TEJA NEWS

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

మధిర పట్టణంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క సిఫార్సుతో మంజూరైన చెక్కులను చిలుకూరు, మహాదేవపురం గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మధిర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సూరంశెట్టి కిషోర్ చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది….
ఈ కార్యక్రమంలో మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు దారా బాలరాజు సేవాదళ్ అధ్యక్షుడు ఆదూరి శ్రీను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నిడమనూరి వంశీకృష్ణ, పతేపరపు సంగయ్య, ఐలూరి సత్యనారాయణ రెడ్డి పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ జహంగీర్ బీసీ సెల్ అధ్యక్షుడు బిట్రా ఉద్దండయ్య పట్టణ కాంగ్రెస్ నాయకులు మైలవరపు చక్రి, ఎటికల కృష్ణారెడ్డి, రావిరాల సత్యనారాయణ మొదలగువారు పాల్గొన్నారు

Print Friendly, PDF & Email

TEJA NEWS