మదర్ థెర్రిస్సా జయంతి వేడుకల్లో పాల్గొన్నా ఘననివాళులు అర్పించిన కొలన్ హన్మంత్ రెడ్డి||
కుత్బుల్లాపుర్ నియోజకవర్గం నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ రాజీవ్ గృహ కల్పలో మదర్ థెర్రిస్సా 114 వ జయంతి వేడుకల్లో పాల్గొని విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి అనంతరం మదర్ థెర్రిస్సా చారిటీ వారు ఏర్పాటు చేసిన రక్తదాన శిభిరంలో పాల్గొన్నా *కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి *.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొలన్ శ్రీనివాస్ రెడ్డి , NMC కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొలన్ రాజశేఖర్ రెడ్డి మరియు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
మదర్ థెర్రిస్సా జయంతి వేడుక
Related Posts
వినాయకునికి ప్రత్యేక పూజలు
TEJA NEWS వినాయకునికి ప్రత్యేక పూజలు || కుత్బుల్లాపూర్నియోజకవర్గం 128 డివిజన్ చింతల్ వాసులు నిర్వహించిన వినాయక ఉత్సవాలకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ముఖ్య అతిథులుగా వినాయకుని ప్రత్యేక పూజలో పాల్గొని ప్రజలందరూ ఆయువు…
పెద్దపెల్లి జిల్లాలో రేపు డిప్యూటీ సీఎం పర్యటన
TEJA NEWS పెద్దపెల్లి జిల్లాలో రేపు డిప్యూటీ సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలిస్తున్న రామగుండం సిపి పెద్దపల్లి జిల్లా కలెక్టర్ పెద్దపల్లి జిల్లా :పెద్దపెల్లి జిల్లా కేంద్రంలోని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కోసం తెలం గాణ ఉప ముఖ్యమంత్రి మల్లు…