TEJA NEWS

పుట్టినరోజు వేడుకలో పాల్గొన్న డిసిసిబి డైరెక్టర్

కామేపల్లి మండలం లింగాల కోట మైసమ్మ దేవస్థానం ప్రధాన పూజారి పుల్లయ్య శర్మ – పద్మజ్యోతి ల కుమారుడు భాచి మంచి మణి భార్గవ – చంద్రలేఖ ల కూతురు చి. శ్రావణి మొదటి పుట్టినరోజు వేడుక కొత్త లింగాల ధనలక్ష్మి ఫంక్షన్ హాల్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ పాల్గొని చిన్నారిని అక్షింతలు వేసి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఎస్.కె ఫతే మహమ్మద్, బానోత్ నరసింహ నాయక్, శీలం పుల్లయ్య, రాయల రమణ, వెంకటరెడ్డి, ఇమ్మడి రామనాథం, మేకల అశోక్ మరియు బంధు మిత్రులు తదితరులు పాల్గొన్నారు

Print Friendly, PDF & Email

TEJA NEWS