TEJA NEWS

మదర్ థెర్రిస్సా జయంతి వేడుకల్లో పాల్గొన్నా ఘననివాళులు అర్పించిన కొలన్ హన్మంత్ రెడ్డి||

కుత్బుల్లాపుర్ నియోజకవర్గం నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ రాజీవ్ గృహ కల్పలో మదర్ థెర్రిస్సా 114 వ జయంతి వేడుకల్లో పాల్గొని విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి అనంతరం మదర్ థెర్రిస్సా చారిటీ వారు ఏర్పాటు చేసిన రక్తదాన శిభిరంలో పాల్గొన్నా *కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి *.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొలన్ శ్రీనివాస్ రెడ్డి , NMC కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొలన్ రాజశేఖర్ రెడ్డి మరియు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS