సిఎం సహాయ నిధి చెక్కులు నిరుపేదల పాలిట వరం…ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
జగిత్యాల పట్టణానికి చెందిన 26 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి ద్వారా మంజురైన 6లక్షల రూపాయల విలువ గల చెక్కులను జగిత్యాల ఎమ్మెల్యే క్వార్టర్స్ లో లబ్ధిదారులకు అందజేసిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ . ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, కౌన్సిలర్లు పంబాల రామ్ కుమార్ , బొడ్ల జగదీష్,గుర్రం రాము, నాయకులు అడువాల లక్ష్మణ్,ఆరుమల్ల పవన్,శరత్ రావు,అబ్దుల్ అజీజ్,నాయకులు తదితరులు పాల్గొన్నారు.
సిఎం సహాయ నిధి చెక్కులు నిరుపేదల పాలిట వరం…ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
Related Posts
అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో రాస్తారోకో.
TEJA NEWS అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో రాస్తారోకో. వర్షం బందై పది రోజులుగా వస్తున్న ఎలాంటి మరమ్మతులు చేయకపోవడంతో తీవ్రంగా మండిపడిన అఖిలపక్ష నాయకులు. అఖిల పక్ష కమిటి పులికల్ రోడ్డు& కర్నూలు రోడ్డు పెద్ద వాగు బ్రిడ్జి నిర్మాణం త్వరగా…
ఈ నెల 20న తెలంగాణ కేబినెట్ భేటీ
TEJA NEWS ఈ నెల 20న తెలంగాణ కేబినెట్ భేటీ ఈ నెల 20న తెలంగాణ కేబినెట్ భేటీఈ నెల 20 తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది.…