కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీలో దుందిగల్ మరియు కొంపల్లి మునిసిపాలిటీలకు చెందిన 18 (రూ.18,02,088 విలువ గల) కళ్యాణ లక్ష్మి మరియు షాది ముబారాక్ చెక్కులను యంఆర్వో మతీన్ తో కలిసి లబ్ధిదారులకు పంపిణీ చేసిన కొంపల్లి మున్సిపల్ చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్ , కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ , కౌన్సిలర్ మహేందర్ యాదవ్ , మరియు తదితరులు పాల్గొన్నారు..
కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ…
Related Posts
దసరాలోపు ఉమ్మడి మెదక్ జిల్లా నామినేటెడ్ పోస్టు
TEJA NEWS దసరాలోపు ఉమ్మడి మెదక్ జిల్లా నామినేటెడ్ పోస్టుల భర్తీకి సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఉమ్మడి మెదక్ జిల్లా ఇంచార్జి మంత్రిగా సత్ఫలితాలనిచ్చిన మంత్రి సురేఖ కృషి ఉమ్మడి మెదక్ జిల్లాలో నామినేటెడ్ పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి…
కానిపర్తి గ్రామంలో మెడికల్ క్యాంపు నిర్వహించిన ప్రభుత్వ డాక్టర్లు
TEJA NEWS కానిపర్తి గ్రామంలో మెడికల్ క్యాంపు నిర్వహించిన ప్రభుత్వ డాక్టర్లు సాక్షిత కమలాపూర్ : హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల పరధిలోని కానిపర్తి గ్రామంలో డి ఎం & హెచ్ ఓ డాక్టర్ లతా దేవి ఆదేశాల మేరకు ప్రస్తుత…