంగా వ్యవహరించారని నల్గొండ జిల్లా కాంగ్రెస్‌ నేతలు విమర్శించారు

నల్గొండ : భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ మోసపూరితంగా వ్యవహరించారని నల్గొండ జిల్లా కాంగ్రెస్‌ నేతలు విమర్శించారు. కృష్ణా నది ప్రాజెక్టుల వ్యవహారంపై పట్టణంలో భారాస సభ నేపథ్యంలో క్లాక్‌టవర్‌ సెంటర్‌ వద్ద అధికార పార్టీ నాయకులు వినూత్న నిరసన…

త్వరలో 1000 మంది హోంగార్డులు నియామకం

త్వరలో 1000 మంది హోంగార్డులు నియామకం హైదరాబాద్:ఫిబ్రవరి 13తాజాగా ట్రాఫిక్ రద్దీ నియంత్రపై హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. నగరంలో ట్రాఫిక్‌ సమస్యలు తొలగిపోయేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించిన నేపథ్యంలో ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణకు కొత్తగా…

కేసీఆర్ ‘చలో నల్గొండ’.. భారీ ఏర్పాట్లు

కేసీఆర్ ‘చలో నల్గొండ’.. భారీ ఏర్పాట్లు నల్గొండలో బీఆర్ఎస్ మంగళవారం తలపెట్టిన బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. సాయంత్రం 4 గంటలకు జరిగే ఈ సభతో కేసీఆర్ మళ్లీ ప్రజల మధ్యకు రానున్నారు. నల్గొండ శివారులోని మర్రిగూడ బైపాస్ రోడ్డులో…

మేడిగడ్డకు వెళ్తూ ఇవి కూడా చూడండి: హరీష్ రావు

మేడిగడ్డకు వెళ్తూ ఇవి కూడా చూడండి: హరీష్ రావు సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇవాళ మేడిగడ్డ సందర్శనకు బస్సుల్లో బయలు దేరారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ కు కీలక సూచన చేశారు.…

ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 అభ్యర్థులకు అలర్ట్‌. 

అమరావతి: ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 అభ్యర్థులకు అలర్ట్‌.  రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ హడావుడిగా భర్తీ చేస్తోన్న 897 గ్రూప్‌-2 ఉద్యోగాలకు స్క్రీనింగ్‌ పరీక్ష ఫిబ్రవరి 25న ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు (జనరల్‌ స్టడీస్‌, మెంటల్‌…

ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారిని కలిసిన ప్రజలు…

ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారిని కలిసిన ప్రజలు… ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు గారిని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు కాలనీలు, బస్తీలకు చెందిన ప్రజలు, పార్టీ శ్రేణులు ఈరోజు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.…

శంభుని గుడి ఆలయ ఆవరణలో ఉన్న అన్యమతస్తుల అక్రమ దుకాణాలను వెంటనే తొలగించాలి – పటేల్ ప్రసాద్

శంభుని గుడి ఆలయ ఆవరణలో ఉన్న అన్యమతస్తుల అక్రమ దుకాణాలను వెంటనే తొలగించాలి – పటేల్ ప్రసాద్ శంభుని గుడి ఆలయము మరియు నీలకంఠేశ్వర ఆలయ ఆవరణలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను వెంటనే తొలగించాలని దేవాలయ పరిరక్షణ సమితి కన్వీనర్ పటేల్…

అవినీతి పరుడినే మళ్ళీ కొనసాగిస్తున్న అధికారులు

అవినీతి పరుడినే మళ్ళీ కొనసాగిస్తున్న అధికారులు కారోబార్ అవినీతి గురించి పై అధికారులకు నివేదిక ఇచ్చానని చెప్పిన సెక్రెటరీ డి పి ఒ మరియు మండల ఎం పి ఒ చెప్పడం వల్లే మళ్ళీ తీసుకున్నాం అని సెక్రెటరీ వెల్లడి డి…

బాన్సువాడ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా విచ్చేసినటువంటి సిఐ కృష్ణ

భారతీయ జనతా పార్టీ బాన్సువాడ శాఖ ఆధ్వర్యంలో నూతనంగా బాన్సువాడ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా విచ్చేసినటువంటి సిఐ కృష్ణ మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది.. కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షులు గుడుగుట్ల శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి లక్ష్మీ నారాయణ,ప్రధాన కార్యదర్శి…

చేవెళ్లలో 64 కేజీల గంజాయి పట్టివేత

చేవెళ్ల మండల కేంద్రంలోని శంకర్ పల్లి చౌరస్తాలో 16 లక్షలు విలువచేసే 64 కేజీల గంజాయిని తరలిస్తున్న నలుగురిని చేవెళ్ల పోలీసులు పట్టుకున్నారు. ఒడిశా నుంచి తెలంగాణ మీదగా మహారాష్ట్రకు తరలిస్తుండగా మార్గం మధ్యలో చేవెళ్లలో ఎస్ఓటీ పోలీసులతో కలిసి చేవెళ్ల…

చెంచు గిరిజన గూడ లో మంచినీటి సదుపాయాలు ఏర్పాటు చేయాలి

చెంచు గిరిజన గూడ లో మంచినీటి సదుపాయాలు ఏర్పాటు చేయాలి.ఐటీడీఏ.పిఓజిల్లామరియు అధికారులకు.గిరిజన సంఘాలు విజ్ఞప్తి_సోమవారం. చెంచుగూడాల సందర్శించు.వచ్చిన ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్. రెడ్ కార్డ్స్ సొసైటీ.నాగ శేషు. కొమరం భీం ఆదివాసి చెంచు గిరిజన.గిరిజన సంక్షేమ సంఘాల గౌరవ అధ్యక్షులు వై…

జిల్లా ఉత్తమ అవార్డు పొందిన ఎంపీడీవో గారికి ఘన సన్మానం

జిల్లా ఉత్తమ అవార్డు పొందిన ఎంపీడీవో గారికి ఘన సన్మానం అనగా తేదీ 12 ఫిబ్రవరి 2024 నా శంకర్పల్లి మండల కార్యాలయంలో డి వార్మింగ్ కార్యక్రమం మండల అభివృద్ధి అధికారి అయిన వెంకయ్య అధ్యక్షతన జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో…

సూరమల్ల సతీష్ ఆధ్వర్యంలో భోగే అశోక్ రాష్ట్రస్థాయి అవార్డు గ్రహీతకు ఘన సన్మానం

జిల్లా అధ్యక్షులు సూరమల్ల సతీష్ ఆధ్వర్యంలో భోగే అశోక్ రాష్ట్రస్థాయి అవార్డు గ్రహీతకు ఘన సన్మానం జగిత్యాల జిల్లాలో జరిగిన కార్యక్రమంలో భోగె అశోక్ తెలంగాణ సాంస్కృతిక సారథి కళాబృందం కళాకారునికి రాష్ట్రస్థాయిలో ప్రధమ స్థానంగా తాను చిత్రీకరించిన పాటకు అవార్డు…

వైష్ణవి ఆత్మహత్యపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని

అందరికీ జై భీమ్ నా ధర్మసమాజ్ పార్టీ రాష్ట్ర అధినాయకులు డాక్టర్ విశారదన్ విమహారాజ్ గారి ఆదేశాల ప్రకారం సూర్యాపేట జిల్లాలో ఇమాంపేట సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల మరియు కళాశాల యందు దగ్గుపాటి వైష్ణవి ఆత్మహత్యపై సిట్టింగ్ జడ్జితో విచారణ…

రైల్వే సమస్యలు విస్మరిస్తే ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదు..

రైల్వే సమస్యలు విస్మరిస్తే ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదు..శివకుమార్ – (బోధన్ విద్యార్థి జేఏసీ నాయకులు) ఎడపల్లి , శక్కర్ నగర్ రైల్వే స్టేషన్ లు రద్దు చేస్తే నోరు తెరవలేదు ఎంపీ గారు పార్లిమెంట్ పరిధిలో రైల్వే డబ్లింగ్, నూతన…

పసుపులేటి వీరబాబు రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి పై చర్యలు తీసుకోవాలని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నందు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి పసుపులేటి వీరబాబు రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి పై చర్యలు తీసుకోవాలని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వీరబాబు మాట్లాడుతూ రాజ్యసభలో…

ఛలో నల్గొండ సభ ఎఫెక్ట్!

ఛలో నల్గొండ సభ ఎఫెక్ట్! కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పచెప్పడానికి నిరసనగా రేపు నల్గొండలో కేసీఆర్ తలపెట్టిన ‘ఛలో నల్గొండ’ సభ సృష్టించిన ఒత్తిడి వల్ల.. కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించట్లేదు అని నేడు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టనున్న కాంగ్రెస్ ప్రభుత్వం

ఓయూలోమెగా రక్తదాన శిబిరం ప్రారంభించిన : డాక్టర్ లోకేష్ యాదవ్

ఓయూలోమెగా రక్తదాన శిబిరం ప్రారంభించిన : డాక్టర్ లోకేష్ యాదవ్ టి పి సి సి రాష్ట్ర అధికార ప్రతినిధి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ మెంబర్ & స్ట్రాటజీ కమిటీ మెంబర్ డాక్టర్ లోకేష్ యాదవ్ గారి జన్మదినోత్సవం…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లో 130 డివిజన్ లో కాంగ్రెస్ పార్టీ

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లో 130 డివిజన్ లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించినకుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి

You cannot copy content of this page