TEJA NEWS

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వరద ప్రభావిత ప్రాంతాలలో ఉన్న పరిస్థితులు, గ్రామాలలో తాగు నీరు, ఆహారం సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణపై సమీక్ష నిర్వహిస్తున్నారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి కమిషనర్ కార్యాలయంలో సమీక్ష సమావేశం సాగుతోంది

Print Friendly, PDF & Email

TEJA NEWS